బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమాన్ని కాంక్షించి సకాలంలో చేప పిల్లల పం పిణీ జరిగేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం నామ మంత్రంగా పంపిణీ చేయడంతో మత్స్యకారులు నిరుత్సాహ పడుతున్�
కూరగాయలు, మాంసం, కోడి, చేపలు తదితర వాటిని ఒకే చోట విక్రయించేలా చక్కటి ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వం సమీకృత మార్కెట్ల నిర్మాణానికి సంకల్పించగా.. దానికి కాంగ్రెస్ సర్కారు తూట్లు పొడిచింది. గత బీఆర్ఎస్ ప�
రాళ్లు, రప్పలు, కంకర మిషన్లు, అటవీ ప్రాంతంగా ఉన్న సుల్తాన్పూర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మెడికల్ డివైజెస్ పార్కు ఏర్పాటుచేసి పరిశ్రమల స్థాపనకు విశేషంగా కృషిచేసిందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రె�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి పనులే బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ఎమ్మెల్సీ, రహ్మత్నగర్ డివిజన్ ఎన్నికల ఇన్చార�
ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం,పచ్చదనాన్ని కల్పించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెల్లో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. వాటి నిర్మాణానికి లక్షలు ఖర్చు చేసింది. మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టిం�
జిల్లాలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటుచేసి ప్రపంచ పటంలోనే రంగారెడ్డిజిల్లాకు గుర్తింపు తెస్తామని గొప్పలు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో ప్రధాన సమస్యలపై దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కంటోన్మెంట్ నియోజకవర్గం మూడో వార్డ్డు మడ్ఫోర్ట్ గాంధీనగర్లో రేకులషెడ్లు, గుడిసెల్లో ఉంటున్న పేదలకు ఏ నుంచి ఎఫ్ బ్లాక్ వరకు రెండు వందల డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించార�
కేసీఆర్ ప్రభుత్వం హల్దీ వాగుపై 8 చెక్డ్యామ్లు, మంజీరాపై 8 చెక్డ్యామ్లు నిర్మించి జిల్లాకు కాళేశ్వరం జలాలు తెచ్చిందని, కాంగ్రెస్ పాలనలో జిల్లాకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అ
కేసీఆర్ పాలనలోనే నేతన్నలకు పునర్వైభవం వచ్చిందని, చేతినిండా పని దొరికిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల గుర్తు చేశారు. ఈ ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని కొనియాడార�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే నేతన్నలకు పునర్ వైభవం వచ్చిందని, నేత కార్మికులకు చేతినిండా పని కల్పించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నార�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి జిల్లాలో లక్షల సంఖ్యలో చెట్లను నాటి పచ్చదనాన్ని పెంచితే జిల్లాలో కలప మాఫియా మాత్రం అటవీ ప్రాంతాన్ని నాశనం చేసే పనిల�
వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కూరగాయల మార్కెట్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసేందుకు నిధులు మంజూరు చేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంపిక చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లన�
రాష్ట్రంలో గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు అరిగోస పడుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. శనివారం మహబూబాబాద్లోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గు�