ఫార్మా కంపెనీల భూ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్య పడొద్దని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి భరోసా ఇచ్చారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని రోటిబండతండాలో శుక్రవారం ఫార్మా విలేజ
అధైర్యపడొద్దని.. ఫార్మా కంపెనీల భూ బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి భరోసా ఇ చ్చారు. ఆదివారం ఆయన దుద్యాల మండలంలోని రోటిబండ తండాలో శుక్రవారం ఫార్మా విలేజ్కు
KTR | తెలంగాణలో కేసీఆర్ హయాంలో ఏర్పాటైన పరిశ్రమలు క్రమంగా ఉత్పత్తికి సిద్ధమవుతున్నాయి. పిల్లల దుస్తుల తయారీలో ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరున్న కిటెక్స్ సంస్థ ఈ ఏడాది డిసెంబర్ నెల నుంచి వరంగల్లోని కాకతీ�
KTR | సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోనే కాంగ్రెస్పై తిరుగుబాటు మొదలైందని, ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరడమే ఇందుకు నిదర్శనమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
ప్రస్తుతం యాసంగి పంటలు ప్రారంభించే సమయమని, సాగుకు నీటిని వదిలితే చెరువులు ఖాళీ అవుతాయని, ఈ సమయంలో చేప పిల్లలను పంపిణీ చేయడం మత్స్యకారులను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచడమేనని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జా�
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రంలో అగ్గి విద్యార్థులు పోరుబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29నే ఇందుకు ప్రధాన కారణం. గ్రూప్-1 పరీక్షలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్, దివ�
కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ తిరుగులేని ఆర్థిక శక్తిగా అవతరించిందన్న విషయం మరోమారు స్పష్టమైంది. జీఎస్డీపీ, ఓన్ ట్యాక్స్ రెవె న్యూ, తలసరి ఆదాయం, విద్యుత్తు వినియోగం, వ్యవసాయ ఉత్పత్తులు ఇలా ప్రతి రం�
ఈ ఏడాది చేప పిల్లల పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం ‘చే’యిచ్చింది. మూడుసార్లు టెండర్లు పిలిచినా ఫలితం లేదు. అర్హత గల కంపెనీలు రాకపోవడంతో టెండర్లను ఖరారు చేయలేకపోయామని అధికారులు చెబుతున్నారు.
సీఎం రేవంత్రెడ్డి మొదలుకొని కాంగ్రెస్ నాయకులంతా మాటలు చాలించి ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ముంపు గ్రామాల నిర్వాసితులు 400మందికి రావాల్సిన రూ.448కోట్లను వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని గజ్వేల్ బీఆర్�
Harish Rao | ఎంబీబీఎస్ చదువును గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చేరువ చేయాలన్న లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కొత్త మెడికల్ కా�
చేతులు కాలాక ఆకుల కోసం వెతికినట్లుంది సర్కారు పనితీరు. సంగారెడ్డి జిల్లా సంజీవన్రావుపేట్లో మిషన్ భగీరథ నీరు సరఫరా కాని పరిస్థితుల్లో కలుషిత బావి నీటిని తాగి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో వంద మందికి ప
దామగుండంలో వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం శంకుస్థాపన సందర్భంగా బీఆర్ఎస్ నేతలను, దామగుండం అడవి పరిరక్షణ జేఏసీ సభ్యులను, ప్రకృతి ప్రేమికులను ఎక్కడికక్కడ నిర్బంధించారు.
వేసవికి ఇంకా నాలుగు నెలల సమయం ఉండగానే కరెంటు కోతలు మొదలు కావడంతో పారిశ్రామిక వర్గాల్లో ఆందోళన మొదలైంది. సమయం, సందర్భం లేకుండా గంటల తరబడిపోతున్న కరెంటు పరిశ్రమల యజమానులను కలవరపెడుతున్నది.
తెలంగాణ వస్తే మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకే దక్కుతాయని, తద్వారా మన బతుకులు బాగుపడతాయని ఉద్యమ సమయంలో కేసీఆర్ పదే పదే చెప్పేవారు. తెలంగాణ గోస తెలిసిన వ్యక్తి కావడంతో స్వరాష్ట్రం సిద్ధించాక ఆయనే ముఖ్యమ�