రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు క్రీడల్లో సత్తాచాటుతూనే ఉన్నారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న 5వ ఇండియన్ ఓపెన్ అథ్లెటిక్స్ ఇంటర్నేషనల్ చాంపియన్షిప్లో పారా అథ్లెట్ రవికిరణ్ కాంస్య �
భారత యువ వెయిట్లిఫ్టర్ భరలి బేదబ్రతె అల్బేనియాలో జరుగుతున్న ప్రపంచ యూత్ చాంపియన్షిప్లో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. 15 ఏళ్ల భరలి 67 కిలోల విభాగంలో మొత్తం 267 కిలోల (స్నాచ్ 119కి., క్లీన్ అండ్ జర్క్ 148�
భారత యువ రెజ్లర్ అమన్ షెరావత్.. జాగ్రెబ్ ఓపెన్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించాడు. క్రొయేషియా వేదికగా జరిగిన ఈ టోర్నీ 57 కేజీల పురుషుల కాంస్య పతక పోరులో 17 ఏండ్ల అమన్.. 10-4తో జేన్ రాయ్ రి�
ప్రతిష్ఠాత్మక ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో భారత్కు చెందిన సవితశ్రీ కాంస్య పతకంతో మెరిసింది. 15 ఏండ్ల భారత మహిళా అంతర్జాతీయ మాస్టర్ సవితశ్రీ 11 రౌండ్లలో 8 పాయింట్లు సాధించి మూడో స్థానంలో �
జాతీయ మహిళల వెయిట్ లిఫ్టింగ్ టోర్నమెంట్లో కాంస్య పతకం
సాధించిన లక్ష్మీప్రసన్నను శనివారం హైదరాబాద్లో అభినందిస్తున్న
రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్.
బాలీ(ఇండోనేషియా) వేదికగా జరిగిన ఆసియా యూత్ చెస్ చాంపియన్షిప్లో హైదరాబాదీ యువ ప్లేయర్ సంహిత పుంగవనం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. మొత్తం ఏడు రౌండ్ల పాటు జరిగిన పోరులో 6.5 పాయింట్లతో సంహిత కాంస్య పతకం
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. టేబుల్ టెన్నిస్ పురుషుల సింగిల్స్లో సాతియాన్ జ్ఞానశేఖరన్ సత్తా చాటాడు. సెమీస్లో ఇంగ్లండ్కు చెందిన లియామ్ పిచ్ఫోర్డ్ చేతిలో ఓటమి చవిచూసిన సాతియ
ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే భారత థ్లెట్ సందీప్ కుమార్ కూడా రాణించాడు. ఇక్కడ జరిగిన పది వేల మీటర్ల నడక రేస్ల�
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు మరో పతకం దక్కింది. వెయిట్లిఫ్టర్ హర్జీందర్ కౌర్ కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల 71 కేజీల విభాగంలో తలపడిన ఆమె.. మొత్తం 212 కేజీల బ�
కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్లిఫ్టర్లు సత్తా చాటుతున్నారు. సంకేత్ సార్గర్ రజత పతకం సాధించిన కాసేపటికే.. మరో వెయిట్ లిఫ్టర్ పి. గురురాజ కూడా మెడల్ సాధించాడు. పురుషుల 61 కేజీల విభాగంలో పోటీ పడిన గురురా�