చేనేత కార్మికులకు పొదుపు, సాంఘిక భద్రత కల్పించడంలో భాగంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేత కార్మికుల కోసం ఏర్పాటు చేసిన నేతన్నకు చేయూత(త్రిఫ్ట్ఫండ్ సెక్యూరిటీ) పథకానికి ప్రస్తుతం ప్రభుత్వం ని
బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత అభివృద్ధి శాఖ ద్వారా భూమిలేని వ్యవసాయ ఆధారిత దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడెకరాల భూమిని ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ పథకం పేద వ్యవసాయాధారిత దళిత కుటుంబాల
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలో నివసిస్తున్న ఓ బాధితురాలిని అధికారుల నిర్వాకంతో రోడ్డున పడేశారు. ఇంట్లోనే బట్టలు, ఇతర సరుకులు ఉండగానే.. తాళం వేయడంతో ఆమె గత రెండు నెలలుగా అనేక అ�
రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కార్యకర్తలు అధైర్యపడొద్దని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. లింగాలఘనపురం మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన బీఎల్ఏల సమావ�
రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ప్రజాకంటక ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే చరమగీతం పాడేరోజులు దగ్గరపడ్డాయన్నారు. సంగారెడ్డి జిల్లా ఇంద్ర�
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సెలవుల అనంతరం నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని అనేక పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్ వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. మన ఊరు-మన బడి కింద ప్రభుత్వం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుందర నగరంగా మారిన నిజామాబాద్ నేడు అధ్వానంగా మారింది. పచ్చదనంతో కళకళలాడిన నగరం నేడు కళా విహీనంగా తయారైం ది. పాలన గాడి తప్పింది...అభివృద్ధి కుంటుపడింది. నగరాన్ని పట్టించుకునే న�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దయతోనే బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి చెందినట్లు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లకు కాంగ్రెస్ రంగులు పులుముతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ఎమ్మెల్యే నల్లమోతు భాసర్రావు ఆధ్వర్యంలో మిర్యాలగూడలోని నిరుపేదల కోసం వెం
నగరవాసులకు మరో కేసీఆర్ అభివృద్ధి ఫలం దక్కింది. సోమవారం బాచుపల్లి ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ ఫ్లైఓవర్ 2024 నాటికే.. పూర్తి కా
పదేండ్ల బీఆర్ఎస్ పాలన అభివృద్ధి, సంక్షే మం దిశగా సాగింది. ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడానికి బీఆర్ఎస్ సర్కా రు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి అ మలు చేసింది. ఇందులో భాగంగా నూతన కలెక్టర్ కార్యాలయా
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మీదుగా వెళ్తూ మార్గమధ్యలో ముండ్రాయి గ్రామంలో ఆగి రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రైతులు కాంగ్రెస్ �
వరికొయ్యలను కాల్చడం పెనుముప్పుగా మారుతున్నది. కాల్చకుండా కలియదున్నినా, పొలంలో అలాగే వదిలేసినా ఎంతో మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నా.. అవగాహన లేక మెజార్టీ రైతులు తగులబెడ్తుండడం తీరని నష్టాన్న�
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అత్యాధునిక హంగులతో కోర్టు భవన నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అప్పట్లో కోర్టు భవన నిర్మాణ పనులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయన్ చేతుల మ
సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని, పాలకుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ముందువరసలో నిలపాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు అనుకూల పవనాలు వీస్�