హర్టికల్చర్ రిసెర్చ్ స్టేషన్కు శంకుస్థాపన జరిగి ఏడాదైనా పనులు ప్రారంభించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నల్లబెల్లి మండలంలోని కన్న�
బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా గజ్వేల్ ప్రాంతం పరిశ్రమల స్థాపనకు అనువుగా మారింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అందించిన సహకారంతో భూమిపూజ చేసిన భారీ పరిశ్రమలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్
KTR | నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS) ప్రారంభానికి సిద్ధమైంది. ఈ పవర్ స్టేషన్ను శనివారం జాతికి అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇదీ తెలంగాణ చరిత్రపైన కేసీఆర్ చేసిన చెరగని
రాష్ట్రంలో గత ప్రభుత్వం (బీఆర్ఎస్)తో తమకు సిద్ధాంతపరమైన రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. ఈ రాష్ట్ర ప్రగతికి సంబంధించి కేసీఆర్ అనుసరించిన ప్రగతిశీలమైన విధానాలను కొనసాగిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ �
దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్లు తమకు సంక్షేమ ఫలాలు అందించేందుకు, సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కొంతకాలంగా గళమెత్తుతున్నారు.
కొర్రీలు, కోతలతో రైతుభరోసా నిబంధనలు సిద్ధమవుతున్నాయి. పంటలకు పెట్టుబడి సాయం అందించే విషయంలో పలువర్గాలకు కోతలు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ కన్నా సీఎం కేసీఆర్ హయాంలో రూ.వెయ్యి కోట్లు ఎక్కువగా రుణమాఫీ చేసినట్లు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్వచ్ఛ గ్రామ పంచాయతీలుగా రూపుదిద్దుకున్న పల్లెల్లో పాలన పడకేసింది. ‘పల్లె ప్రగతి’తో దేశంలోనే ఎక్కడాలేని విధంగా అభివృద్ధి చేసుకుని అవార్డులను సొంతం చేసుకున్న గ్రామాలు ఏడాది
గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీఆర్ఎస్ దశలవారీగా చేసిన పోరాటాల ఫలితంగానే కాజీపేట ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధ్యమైందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వి
బీఆర్ఎస్ హయాంలో మహిళలకు ప్రాధాన్యమిచ్చామని, వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేశామని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. కంది మండలం బేగంపేటలో సంఘ సేవకుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సాయిగౌడ్