జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నీర్మాల గ్రామపంచాయతీని బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు క్లీన్స్వీప్ చేశారు. గ్రామంలోని 10కి పది వార్డుల్లో గెలుపొందగా, సర్పంచ్ అభ్యర్థి పల్లెర్ల సంధ్యారాణి ఏకంగా 401 ఓట్ల �
రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన రెండో విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం శేఖపూర్ పంచాయతీలో సర్పంచ్ స్థానానికి బీఆర్ఎ
సిద్దిపేట జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. సిద్దిపేట జిల్లాలో 182 సర్పంచ్ స్థానాలకు 10 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగి
సర్పంచ్ ఎన్నికలల్లో ప్రజలు మోసపోయి గోసపడవద్దని, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి కోరారు. మండలంలోని ఘన్ముక్ల, ఎల్బాక, రెడ్డిపల్లి
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలకు మోస పోయి, మరోసారి గోస పడవద్దని, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కోరారు.
సీఎం రేవంత్రెడ్డి సొంత ఇలాకా ఉమ్మడి పాలమూరులో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని ఉలికిపాటుకు గురిచేశాయి. జిల్లాలో సీఎం సొంత మండలం సహా ఎమ్మెల్యేల సొంత ని యోజకవర్గాల్లో ఆ పార్టీకి గట్�
తొలి విడత ఎన్నికలు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు.బీఆర్ఎస్ పార్టీ మరోసారి తన సత్తా చాటింది. సిద్దిపేట జిల్లాలో అత్యధిక సర్పంచ�
BRS Candidates | మండలంలోని దేవాపూర్, కాసిపేట మేజర్ పంచాయతీలు, ముత్యంపల్లి, పెద్దనపల్లి గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్�
పోటాపోటీగా సాగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. ములుగు జిల్లాలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీగా పేరొందిన ఏటూరునాగారంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి భారీ మెజారిటీ సా
Durgam Chinnaiah | మంచిర్యాల జిల్లా తాండూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రజలను కోరారు.
ప్రత్యక్ష ఎన్నికలంటే కాంగ్రెస్ నేతలు జంకుతున్నారు. తమ పార్టీ బలపర్చిన నేతలు గెలిచే పరిస్థితి లేదని గుర్తించి, బలమైన బీఆర్ఎస్ అభ్యర్థులను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఏకగ్రీవానికి అవకాశం కల్పిస్తున్న�