జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంలో భాగంగా తుర్కయాంజాల్ మున్సిపల్ను సర్కిల్గా మార్చుతూ ప్రభుత్వం చార్మినార్ జోన్లో కలిపింది. ప్రజలు అక్కడికి వెళ్లేందుకు దూరభారం కావడంతో �
కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని గొల్లపల్లి, ఉదయపూర్ గ్రామ ఉప సర్పంచ్ భూప�
రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు అస్తవ్యస్తంగా మారింది. రైతులకు అందాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలు రెండేండ్లుగా నిలిచిపోయాయి. రైతులు ఉద్యానపంటలు సాగుచేయడానికి ఆసక్తి చూపడంలేదు. రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు వ్య
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగు నీరందించేందుకు బీఆర్ఎస్ సర్కారు వరప్రదాయనిలా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రకు తెరతీశాయి. మొదటి నుంచి పాలమూరు-రంగారెడ్
పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంధన పరిరక్షణే ధ్యేయంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎల్ఈడీ దీపాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలో 5.53 లక్షల వీధి దీపాల ఏర్పాటుకు బీఆర్ఎస్ చొరవ దోహదం చ�
పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పోడుపట్టాలు ఇవ్వడంతో గిరిజనుల జీవితాలలో వెలుగులు వికసించాయని ఎఫ్ఆర్సీ కమిటీ చైర్మన్ బాలు నాయక్ అన్నారు.
మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి మెచ్చా నాగేశ్వరరావు అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెత్తను రీసైక్లింగ్ చేసేందుకు పెద్దపీట వేశారు. ఈ క్రమంలో సస్టెయినబిలిటీ ఆన్ వీల్స్ పేరుతో స్విచ్ఎకో సంస్థ చెత్తను రీసైక్లింగ్ చేసే అధునాతన వాహనాన్ని రూపొందించింది. ఈ వా
అత్యాధునిక సౌకర్యాలు, అధునాతన హంగులతో నిర్మితమైన సిద్దిపేట జిల్లా జైలు ప్రారంభానికి సిద్ధమైంది. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామ శివారులోని 34 ఎకరాల్లో జైలు నిర్మితమైంది. బీఆర్ఎస్ ప్రభుత్�
సర్కారు బడులపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటు నత్తను తలపిస్తున్నది. సర్కారు నిర్లక్ష్య వైఖరి ఫలితంగా పట్టాలెక్కలేదు. ఈ రెండేండ్లలో ఒక్కటంటే ఒక్క ముందడుగు పడలేదు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అనేక ఊర్లు తిరిగిన మాజీ సీఎం కేసీఆర్ తాను గుర్తించిన ప్రతీ సమస్యకు పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పరిష్కారం చూపారు. గ్రామాలు, పట్టణాల్లో శ్మశానవాటికలకు నిధులు కేటాయిం�
పల్లె ప్రగతిలో భాగంగా గత బీఆర్ఎస్ సర్కారు ప్రతి గ్రామానికి ట్రాక్టర్ మంజూరు చేసింది. ప్రతి ఇంటి నుంచి తడి, పోడి చెత్తను ట్రాక్టర్ ద్వారా సేకరించి డంప్యార్డుకు తరలించేది. దీంతో ప్రతి పల్లె పరిశుభ్రం
కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన శిలాఫలకాలు సిగ్గుపడుతున్నాయి.. రెండేళ్ల ప్రజాపాలనను వెక్కిరిస్తున్నాయి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అభివృద్ధి పనులు శంకుస్థాపనలకే పరిమితమయ్యాయి.. కోట్లాది రూపాయలతో అభివృ�
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పూర్తయి భద్రాద్రి జిల్లాలో కొన్ని పంపుహౌస్ల ద్వారా నీళ్లు కూడా విడుదలవుతున�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమాన్ని కాంక్షించి సకాలంలో చేప పిల్లల పం పిణీ జరిగేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం నామ మంత్రంగా పంపిణీ చేయడంతో మత్స్యకారులు నిరుత్సాహ పడుతున్�