సోమాజిగూడలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను చూసేందుకు మంగళవారం వివిధ జిల్లాలకు చెందిన అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు వేలాదిగా తరలివచ్చారు. తమ అభిమాన నేతను తమకు చూపించా�
MLA Harish Rao | బీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తను(BRS activists) కంటికి రెప్పలా కాపడుకుంటుందని, వారి కుటుంబానికి అండగా ఉంటామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తహరీశ్రావు(MLA Harish Rao) అన్నారు. గురువారం ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ
‘బోధన్ నియోజకవర్గంలో ఓడిపోయినందుకు కార్యకర్తలు అధైర్య పడవద్దని.. అండగా ఉంటామని.. ప్రతీ నిమిషం మీ వెంటే ఉంటా.. లక్ష ఎనుగుల బలం మీకు ఇస్తా..’ అని మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చా
నిర్మల్ పట్టణంలోని విశ్వనాథ్పేట (వైఎస్ఆర్నగర్ కాలనీ)లో మంగళవారం బీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ నేతలు దాడి చేశారు. నిర్మల్ నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్న ఇరుపార్టీల కార్యకర్తలు ఎదురెదురుగా తారసపడ్డా
Minister Errabelli | కార్యకర్తలతో నిరంతరం కలిసి ఉంటున్నానని, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ, మీ వెంటే ఉంటున్నానని, మీరంతా కలిసికట్టుగా పని చేయాలని, తన గెలుపు కోసం ఈ నెల రోజులు పాటు పడితే, వచ్చే 5 ఏళ్ళు తను కార్యకర్తల అభ�
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రు గ్యారంటీల మాటున మోసం చేసేందుకు వస్తున్నార ని, వారితో అప్రమత్తంగా ఉండాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రజలకు సూచించారు. మండల కేంద్రంలోని ఎంవీఎస్ ఫంక్షన్హాల్లో గుర
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు.
ఎలక్షన్ల సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రతిపక్ష పార్టీల నేతలు గడియకో తీరుగా ప్రజలను నమ్మించేందుకు జిమ్మిక్కులు చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖామాత్యులు ఎర్�
Minister Errabelli | పార్టీ కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని నరసింగాపురం గ�
MLA Sanjay Kumar | బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా జగిత్యాల పట్టణ 10వ వార్డు లింగంపేటకు చెందిన కాంగ్రెస
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా రేవంత్రెడ్డి దిష్టిబొమ్మల దహన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు నిర్వహించారు. రైతులకు 3 గంటల కరెంట్ చాలన్న వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. రేవంత్రెడ్డి రైతులక�
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి అన్నారు. చర్లపల్లి డివిజన్కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు, �
Attack | ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొమ్మినేపల్లి గ్రామంలో సోమవారంరాత్రి మాజీ ఎంపీ , కాంగ్రెస్ పార్టీ కి చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు బీఆర్ఎస్(BRS) పార్టీ కార్యకర్తల ఇండ్ల పై దాడి (Attack) చేశారు.
పార్టీ సైనికులకు ఏ ఆపద వచ్చినా కాపాడుకుంటామని, అకస్మాత్తుగా మృతి చెందితే బీమాతో ఆదుకుంటామని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం పట�
‘రఘునాథ పాలెం మండలంలో రూ.260 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం.. బీఆర్ఎస్ నాయకులు కాలర్ ఎత్తుకుని తిరిగేలా గ్రామ గ్రామాన్ని తీర్చిదిద్దాం.. ప్రతి కార్యకర్త తలెత్తుకుని ప్రజలను ఓటు అడిగేలా పనిచేశాం.. వచ్చ�