వానకాలం పంటల సీజన్ గడువు ముంచుకొస్తున్నప్పటికీ రైతు భరోసాపై ప్రభుత్వం నోరు మెదపడంలేదు. వర్షాలు ముందుగానే ప్రారంభం కావడంతో పంటలు వేసుకోవడనికి రైతులు సిద్ధమవుతున్నారు.
Govt Schools | సర్కారు బడులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సకల వసతులతో ఆహ్లాదకరంగా సాగిన సర్కారు చదువు ప్రస్తుత ప్రభుత్వ తీరుతో ప్రశ్నార్థకంగా మారింది.
తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు కాంగ్రెస్ సర్కార్ మంత్రి పదవులను ఇవ్వాలని తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కర్రె రమేశ్ మాదిగ డిమాండ్ చేశారు.
KTR | తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. పదేండ్లలో 8 వేలకు పైగా అనుమతులు, రూ. 3.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
Kothagudem | గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణ వాసులకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు, సాయంత్రం వేళ కుటుంబసభ్యులతో ఆహ్లాదంగా సేదతీరేందుకు ప్రతీ మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రకృతి వనాలను(పీపీవీ) ఏర్పాటు చేసింది.
Doma | గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పర్యావరణాన్ని పరిరక్షించాలనే సంకల్పంతో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసి విరివిగా మొక్కలను పెంచి ఆహ్లాదాన్ని పంచాయి.
Hyderabad | చిరు వ్యాపారుల పట్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిన ఔన్నత్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చిదిమేస్తుంది. కొన్ని వర్గాల వారితోపాటు నాయి బ్రాహ్మణులకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తూ వారి ఆర్�
Papannapet | గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పచ్చదనానికి ఇచ్చిన ప్రాధాన్యత మరి ఏదానికి ఇవ్వలేదు అన్న విషయం నగ్న సత్యం... ఎవరైనా చెట్లను నరికితే కఠిన చర్యలు తీసుకునేది.
ఐటీ ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి వచ్చిన దాసోజు శ్రవణ్కుమార్ పేరును గవర్నర్ కోటా కింద బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేస్తే గవర్నర్ తమిళిసైకి శ్రవణ్లో రాజకీయ నాయకుడు కనిపించారు.
కేసీఆర్ పంచిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు దక్కకుండా, కేసీఆర్కు పేరు రాకుండా ఉండాలనే కాంగ్రెస్ సర్కార్ కుట్రకు మరో కేంద్రం దర్పణంగా నిలిచింది. కేసీఆర్ హయాంలో నిర్మించిన సీడీఎస్ (సెంటర్ ఫర్ ద
అన్నీ అబద్ధాలే చెప్తున్న రేవంత్రెడ్డి పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని, జాకీలు పెట్టినా లేవలేని స్థితికి కాంగ్రెస్ పార్టీ చేరిందని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్
భూభారతి పోర్టల్ నిర్వహణను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం భూభారతి పోర్టల్ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆదివారం జూబ్లీహిల్స్లోని తన నివాసంల
Harish Rao | ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రారంభించిన 150 బెస్ట్ అవెలబుల్ స్కూళ్లకు (BAS) కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం శోచనీయం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్