Harshavardhan Reddy | కొల్లాపూర్ నియోజక వర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చిన ఆ కష్టంలో వారికి తోడుగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల గారమంలోని లక్ష్మీనరసింహస్వామి జాతరలో ఉద్రిక్తం నెలకొంది. శనివారం వివిధ పార్టీల ప్రభ బండ్ల తరలింపు సందర్భంగా వరంగల్- నర్సంపేట రహదారి దుగ్గొండి మండలం గిర్నిబావి గ్
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఎర్రవెల్లి నివాసంలో ఘనంగా జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు జననేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిప�
‘కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నది.. అన్నింటిని పింక్బుక్లో రాస్తున్నాం.. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంతకింతా తిరిగి చెల్�
హామీలకు ఆశపడి కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రజలను గోస పెడుతుందని ఇలాంటి ప్రభుత్వానికి త్వరలో ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మంగ
ప్రమాదాల్లో మరణించిన 8 మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం మంజూరైంది. ఈ సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్లో మంజూరు పత్రాలను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
Rega Kanta Rao | ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు(Rega Kantarao) అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆ పార్టీ మోసాలు, అబద్ధాలపై ప్రజల్లో చర్చ పెట్టాలని, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్�
‘కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతున్నది. కుట్రలు, కుతంత్రాలతో కేసులు పెడుతున్నా బెదిరేది లేదు. సామాన్య కార్యకర్తలపై భూకబ్జాల పేరిట పెడుతున్న కేసులపై హైకోర్టుకు, అవసరమైతే సుప్రీం కోర్టుకె�
బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్షగట్టి రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడుతున్నదని, తమ కార్యకర్తలను వేధిస్తే ఊరుకోబోమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కేసులకు వ్యతిరేకంగా కొట్లాడేందుకు పార్టీ పరంగా లీ