ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పొగరుబోతుతనం తగ్గించుకుంటే మంచిదని, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి వీధి రౌడీలా ప్రవర్తిస్తున్న ఆయన తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ�
Harish Rao | ఓటమి శాశ్వతం కాదు. గెలుపునకు నాంది. బీఆర్ఎస్(BRS )కు ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నేతలు తోడుదొంగలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలకి�
Former Minister Lakxmareddy | ప్రజా తీర్పును గౌరవిస్తూ జడ్చర్ల(Jadcherla) ప్రజలకు అన్నివేళల్లో అండగా ఉంటానని, ఎవరు కూడా అధైర్య పడవద్దని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి (Former Minister Lakxmareddy) అన్నారు. గురువారం లక్ష్మారెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేస�
సోమాజిగూడలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను చూసేందుకు మంగళవారం వివిధ జిల్లాలకు చెందిన అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు వేలాదిగా తరలివచ్చారు. తమ అభిమాన నేతను తమకు చూపించా�
MLA Harish Rao | బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తను(BRS activists) కంటికి రెప్పలా కాపడుకుంటుందని, వారి కుటుంబానికి అండగా ఉంటామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తహరీశ్రావు(MLA Harish Rao) అన్నారు. గురువారం ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ
‘బోధన్ నియోజకవర్గంలో ఓడిపోయినందుకు కార్యకర్తలు అధైర్య పడవద్దని.. అండగా ఉంటామని.. ప్రతీ నిమిషం మీ వెంటే ఉంటా.. లక్ష ఎనుగుల బలం మీకు ఇస్తా..’ అని మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చా
నిర్మల్ పట్టణంలోని విశ్వనాథ్పేట (వైఎస్ఆర్నగర్ కాలనీ)లో మంగళవారం బీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ నేతలు దాడి చేశారు. నిర్మల్ నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్న ఇరుపార్టీల కార్యకర్తలు ఎదురెదురుగా తారసపడ్డా
Minister Errabelli | కార్యకర్తలతో నిరంతరం కలిసి ఉంటున్నానని, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ, మీ వెంటే ఉంటున్నానని, మీరంతా కలిసికట్టుగా పని చేయాలని, తన గెలుపు కోసం ఈ నెల రోజులు పాటు పడితే, వచ్చే 5 ఏళ్ళు తను కార్యకర్తల అభ�
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రు గ్యారంటీల మాటున మోసం చేసేందుకు వస్తున్నార ని, వారితో అప్రమత్తంగా ఉండాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రజలకు సూచించారు. మండల కేంద్రంలోని ఎంవీఎస్ ఫంక్షన్హాల్లో గుర
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు.
ఎలక్షన్ల సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రతిపక్ష పార్టీల నేతలు గడియకో తీరుగా ప్రజలను నమ్మించేందుకు జిమ్మిక్కులు చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖామాత్యులు ఎర్�