పదోతరగతి ప్రశ్న పత్రం లీకేజీకి పాల్పడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విద్యార్థులు, వారి తల్లిద
తెలంగాణ రాష్ట్రం రాక ముందు, ఇప్పుడు ఎంతో మార్పు వచ్చిందని..ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజల బతుకులు మారుతున్నాయని మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని నల్లపోచమ్మ సమ�
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, హ్యాట్రిక్ సాధిస్తామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నాచారంలోని ఏఎన్ఆర్ గార్డెన్లో ఆదివారం ఉప్పల్ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికి ఒక రోల్ మోడల్గా చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్తో పని చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
కార్యకర్తలకు బీఆర్ఎస్ సర్కార్ అండగా ఉంటుందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పట్టణంలోని 6, 7, 9వ వార్డుకు చెందిన 15 మంది యువకులు బ�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన ‘చీప్' వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. ములుగు జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి హాథ్ సే హాథ్ జోడో యాత్రలో ఆయన మాట్లాడిన మాటలు గులాబీ నేతలు, రాజకీయ ప