పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పోడుపట్టాలు ఇవ్వడంతో గిరిజనుల జీవితాలలో వెలుగులు వికసించాయని ఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్ బాలు నాయక్ అన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి మెచ్చా నాగేశ్వరరావు అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెత్తను రీసైక్లింగ్ చేసేందుకు పెద్దపీట వేశారు. ఈ క్రమంలో సస్టెయినబిలిటీ ఆన్ వీల్స్ పేరుతో స్విచ్ఎకో సంస్థ చెత్తను రీసైక్లింగ్ చేసే అధునాతన వాహనాన్ని రూపొందించింది. ఈ వా
అత్యాధునిక సౌకర్యాలు, అధునాతన హంగులతో నిర్మితమైన సిద్దిపేట జిల్లా జైలు ప్రారంభానికి సిద్ధమైంది. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామ శివారులోని 34 ఎకరాల్లో జైలు నిర్మితమైంది. బీఆర్ఎస్ ప్రభుత్�
సర్కారు బడులపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటు నత్తను తలపిస్తున్నది. సర్కారు నిర్లక్ష్య వైఖరి ఫలితంగా పట్టాలెక్కలేదు. ఈ రెండేండ్లలో ఒక్కటంటే ఒక్క ముందడుగు పడలేదు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అనేక ఊర్లు తిరిగిన మాజీ సీఎం కేసీఆర్ తాను గుర్తించిన ప్రతీ సమస్యకు పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరిష్కారం చూపారు. గ్రామాలు, పట్టణాల్లో శ్మశానవాటికలకు నిధులు కేటాయిం�
పల్లె ప్రగతిలో భాగంగా గత బీఆర్ఎస్ సర్కారు ప్రతి గ్రామానికి ట్రాక్టర్ మంజూరు చేసింది. ప్రతి ఇంటి నుంచి తడి, పోడి చెత్తను ట్రాక్టర్ ద్వారా సేకరించి డంప్యార్డుకు తరలించేది. దీంతో ప్రతి పల్లె పరిశుభ్రం
కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన శిలాఫలకాలు సిగ్గుపడుతున్నాయి.. రెండేళ్ల ప్రజాపాలనను వెక్కిరిస్తున్నాయి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అభివృద్ధి పనులు శంకుస్థాపనలకే పరిమితమయ్యాయి.. కోట్లాది రూపాయలతో అభివృ�
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పూర్తయి భద్రాద్రి జిల్లాలో కొన్ని పంపుహౌస్ల ద్వారా నీళ్లు కూడా విడుదలవుతున�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమాన్ని కాంక్షించి సకాలంలో చేప పిల్లల పం పిణీ జరిగేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం నామ మంత్రంగా పంపిణీ చేయడంతో మత్స్యకారులు నిరుత్సాహ పడుతున్�
కూరగాయలు, మాంసం, కోడి, చేపలు తదితర వాటిని ఒకే చోట విక్రయించేలా చక్కటి ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వం సమీకృత మార్కెట్ల నిర్మాణానికి సంకల్పించగా.. దానికి కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడిచింది. గత బీఆర్ఎస్ ప�
రాళ్లు, రప్పలు, కంకర మిషన్లు, అటవీ ప్రాంతంగా ఉన్న సుల్తాన్పూర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మెడికల్ డివైజెస్ పార్కు ఏర్పాటుచేసి పరిశ్రమల స్థాపనకు విశేషంగా కృషిచేసిందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రె�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి పనులే బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ఎమ్మెల్సీ, రహ్మత్నగర్ డివిజన్ ఎన్నికల ఇన్చార�
ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం,పచ్చదనాన్ని కల్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. వాటి నిర్మాణానికి లక్షలు ఖర్చు చేసింది. మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టిం�
జిల్లాలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటుచేసి ప్రపంచ పటంలోనే రంగారెడ్డిజిల్లాకు గుర్తింపు తెస్తామని గొప్పలు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో ప్రధాన సమస్యలపై దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.