మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులు ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూం నిర్మాణాలకు అనుకున్న మేరకు స్థలం లేకపోవడంతో ఇళ్లు లేని నిరుపే
రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలో వరంగల్ (మామునూరు) తరువాత ఖమ్మం మార్కెట్టే అతి పెద్దది. ఖమ్మం జిల్లాతోపాటు పొరుగు జిల్లాల రైతులేగాక పక్కనే ఉన్న ఆంధ్రాలోని పలు జిల్లాల రైతులు కూడా తమ పంటలను ఖమ్మం వ్యవసా
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్ల కాలంలో బాల్కొండ నియోజకవర్గంలో 65కు పైగా నూతన గ్రామపంచాయతీ భవనాలు నిర్మించుకున్నామని, 24కు పైగా పల్లెదవాఖానలను ఏర్పాటు చేసుకున్నామని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేమ�
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆలయాల అభివృద్ధి జరిగిందని, ప్రత్యేక నిధులు మంజూరు చేస్తూ ఆధ్యాత్మికతను పెంచి ఆలయాలకు పునర్ వైభవం తీసుకువచ్చామని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాత సంక్షేమానికి ఎంతో కృషి చేసింది. రైతులకు పంటల సాగులో సలహాలు, సూచనలు అందించేందుకు మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో గ్రామాల్లో రైతువేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టార
‘తెలంగాణకు హరిత హారం’.. రాష్ట్రంలో ఈ కార్యక్రమం పేరు తెలియనివారు ఉండరు. ఈ పథకం ప్రారంభమై పదేండ్లు పూర్తయ్యాయి. ఒక ప్రాంతం సుభిక్షంగా ఉండాలంటే ఆకాశాన్ని తాకే సౌధాలు, భారీ నిర్మాణాలు, ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ
వర్షాకాలం వచ్చిన సీఎం రేవంత్రెడ్డి ప్రజల దాహార్తిని తీర్చడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. చెరువుల సుందరీకరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. మహేశ్వరం నియోజ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు పచ్చదనాన్ని పెంచితే రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఎండబెడుతోంది. నాడు ఏ గ్రామానికి వెళ్లినా పచ్చదనం వెదజల్లుతూ ప్రకృతి వనాలు స్వాగతం పలుక�
మండలంలోని లోకిరేవు గ్రామంలో బీఆర్ఎస్ సర్కారులో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడాప్రాంగ ణం కబ్జాకు గురైంది. అదే గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు భూమిని చదును చేసి శుక్రవారం మొక్కజొన్న విత్తనాలు వేయడం
తెలంగాణలోని ప్రతి జిల్లాకూ మెడికల్ విద్య అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో గత కేసీఆర్ ప్రభుత్వం భద్రాద్రి జిల్లాకు కూడా వైద్య కళాశాలను మంజూరు చేసింది. నాటి అవసరాలకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తూ, సౌకర్యాల
ఆకలితో అలమటించే వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ‘అన్నపూర్ణ’ కేంద్రాలను ఏర్పాటు చేసి పేదల పాలిట అక్షయపాత్రగా మలిచింది. కేసీఆర్ సంకల్పంతో 2014 నుంచి ఐదు రూపాయలకే �
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వర్ధిల్లిన సర్కారు వైద్యం.. నేడు నిర్లక్ష్యానికి గురవుతున్నది. స్థానికంగానే అర్హులైన వైద్యులు, అత్యాధునిక యంత్ర పరికరాలున్నా.. సేవల్లో మాత్రం లోపం కనిపిస్తున్నది. చేరువలోన�
తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్రావు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఆగ్రామ రూపురేఖలే మారాయి. భూగర్భజలాలు అడుగంటి రైతులు కూలీలుగా పట్టణాలకు వలస వెళ్లిన తరుణంలో కాళేశ్వరం ప్రా�
వనపర్తికి గత బీఆర్ఎస్ ప్రభు త్వం మంజూరు చేసిన బైపాస్ రోడ్డును కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపి వేసిందని బీఆర్ఎస్ జిల్లా అద్యక్షుడు గట్టు యాదవ్ ఆరోపించారు. గత ప్రభుత్వంలో వనపర్తి జిల్లా కేంద్రానికి పా
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధికి ప్ర త్యేక చర్యలు తీసుకోవడంతో పాటు పదేళ్లపాటు అమ్మవారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించామని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ య�