ఐటీ ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చిన దాసోజు శ్రవణ్కుమార్ పేరును గవర్నర్ కోటా కింద బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేస్తే గవర్నర్ తమిళిసైకి శ్రవణ్లో రాజకీయ నాయకుడు కనిపించారు.
కేసీఆర్ పంచిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు దక్కకుండా, కేసీఆర్కు పేరు రాకుండా ఉండాలనే కాంగ్రెస్ సర్కార్ కుట్రకు మరో కేంద్రం దర్పణంగా నిలిచింది. కేసీఆర్ హయాంలో నిర్మించిన సీడీఎస్ (సెంటర్ ఫర్ ద
అన్నీ అబద్ధాలే చెప్తున్న రేవంత్రెడ్డి పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని, జాకీలు పెట్టినా లేవలేని స్థితికి కాంగ్రెస్ పార్టీ చేరిందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్
భూభారతి పోర్టల్ నిర్వహణను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం భూభారతి పోర్టల్ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆదివారం జూబ్లీహిల్స్లోని తన నివాసంల
Harish Rao | ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రారంభించిన 150 బెస్ట్ అవెలబుల్ స్కూళ్లకు (BAS) కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం శోచనీయం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్
కేసీఆర్ పాలనా దక్షతకు మరో గుర్తింపు దక్కింది. బీఆర్ఎస్ హయాంలో పల్లెప్రగతికి ఇచ్చిన ప్రాధాన్యానికి అరుదైన గౌరవం లభించింది. తెలంగాణ పల్లెలకు ఉత్తమ ఘనత దక్కింది.
హెచ్సీయూ భూములను దాటి దాదాపు ఏడెనిమిది కిలోమీటర్ల అవతల ఉన్న కోకాపేటలోని నియోపొలిస్ భూములే బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన బహిరంగ వేలంలో ఎకరాకు రూ.100 కోట్ల ధర పలికాయి.
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా శామీర్పేట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులుయాదవ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి వ్యవసాయదారుల సేవా సహకార సంఘంపై దాడికి పాల్పడ్డారు.
ఫార్మా భూబాధిత రైతులకు ప్లాట్ల పొజిషన్ చూపించిన తర్వాతే ఫార్మా భూములకు కంచెను ఏర్పాటు చేయాలని, లేదంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే �
KTR | పొరపాటున కూడా కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనుగోలు చేయొద్దని.. మూడేళ్ల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం ఆ భూములను వెనక్కి తీసుకుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకర�
KCR | కంచె గచ్చిబౌలి భూ వివాదం మెడకు చుట్టుకోవడంతో కాంగ్రెస్ సర్కారు ఏప్రిల్ 1న ప్రజలను ఫూల్స్ చేయడానికి ప్రయత్నించింది. బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లేందుకు మంత్రుల బృందం తీవ్రంగా ప్రయత్నించింది.
‘సొమ్మోకరిది.. సోకు మరొకరిది!’ ఈ సామెత ప్రస్తుత కాంగ్రెస్ సర్కారుకు సరిగ్గా సరిపోతుందేమో! బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయ, రైతు సంక్షేమ పథకాలతో ధాన్యం ఉత్పత్తి పెరుగగా ఆ ధాన్యాన్ని ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చ�