నీటిపారుదలశాఖలో ఏ పోస్ట్ అయినా పైరవీలే రాజ్యమేలుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు, అనుచరులనే లష్కర్లుగా నియమించాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు ఇంజినీర్లపై ఒత్తిళ్లు చేస్త
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఖజానాకు కష్టకాలం మొదలైంది. అన్ని రంగాల్లో స్తబ్ధత నెలకొనడంతో అభివృద్ధికి బ్రేకులు పడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో ఆర్థిక రంగ వృద్ధి ‘కరోనా’ కాలాన్ని తలపిస్తున్నది.
నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం సరిదిద్దాలి. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లక్షల మంది నిరుద్యోగులకు స్వయంగా అన్యాయం చేస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీఆర్ఎస్ హయాంలోనే ఎత్తిపోతల పథకాలను మంజూరు చేశామని, రైతుల చిరకాల వాం ఛ మచ్చర్ల లిఫ్ట్ కేసీఆర్ గిఫ్ట్ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు.
కేసీఆర్ హయాంలో పండుగలకు ప్రాధాన్యం లభించిందని ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని క్రిస్టియన్ భవనంలో నిర్వహించిన క్రిస్మస్ సంబురాల్లో భాగంగా ఆయన మాట్లాడా రు.
బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10.. నగరం నడిబొడ్డు. ఇక్కడ ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్ రేటు ప్రకారం గజం విలువ దాదాపు రూ.95వేలు. అంటే బహిరంగ మార్కెట్లో అంతకు మూడింతలు.
రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు కొత్త మెనూను అట్టహాసంగా ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు.. సరిపోను నిధులు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో కొత్త మెనూ ఎక్కడా అమలుకు నోచడంలేదు.
రాష్ట్రంలో రోజుకో కొత్త అంశాన్ని తెరమీదికి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు పలు ఉదాహరణలు కూడా ప్రత్యేకంగా చూపి�
ఖమ్మం జిల్లాలో బీసీల ఆత్మగౌరవ భవనం అసంపూర్తిగా దర్శనమిస్తున్నది. నాటి బీఆర్ఎస్ సర్కార్ పాలనలో భవన నిర్మాణం ప్రారంభమై 70 శాతం పనులు పూర్తయినప్పటికీ మిగిలిన 30 శాతం పనులను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్�
Harish Rao | ఉచిత విద్యుత్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఖండించారు.