తెలంగాణలో గురుకుల విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. దేశంలోనే తెలంగాణలో గురుకుల తొల�
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్రంగం అస్తవ్యస్థం కావడానికి రేవంత్రెడ్డి అసమర్థపాలననే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు.
తెలంగాణ ఐటీ, ఆవిష్కరణలు దేశానికే ఆదర్శనీయం. దేశంలో మరే రాష్ట్రం ఐటీలో నూతన ఆవిష్కరణల ఆలోచన చేయనినాడే తెలంగాణ దిక్సూచి అయిందని, అందుకు ఎంతో సంతోషంగా ఉందని అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అ
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మాదారం ఇండస్ట్రియల్ పార్క్ (పారిశ్రామికవాడ) ప్రారంభానికి నోచుకోవడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ పార్క్ ఏర్పాటుకు రూ. 60 కోట్ల నిధులు వెచ్చించి 186 ఎకరాల భూమిని కేటాయి
ప్రతిపక్షాలను తిట్టడంతో ఉన్న శ్రద్ధ సీఎం రేవంత్, మంత్రులకు ధాన్యం కొనుగోలులో లేదని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. శనివారం మెదక్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో జర్నలిస్టులతో ఆయన చిట్చాట్ నిర్వ�
‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు.. ఒక్క కొత్త అభివృద్ధి పనిని తెచ్చింది లేదు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులకే కొత్తగా శంకుస్థాపనలు చేయడం కాంగ్రెస్ ఎమ్మ
రేవంత్రెడ్డి సర్కార్ రాష్ర్టాన్ని అప్పులకుప్పగా మార్చుతున్నది. అధికారంలోకి వచ్చి ఏడాది నిండకముందే ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు తీసుకున్న రుణాల కంటే అధికంగా అప్పలు చేసింది.
వాస్తవానికి అప్పటి ప్రభుత్వపు అభివృద్ధి విజయాలు, ఆర్థిక విజయాలు, సంక్షేమ విజయాల గురించి ప్రభుత్వం స్వయంగా చెప్పుకున్న వాటిని స్వోత్కర్ష అంటూ తోసిపుచ్చజూసినా, తరచుగా ఎన్నెన్నో కేంద్ర ప్రభుత్వ శాఖలు, సం�
వృక్షో రక్షతి రక్షితః అనేది కేవలం ఆచరణలోకి రాని అందమైన సూక్తిగానే మిగిలిపోతున్నది. ప్రపంచవ్యాప్తంగా నానాటికీ పచ్చదనం హరించుకుపోతున్నది. కాపాడే నాథుడు లేక అశేష జంతుజాలం అవతారం చాలిస్తున్నది.
ఫార్మా కంపెనీల భూ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్య పడొద్దని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి భరోసా ఇచ్చారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని రోటిబండతండాలో శుక్రవారం ఫార్మా విలేజ
అధైర్యపడొద్దని.. ఫార్మా కంపెనీల భూ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి భరోసా ఇ చ్చారు. ఆదివారం ఆయన దుద్యాల మండలంలోని రోటిబండ తండాలో శుక్రవారం ఫార్మా విలేజ్కు
KTR | తెలంగాణలో కేసీఆర్ హయాంలో ఏర్పాటైన పరిశ్రమలు క్రమంగా ఉత్పత్తికి సిద్ధమవుతున్నాయి. పిల్లల దుస్తుల తయారీలో ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరున్న కిటెక్స్ సంస్థ ఈ ఏడాది డిసెంబర్ నెల నుంచి వరంగల్లోని కాకతీ�
KTR | సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోనే కాంగ్రెస్పై తిరుగుబాటు మొదలైందని, ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరడమే ఇందుకు నిదర్శనమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
ప్రస్తుతం యాసంగి పంటలు ప్రారంభించే సమయమని, సాగుకు నీటిని వదిలితే చెరువులు ఖాళీ అవుతాయని, ఈ సమయంలో చేప పిల్లలను పంపిణీ చేయడం మత్స్యకారులను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచడమేనని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జా�
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రంలో అగ్గి విద్యార్థులు పోరుబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29నే ఇందుకు ప్రధాన కారణం. గ్రూప్-1 పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్, దివ�