ఆదిదేవత, మొదటి మొక్కుల తల్లి గట్టమ్మ ఆలయం కేంద్రంగా ములుగు జిల్లాకు చెందిన ప్రభుత్వ కార్యాలయాలకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పునాదులకు అడుగులు పడ్డాయి. మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద ఇచ్చిన మాటకు కట్ట�
నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ జంక్షన్లో ఏర్పాటు చేసిన మహానీయుల విగ్రహాలను రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేయాలనే కుట్రలను దళిత సంఘాలు భగ్నం చేశాయి. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి కనిపి�
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను ఉచితంగా నిర్మించి ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిరుపేదల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నది. కేసీఆర్ ఇండ్లను
ఆరు గ్యారెంటీలు, 420 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్ణాల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాలకు అధిక ప్రాధాన్యతనిచ్చి కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన
ఓరుగల్లుకు ఉన్న చారిత్రక, సాంస్కృతిక చైతన్యం గొప్పదని, హైదరాబాద్ తరువాత అంతటి కీర్తి, ప్రాముఖ్యత ఉన్నది కూడా వరంగలేనని, దానిని ఆగం కానివ్వమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. క�
చేనేత కార్మికులకు పొదుపు, సాంఘిక భద్రత కల్పించడంలో భాగంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేత కార్మికుల కోసం ఏర్పాటు చేసిన నేతన్నకు చేయూత(త్రిఫ్ట్ఫండ్ సెక్యూరిటీ) పథకానికి ప్రస్తుతం ప్రభుత్వం ని
బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత అభివృద్ధి శాఖ ద్వారా భూమిలేని వ్యవసాయ ఆధారిత దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడెకరాల భూమిని ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ పథకం పేద వ్యవసాయాధారిత దళిత కుటుంబాల
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలో నివసిస్తున్న ఓ బాధితురాలిని అధికారుల నిర్వాకంతో రోడ్డున పడేశారు. ఇంట్లోనే బట్టలు, ఇతర సరుకులు ఉండగానే.. తాళం వేయడంతో ఆమె గత రెండు నెలలుగా అనేక అ�
రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కార్యకర్తలు అధైర్యపడొద్దని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. లింగాలఘనపురం మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన బీఎల్ఏల సమావ�
రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ప్రజాకంటక ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే చరమగీతం పాడేరోజులు దగ్గరపడ్డాయన్నారు. సంగారెడ్డి జిల్లా ఇంద్ర�
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సెలవుల అనంతరం నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని అనేక పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్ వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. మన ఊరు-మన బడి కింద ప్రభుత్వం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సుందర నగరంగా మారిన నిజామాబాద్ నేడు అధ్వానంగా మారింది. పచ్చదనంతో కళకళలాడిన నగరం నేడు కళా విహీనంగా తయారైం ది. పాలన గాడి తప్పింది...అభివృద్ధి కుంటుపడింది. నగరాన్ని పట్టించుకునే న�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దయతోనే బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి చెందినట్లు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లకు కాంగ్రెస్ రంగులు పులుముతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ఎమ్మెల్యే నల్లమోతు భాసర్రావు ఆధ్వర్యంలో మిర్యాలగూడలోని నిరుపేదల కోసం వెం
నగరవాసులకు మరో కేసీఆర్ అభివృద్ధి ఫలం దక్కింది. సోమవారం బాచుపల్లి ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. 2022లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ ఫ్లైఓవర్ 2024 నాటికే.. పూర్తి కా