రాష్ట్రంలో గత ప్రభుత్వం (బీఆర్ఎస్)తో తమకు సిద్ధాంతపరమైన రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించి కేసీఆర్ అనుసరించిన ప్రగతిశీలమైన విధానాలను కొనసాగిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ �
దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్లు తమకు సంక్షేమ ఫలాలు అందించేందుకు, సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కొంతకాలంగా గళమెత్తుతున్నారు.
కొర్రీలు, కోతలతో రైతుభరోసా నిబంధనలు సిద్ధమవుతున్నాయి. పంటలకు పెట్టుబడి సాయం అందించే విషయంలో పలువర్గాలకు కోతలు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ కన్నా సీఎం కేసీఆర్ హయాంలో రూ.వెయ్యి కోట్లు ఎక్కువగా రుణమాఫీ చేసినట్లు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా రూపుదిద్దుకున్న పల్లెల్లో పాలన పడకేసింది. ‘పల్లె ప్రగతి’తో దేశంలోనే ఎక్కడాలేని విధంగా అభివృద్ధి చేసుకుని అవార్డులను సొంతం చేసుకున్న గ్రామాలు ఏడాది
గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీఆర్ఎస్ దశలవారీగా చేసిన పోరాటాల ఫలితంగానే కాజీపేట ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధ్యమైందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వి
బీఆర్ఎస్ హయాంలో మహిళలకు ప్రాధాన్యమిచ్చామని, వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేశామని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. కంది మండలం బేగంపేటలో సంఘ సేవకుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సాయిగౌడ్
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతి చెందిన నేపథ్యంలో వాంకిడిలో ప్రజా సంఘాల వారు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
చెరువులపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న మత్స్యకారులకు అన్ని రకాల చేప పిల్లలను సకాలంలో అందజేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధికారులకు సూచించారు. శనివారం పట్టణంలోని ఊబచెరువులో ఎమ్మెల్యే చేప
ఆర్థిక నిర్వహణ అంటే.. ఆర్థిక వనరులను సమర్థంగా నిర్వహించే ప్రక్రియ. ఆర్థిక లక్ష్యాలను సాధించడం, ఆదాయాన్ని గణనీయంగా పెంచడం, వ్యయాలను తగ్గించడం, ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపర్చడం, ఆర్థిక రిస్క్ను తగ్గించడ
బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి చింత లేకుండా ప్రభుత్వం అందించిన రైతుబంధు పెట్టుబడి సాయంతో పంటలను సకాలంలో సాగు చేసుకున్న అన్నదాత.. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.
మౌలిక సమస్యల సుదీర్ఘకాలం పాటు అధ్యయనం చేసి, వాటిని అవగాహన చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యల సరైన మార్గాలను అన్వేషించుకొని అమలు చేయగల సమర్థవంతమైన నాయకత్వం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది.
ఎస్సీ, ఎస్టీ వర్గాలతోపాటు దివ్యాంగులకు టీ-ప్రైడ్ (తెలంగాణ స్టేట్-ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఫర్ దలిత్ ఎంటర్ప్రెన్యూర్) పథకం కింద ట్యాక్సీలు, ఇతర వాహనాలు కొనుగోలు చేసేందుకు ఇస్తున్న రాయ�