స్థానిక సంస్థ ల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, అ చ్చంపేట నియోజకవర్గంలో ప్రజలు, పార్టీ క్యాడర్కు అండ గా ఉంటామని బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నా రు.
గ్రూప్-1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించడం సంతోషకరమని, గ్రూప్-1లో అవకతవకలు జరిగాయన్న అభ్యర్థులు, బీఆర్ఎస్ వాదనకు కోర్టు ఉత్తర్వులతో బలం చేకూరిందని బీఆర్ఎస్ న
ఈ నెల 27న వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభకు ఖిల్లాఘణపురం, పెద్దమందడి మండలాల నుంచి భారీగా కార్యకర్తలు తరలివచ్చి సభను సక్సెస్ చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసపు మాటలతో గద్దెను ఎక్కారని, అధికారంలోకి వచ్చి న తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాయ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. అడ్డాకుల మండలంలోని పెద్�
సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తాచాటింది. గురువారం జరిగిన ఎన్నికల్లో 12 డైరెక్టర్ స్థానాల్లో 8 స్థానాలను గెలుచుకోగా, శుక్రవారం బ్యాంకు కార్యాలయంలో చైర్మన్, వైస్చైర్మన్ స్థ�
సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకుపై గులాబీ జెండా ఎగిరింది. 12 స్థానాల్లో ఎనిమిది కైవసం చేసుకుని సత్తా చాటింది. ఐదేళ్లకోసారి జరిగే పాలకవర్గ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పట్టు కోస�
రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే జాతీయ పార్టీల మెడలు వంచి సింగరేణిని కాపాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
‘తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం’ అనేది రాష్ట్ర సాధన ఉద్యమంలో అత్యంత కీలకమైనది. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వమంటే 90 శాతం అట్టడుగు కులాలు, వర్గాల అస్తిత్వం అన్న వాస్తవాన్ని కనుమరుగు చేస్తున్న రాజకీయ పార్�
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు దూసరి అశోక్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. లండన్లో ఎన్ఆర్ఐ బీఆర�
Telangana | ‘ఈసారి లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు మేమే గెలుస్తాం’.. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తున్న భీకర ప్రకటనలు ఇవి. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన ఆ జాతీయ పార్టీలకు పోటీలో దిగేందుకు అభ్యర్�
ఈ సారి ఎండాకాలం లోక్సభ ఎన్నికలతో మరింత వేడెక్కనుంది. రాజకీయ పార్టీల పోటాపోటీ కార్యక్రమాలు, అభ్యర్థుల ప్రకటనలతో ప్రచార ప్రక్రియ ఊపందుకుంటున్నది. ఇప్పటికే వరంగల్, మహబూబాబాద్కు అభ్యర్థులను ప్రకటించి బ
నిజామాబాద్, జహీరాబాద్ లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్ పేర్లను ఖరారు చేశారు.
నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలను నా కుటుంబ సభ్యులుగా కంటికిరెప్పలా కాపాడుకుంటూ ప్రజల మధ్యనే ఉంటానని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం చిన్నచింతకుంట మండల కేంద్రంలో బీఆర్ఎ�
BRS | శాసనసభ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో నలుగురు బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఐదు వేల ఓట్ల లోపు మెజార్టీతో నాలుగు సీట్లను బీఆర్ఎస్ కోల్పోయింది.