సమైక్య రాష్ట్రంలో సంక్షోభం ఎదుర్కొన్న తెలంగాణ సాగును బాగు చేసేందుకు పదేండ్ల పాటు కేసీఆర్ సర్కారు విశేషంగా కృషి చేసింది. ప్రతీ ఎకరాకు సాగునీరు లక్ష్యంగా పారిపాలన సాగించింది.
Ibrahimpatnam | గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత రోడ్లను పెద్ద ఎత్తున అభివృద్ధి
రాష్ట్ర మహిళలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్త్రీశక్తిని కొనియాడారు. కుటుంబ వ్యవస్థను ముందుకు నడపడంలో మహిళల త్యాగం మహోన్నతమైనదని పేర్కొన్�
సూర్యాపేట జిల్లాలోని కాళేశ్వరం ఆయకట్టు పరిధిలో గల ఎస్సారెస్పీ ప్రధాన కాల్వల్లో గత బీఆర్ఎస్ హయాంలో నిండుగా తొణికిసలాడుతూ నీళ్లు పారగా, నేడు సన్నటి పాయ కనిపిస్తున్నది.
“మన సంస్కృతితో కూడిన పుస్తకాల ఆధారంగానే పిల్లలకు మన చరిత్రను, వైభవాన్ని, మనదైన జీవన విధానాన్ని పరిచయం చేయగలం” ఇదే కోవలో బీఆర్ఎస్ సర్కారు రూపొందించిన తెలుగు వాచకాల ను పలు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లు అ�
కరోనా కష్టకాలంలో మినహా, బీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏండ్ల పాలనలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని ప్రముఖ ఆర్థికవేత్త సౌరభ్ ముఖర్జియా అన్నారు. అది అక్షర సత్యమని భారతీయ రిజర్వు బ్
కాంగ్రెస్ సర్కారు పాలనలో కష్టనష్టాలతో బతుకీడుస్తున్న రైతులకు ఎలాగో ఫాయిదా లేదు.. చివరికి మరణించిన రైతుల కుటుంబాలకు కూడా భరోసా దక్కడం లేదు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో అకాలమరణం చెందిన రైతుల కుటుంబాలకు రై�
రాష్ట్ర ఆర్థిక వృద్ధి ఆగిపోతున్నది. బీఆర్ఎస్ హయాంలో రాకెట్ వేగంతో పెరిగిన రాష్ట్ర ఆదాయం.. కాంగ్రెస్ హయాంలో మందగించింది. ఇప్పటికే రెవెన్యూ రాబడుల్లో భారీ లోటు నమోదు కాగా.. తాజాగా జీఎస్టీ వసూళ్లలోనూ స్�
Real Estate | రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నేలకరిచింది. కేసీఆర్ పాలనలో పదేండ్లపాటు జోరు మీదున్న స్థిరాస్తి రంగం ఏడాది నుంచి కుదేలైంది. సాధారణ పరిస్థితికి భిన్నంగా రియల్ రాబడి క్రమంగా తగ్గిపోతున్నది.
SLBC Tunnel | ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) ప్రాజెక్టును 2005లో ప్రారంభించి 60 నెలల్లో పూర్తిచేయాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి 43.93 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వకం పనులను
రంగారెడ్డి జిల్లాలో గత కొంతకాలంగా సర్వర్ సమస్య కారణంగా తహసీల్దార్ కార్యాలయాల్లో పనులు ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి. జిల్లాలో భూముల క్రయవిక్రయాలు కూడా అత్యధికంగా ఉంటున్నందున రిజిస్ట్రేషన్లకు అదే స�
పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ కొలువుల ఖిల్లాగా మారింది. ఒకప్పుడు వలసలకు చిరునామాగా ఉన్న రాష్ట్రం.. బీఆర్ఎస్ పాలనలో ఉపాధికి నిలయంగా రూపుదిద్దుకొన్నది.
Srinivas Goud | నెక్లెస్ రోడ్డులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీరా కేఫ్ను సుల్తాన్ బజార్లోని చాట్ భండార్లాగా మార్చారని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు.