Minister Errabelli | పార్టీ కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని నరసింగాపురం గ�
MLA Sanjay Kumar | బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా జగిత్యాల పట్టణ 10వ వార్డు లింగంపేటకు చెందిన కాంగ్రెస
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా రేవంత్రెడ్డి దిష్టిబొమ్మల దహన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు నిర్వహించారు. రైతులకు 3 గంటల కరెంట్ చాలన్న వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. రేవంత్రెడ్డి రైతులక�
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. చర్లపల్లి డివిజన్కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు, �
Attack | ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొమ్మినేపల్లి గ్రామంలో సోమవారంరాత్రి మాజీ ఎంపీ , కాంగ్రెస్ పార్టీ కి చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు బీఆర్ఎస్(BRS) పార్టీ కార్యకర్తల ఇండ్ల పై దాడి (Attack) చేశారు.
పార్టీ సైనికులకు ఏ ఆపద వచ్చినా కాపాడుకుంటామని, అకస్మాత్తుగా మృతి చెందితే బీమాతో ఆదుకుంటామని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం పట�
‘రఘునాథ పాలెం మండలంలో రూ.260 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం.. బీఆర్ఎస్ నాయకులు కాలర్ ఎత్తుకుని తిరిగేలా గ్రామ గ్రామాన్ని తీర్చిదిద్దాం.. ప్రతి కార్యకర్త తలెత్తుకుని ప్రజలను ఓటు అడిగేలా పనిచేశాం.. వచ్చ�
పదోతరగతి ప్రశ్న పత్రం లీకేజీకి పాల్పడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విద్యార్థులు, వారి తల్లిద
తెలంగాణ రాష్ట్రం రాక ముందు, ఇప్పుడు ఎంతో మార్పు వచ్చిందని..ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజల బతుకులు మారుతున్నాయని మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని నల్లపోచమ్మ సమ�
రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, హ్యాట్రిక్ సాధిస్తామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. నాచారంలోని ఏఎన్ఆర్ గార్డెన్లో ఆదివారం ఉప్పల్ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
తెలంగాణ రాష్ర్టాన్ని దేశానికి ఒక రోల్ మోడల్గా చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్తో పని చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు.