Harish Rao | చిన్న ఉద్యోగం అని చులకన భావంతో చూడవద్దు, ఇంటిని వీడి అడుగు బయట పెట్టండి అని మహిళలను ఉద్దేశించి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు వ్యాఖ్యానించారు. నీవు నీ కాళ్ళమీద నిలబడ్డప్పుడు మాత్రమ
KGBV | ఎందరో నిరుపేద, నిరాశ్రిత బాలికలను అక్కున నేర్చుకున్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను(కేజీబీవీల) కాంగ్రెస్ సర్కారు గాలికొదిలేసింది. 15 నెలల పాలనలో ఒక్కటంటే ఒక్క కేజీబీవీని ఇంటర్ వరకు అప్గ్రేడ్
కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమై న వాటా దక్కకుండా పోవడానికి ముమ్మాటికీ కేంద్రంలోని కాంగ్రెస్, బీజేపీ పాలకులు, ఉమ్మడి రాష్ట్రంలోని ఏలికలే కార ణం. రాష్ట్ర విలీనంతో నికరంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా దాద�
తెలంగాణ రాష్ట్రం గత పదేండ్లలో గణనీయంగా అభివృద్ధి చెందిందని ఎంఐఎం పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ చెప్పారు. అసెంబ్లీలో శుక్రవారం బడ్జెట్పై జరిగిన చర్చలో ఒవైసీ పాల్గొంటూ.. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపో�
న్యాయవాదుల సంక్షేమానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.100 కోట్లతో ఏర్పాటుచేసిన సంక్షేమ నిధికి అదనంగా, కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.100 కోట్లు జోడించాలని బీఆర్ఎస్ సభ్యుడు వేముల ప్రశాంత్రెడ్డి కోరారు.
Shadnagar | పచ్చదనం ఉంటే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్ని, దీంతో పాడిపరిశ్రమలో ఎంతో అభివృద్ది సాధించవచ్చని, అంతేకాకుండా పచ్చదనం వల్ల స్వచ్చమైన అక్సిజన్ లభిస్తుందని, ఎలాంటి అంటువ్యాధులు వ్యాపించవని, కాలుష్య ర�
రేవంత్రెడ్డి సర్కారు రైతుభరోసా పంపిణీని మర్చిపోయింది. నెల రోజులుగా రైతుల ఖాతాల్లో నయా పైసా జమ చేయలేదు. గత నెల 12వ తేదీన మూడెకరాల రైతులకు రైతుభరోసా జమ చేసినట్టు ప్రకటించిన సర్కారు.
తమ ప్రభుత్వం గడిచిన 14 నెలల్లో రూ.1,58,041 కోట అప్పు చేసినట్టు సీఎం రేవంత్రెడ్డి అంగీకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలను శనివారం అసెంబ్లీలో వెల్లడించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసిన సమయంలో రాష్ట్రంలోని వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించింది. 20,555 మందిని రెగ్యులరైజ్ చేస్తూ 2023 జూలై, ఆగస్టులలో జీవోలు 81, 85లను జారీచేసింది. ఉ
Ibrahimpatnam Lake | ఇబ్రహీంపట్నం ప్రాంత ప్రజల స్థితిగతులను శాసించే ఇబ్రహీంపట్నం పెద్దచెరువు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో మిషన్ కాకతీయ పథకం కింద చేపట్టిన పూడికతీత పనులు, పెద్దకాల్వ, రాచకాల్వల మరమ్మత్తుకు కోట్లా�
Assembly Elections | రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీదే అఖండ విజయమని తేలింది. తిరుగులేని మెజారిటీతో గులాబీ దళం తిరిగి అధికారంలోకి వస్తుందని స్పష్టమైంది. తెలంగాణలో గరిష్ఠంగా 87 సీట్లలో బీ