సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసిన ప్రజలకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్కు షాకిచ్చింది. కొడంగల్, తాండూరు ము న్సిపాలిటీలు మినహాయిస్తే మిగతా వికారాబాద్, పరిగి
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్న నేపథ్యంలో అధికారపార్టీ నాయకులు బరితెగిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఫోన్ చేస్తూ కాంగ్రెస్లో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే స్ట్రాంగ్ రూముకు వెళ్లాల్సిన బ్యాలెట్ బాక్సు ఒకటి పోలీస్ స్టేషన్కు చేరింది. ఈ ఘటన భద్రాద్రి జిల్లా పాల్వంచలో కలకలం రేపింది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం మున్సిపల్
పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడానికి మున్సిపల్ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటువేసి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఓటర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలుచేయకుండా మోసం చేసిన కాం గ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుప�
దేవరకొండ అభివృద్ధికి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన సోమవారం
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో అన్ని పార్టీల నాయకులు ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. దాదాపు వారం రోజులుగా గల్లీ గల్లీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు కారు గుర్తుకు ఓటేసి గెలిప
కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటువేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గె�
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో బోధన్ పట్టణం అధ్వాన్నంగా మారిందని మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన పట్టణంలోని 33,37, 29,28, 15, 16,32,30, 18 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప
మున్సిపల్ ఎన్నికల్లో కాం గ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది. సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో రెండో వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలాపురం గీతాంజలి భర్
‘అదిచేస్తాం.. ఇది చేస్తాం అని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండేండ్లలో కరీంనగరంలో పైసా పని చేయలేదు. అలాంటి పార్టీలకు ఓటు వేయొద్దు. ఓటేసి మరోసారి మోసపోవద్దు’ అని మాజీ మంత
BRS Candidates | గద్వాల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి డాక్టర్ ఆంజనేయ గౌడ్ కోరారు.