తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దయతోనే బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి చెందినట్లు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లకు కాంగ్రెస్ రంగులు పులుముతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ఎమ్మెల్యే నల్లమోతు భాసర్రావు ఆధ్వర్యంలో మిర్యాలగూడలోని నిరుపేదల కోసం వెం
నగరవాసులకు మరో కేసీఆర్ అభివృద్ధి ఫలం దక్కింది. సోమవారం బాచుపల్లి ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ ఫ్లైఓవర్ 2024 నాటికే.. పూర్తి కా
పదేండ్ల బీఆర్ఎస్ పాలన అభివృద్ధి, సంక్షే మం దిశగా సాగింది. ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడానికి బీఆర్ఎస్ సర్కా రు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి అ మలు చేసింది. ఇందులో భాగంగా నూతన కలెక్టర్ కార్యాలయా
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మీదుగా వెళ్తూ మార్గమధ్యలో ముండ్రాయి గ్రామంలో ఆగి రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రైతులు కాంగ్రెస్ �
వరికొయ్యలను కాల్చడం పెనుముప్పుగా మారుతున్నది. కాల్చకుండా కలియదున్నినా, పొలంలో అలాగే వదిలేసినా ఎంతో మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నా.. అవగాహన లేక మెజార్టీ రైతులు తగులబెడ్తుండడం తీరని నష్టాన్న�
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అత్యాధునిక హంగులతో కోర్టు భవన నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అప్పట్లో కోర్టు భవన నిర్మాణ పనులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయన్ చేతుల మ
సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని, పాలకుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ముందువరసలో నిలపాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు అనుకూల పవనాలు వీస్�
మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని వందశాతం రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. ఆ ప్రాంతంలో తిరిగి ఫార్మా సిటీనే పునరుద్ధరిస్తామని తేల్చిచెప్పారు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని వందశాతం రద్దు చేస్తామని వెల్లడించారు.
హైదరాబాద్ నగరంలోని రాంనగర్ తరహాలో ఇబ్రహీంపట్నం చెరువు సమీపంలో ఏర్పాటు చేయాలనుకున్న ఫిష్మార్కెట్ అటకెక్కింది. ఈ ప్రాంతంలోని మత్స్యకారుల కోసం ఇబ్రహీంపట్నం చెరువు సమీపంలో చేపపిల్లల పెంపకం కేం ద్రాన
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరంలోని ప్రతి డివిజన్లో స్థానిక క్రీడాకారుల కోసం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ స్థలాలను గుర్తించి అందులో క్రీడా మైదానాలు ఏర్పాటుచేసి, క్రీడా పరికరాలను అందు�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 90 శాతం వరకు పనులు పూర్తి చేసుకున్న మేడిపల్లిలోని మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ భవనం మంగళవారం రేవంత్రెడ్డి వర్చువల్గా ప్రారంభించనున్నారు. 2019లో అప్పటి సీఎం కేసీఆర్ రాచకొం�
బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారంలో భాగంగా కోట్లాది మొక్కలు నాటింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో నాటిన మొక్కలు నగరానికే తలమానికంగా మారాయి. కేబీఆర్ పార్కు చుట్టూ చెట్లు చల్లని నీడను ఇవ్