గోవా వేదికగా జరుగుతు న్న 22వ జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ స్ప్రింటర్ మోహన్హర్ష కాంస్య పతకంతో మెరిశాడు. గురువారం జరిగిన పురుషుల టీ46 100మీటర్ల రేసును మోహన్ 11.25 సెకన్లలో ముగించి మూడో
బెంగళూరు వేదికగా జరిగిన 28వ జాతీయ బెంచ్ప్రెస్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన తేజావత్ సుకన్య కాంస్య పతకంతో మెరిసింది. శుక్రవారం జరిగిన టోర్నీలో మహిళల 76కిలోల విభాగంలో బరిలోకి దిగిన సుకన్య 100కిలోల
భారత యువ పిస్టల్ షూటర్ అనీశ్.. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్కప్లో కాంస్య పతకంతో మెరిశాడు. శుక్రవారం జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ విభాగంలో 21 ఏండ్ల అనీశ్ 27 పాయింట్లు సాధించి మూడో స్థానంలో న�
న్యూఢిల్లీ వేదికగా ఆల్ఇండియా సబ్ జూనియర్ కరాటే చాంపియన్షిప్లో తెలంగాణకు కాంస్య పతకం దక్కింది. రెండు రోజుల పాటు జరిగిన టోర్నీలో శివ దీపేశ్(50కి), వేదాంశ్ ప్రసాద్(45కి), అలేటి అభినవ్(50కి), శ్లోక్ పాప్�
గోవా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక నేషనల్ గేమ్స్లో తెలంగాణ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. మహిళల 200మీటర్ల బటర్ఫ్లై ఈవెంట్లో యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ కాంస్య పతకంతో మెరిసింది. ఆఖరి వరక
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా పారా క్రీడల్లో (Asian Para Games) భారత్ (India) జోరు కొనసాగుతున్నది. ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో (Asian Games) వంద పతకాల మార్క్ దాటి చరిత్ర లిఖించగా.. ఇప్పుడు పారా ఆసియా క్రీడల్లోనూ �
Sonam Malik | చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 91 కి చేరింది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన మహిళల 65 కేజీల ఫ్రీ స్టైల్ విభాగం కాంస్య పతక పోరులో భారత రెజ్లర్ సోనమ్ మాలిక్ చైనా రెజ్లర్ లాంగ�
Asian Games: అభయ్ సింగ్, అనహత్ సింగ్ జోడికి .. స్క్వాష్లో కాంస్య పతకం దక్కింది. మలేషియాకు చెందిన జంట చేతిలో వాళ్లు ఓడిపోయారు. సెమీస్ మ్యాచ్లో అభయ్ జోడి తీవ్ర పోరాటం చేసింది.
Parveen Hooda: 57 కేజీల విభాగంలో మహిళా బాక్సర్ పర్వీన్ హుడాకు కాంస్య పతకం దక్కింది. దీంతో ఆసియా క్రీడల్లో ఇండియా పతకాల సంఖ్య 73కు చేరింది. సెమీస్లో చైనీస్ తైపి క్రీడాకారిణి చేతలో పర్వీన్ ఓటమిపాలైంది.
Boxer Preeti | చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్కు మరో కాంస్యం దక్కింది. మహిళల బాక్సింగ్ 54 కేజీల విభాగంలో ఇండియన్ బాక్సర్ ప్రీతి కాంస్య పతకం దక్కించుకుంది.
Asian Games | ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ పతకాల జోరుకొనసాగుతున్నది. వంద పతకాల వైపు వడివడిగా దూసుకుపోతున్నది. పురుషుల కనోయ్ (Canoe) డబుల్ 1000 మీటర్ల ఫైనల్లో టీమ్ఇండియా రజత పతకం (Bronze Medal) సాధించింది.