కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతి చెందిన నేపథ్యంలో వాంకిడిలో ప్రజా సంఘాల వారు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
చెరువులపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న మత్స్యకారులకు అన్ని రకాల చేప పిల్లలను సకాలంలో అందజేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధికారులకు సూచించారు. శనివారం పట్టణంలోని ఊబచెరువులో ఎమ్మెల్యే చేప
ఆర్థిక నిర్వహణ అంటే.. ఆర్థిక వనరులను సమర్థంగా నిర్వహించే ప్రక్రియ. ఆర్థిక లక్ష్యాలను సాధించడం, ఆదాయాన్ని గణనీయంగా పెంచడం, వ్యయాలను తగ్గించడం, ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపర్చడం, ఆర్థిక రిస్క్ను తగ్గించడ
బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి చింత లేకుండా ప్రభుత్వం అందించిన రైతుబంధు పెట్టుబడి సాయంతో పంటలను సకాలంలో సాగు చేసుకున్న అన్నదాత.. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.
మౌలిక సమస్యల సుదీర్ఘకాలం పాటు అధ్యయనం చేసి, వాటిని అవగాహన చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యల సరైన మార్గాలను అన్వేషించుకొని అమలు చేయగల సమర్థవంతమైన నాయకత్వం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది.
ఎస్సీ, ఎస్టీ వర్గాలతోపాటు దివ్యాంగులకు టీ-ప్రైడ్ (తెలంగాణ స్టేట్-ప్రోగ్రాం ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఫర్ దలిత్ ఎంటర్ప్రెన్యూర్) పథకం కింద ట్యాక్సీలు, ఇతర వాహనాలు కొనుగోలు చేసేందుకు ఇస్తున్న రాయ�
హైదరాబాద్ పరిధిలో తొలి పారిశ్రామికవాడ... ఆపై పటాన్చెరు... బాలానగర్... ఉప్పల్... జీడిమెట్ల... నాచారం... కాటేదాన్... ఇలా చెప్పుకుంటూ పోతే! నగరం నలువైపులా పరిశ్రమలే. కాలానుగుణంగా ఇప్పుడు ఇవన్నీ జనావాసాల మధ్యకు వ�
‘ఒక నియంతకు మాత్రమే విజ్ఞప్తి చేసుకునే స్థితిలో ప్రజలు ఉంటే, వారిముందు రెండే మార్గాలు మిగులుతాయి. ఒకటి తిరగబడటం, రెండవది ఆ క్రౌర్యానికి మౌనంగా బలైపోవడం’... ప్రముఖ ఫిలాసఫర్ ఎంగెల్స్ చెప్పిన ఈ మాటలు రాష్ట
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో ప్రభుత్వం ఘ
‘గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నదాతలకు ఎలాంటి చింత లేకుండే.. కాంగ్రెస్ సర్కార్ వచ్చింది.. కష్టాలు మొదలయ్యాయి. పెట్టుబడి సాయాన్ని ఆపేసిండ్రు.. అత్తెసరుగా రుణమాఫీ చేసి చేతులు దులుపుకొన్నరు.. ప్రస్తుతం వాన�
సాంఘిక సంక్షేమ గురుకులాలు, బీసీ,ఎస్సీ వసతి గృహాల్లో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారు. సర్కారు గురుకులాలను గాలికి వదిలివేయడంతో పట్టించుకునే వారు కరువయ్యారు. లక్షలాది రూపాయలు ఖర్చుచేసి బీఆర్ఎస్ �
అప్పులు, ఆస్తులు అనేవి ఎంతో కీలకమైనవి. చేసిన అప్పులతో ఏం చేస్తున్నారనేది ప్రధానం. రాష్ట్రమైనా, దేశమైనా అప్పులతో ఆస్తులు, సంపదను గనుక కూడబెట్టుకుంటే.. ఆ అప్పులు రాష్ట్ర, దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తాయి
‘భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీదే.. రానున్న రోజుల్లో మనమే అధికారంలోకి వస్తాం. అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది. పాలనలో ఆ పార్టీ పూర్తిగా విఫలమైంది. ఇచ్చిన హామీల్లో ఒక్క శాతం కూడా పూర్�
బాల్కొండలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చిత్రపటాలకు స్థానికులు శనివారం క్షీరాభిషేకం చేశారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఫంక్షన్హాల్ నుంచి మల్లన్నగుట్ట మీదుగా డబుల్ బెడ్రూం ఇ�
సమాజంలో అత్యంత పేదరికం అనుభవిస్తున్న దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయడంతో పా టు వారికి గౌరవప్రదమైన హోదా కల్పించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దళిత బంధు’ పథకాన్ని కొనసాగించాలని ఎమ్మెల్