సీఎం రేవంత్రెడ్డి సొంత ఇలాకా ఉమ్మడి పాలమూరులో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని ఉలికిపాటుకు గురిచేశాయి. జిల్లాలో సీఎం సొంత మండలం సహా ఎమ్మెల్యేల సొంత ని యోజకవర్గాల్లో ఆ పార్టీకి గట్�
తొలి విడత ఎన్నికలు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు.బీఆర్ఎస్ పార్టీ మరోసారి తన సత్తా చాటింది. సిద్దిపేట జిల్లాలో అత్యధిక సర్పంచ�
BRS Candidates | మండలంలోని దేవాపూర్, కాసిపేట మేజర్ పంచాయతీలు, ముత్యంపల్లి, పెద్దనపల్లి గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్�
పోటాపోటీగా సాగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. ములుగు జిల్లాలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీగా పేరొందిన ఏటూరునాగారంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి భారీ మెజారిటీ సా
Durgam Chinnaiah | మంచిర్యాల జిల్లా తాండూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రజలను కోరారు.
ప్రత్యక్ష ఎన్నికలంటే కాంగ్రెస్ నేతలు జంకుతున్నారు. తమ పార్టీ బలపర్చిన నేతలు గెలిచే పరిస్థితి లేదని గుర్తించి, బలమైన బీఆర్ఎస్ అభ్యర్థులను తమ వైపు తిప్పుకుంటున్నారు. ఏకగ్రీవానికి అవకాశం కల్పిస్తున్న�
కష్టకాలంలో ప్రజలతో నిలిచేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం ఆయన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని ఈదులకుంట తండా, భోజ్య తండా, పెద్దమంగ్య తండా, హచ్చు త
కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి పనులే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చిమ్మపూ�
పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. శుక్ర వారం పరకాల మండలం నాగారం గ్రామంలో ఏర్పాటుచేసిన మ�
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే 2028లో కేసీఆర్ సీఎం కావాలని, దానికి ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలే పునాది కావాలని నల్లగొండ మాజీ శాసన సభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్ని
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులను అధిక స్థానాల్లో గెలిపించి సత్తా చాటాలని, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత వాగ్ధానాలను ప్రజల్లో బట్టబయలు చేయాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల�
ఇచ్చిన హామీలు అమ లు చేయని కాంగ్రెస్ పార్టీకి ఓటడిగే నైతిక హక్కు లేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఆదివారం ఆమె డోర్నకల్ పట్టణం లో బ�
కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలనే ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్ర్తాలుగా వాడుకోవాలని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పార్టీ శ్రేణులకు సూచించారు. ఆదివారం ఆయన రాయపర్తి మం�