హామీలకు ఆశపడి కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రజలను గోస పెడుతుందని ఇలాంటి ప్రభుత్వానికి త్వరలో ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మంగ
ప్రమాదాల్లో మరణించిన 8 మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం మంజూరైంది. ఈ సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్లో మంజూరు పత్రాలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
Rega Kanta Rao | ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు(Rega Kantarao) అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆ పార్టీ మోసాలు, అబద్ధాలపై ప్రజల్లో చర్చ పెట్టాలని, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్�
‘కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతున్నది. కుట్రలు, కుతంత్రాలతో కేసులు పెడుతున్నా బెదిరేది లేదు. సామాన్య కార్యకర్తలపై భూకబ్జాల పేరిట పెడుతున్న కేసులపై హైకోర్టుకు, అవసరమైతే సుప్రీం కోర్టుకె�
బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్షగట్టి రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతున్నదని, తమ కార్యకర్తలను వేధిస్తే ఊరుకోబోమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కేసులకు వ్యతిరేకంగా కొట్లాడేందుకు పార్టీ పరంగా లీ
కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రుణమాఫీ చేయాలని, రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టింది. వర్కింగ్ ప్రెసిడెంట్, సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆర్ఎస్పీ పిలుపు
Siddipeta | అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులను ప్రజ
Harish Rao | మెదక్ జిల్లా నర్సాపూర్(Narsapur) ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపైన కాంగ్రెస్ కార్యకర్తల దాడి నేపథ్యంలో వారిని పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) హైదరాబాద్ నుంచి నర్సాపూర్కు బయల్దేరార�