ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే భారత థ్లెట్ సందీప్ కుమార్ కూడా రాణించాడు. ఇక్కడ జరిగిన పది వేల మీటర్ల నడక రేస్ల�
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు మరో పతకం దక్కింది. వెయిట్లిఫ్టర్ హర్జీందర్ కౌర్ కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల 71 కేజీల విభాగంలో తలపడిన ఆమె.. మొత్తం 212 కేజీల బ�
కామన్వెల్త్ క్రీడల్లో భారత వెయిట్లిఫ్టర్లు సత్తా చాటుతున్నారు. సంకేత్ సార్గర్ రజత పతకం సాధించిన కాసేపటికే.. మరో వెయిట్ లిఫ్టర్ పి. గురురాజ కూడా మెడల్ సాధించాడు. పురుషుల 61 కేజీల విభాగంలో పోటీ పడిన గురురా�
ఆసియా కప్లో భారత జట్టు కాంస్యం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టోర్నీ ప్రారంభించిన భారత్.. దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్ను డ్రా చేసుకుంది. అదే సమయంలో జపాన్పై 5-0తో విజయం సాధించిన మలేషియా ఫైనల్ చే�
ప్రతిష్ఠాత్మక ఖేలోఇండియా యూనివర్సిటీ గేమ్స్లో రాష్ట్ర ప్లేయర్ల జోరు కొనసాగుతున్నది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి చెందిన సర్గారీ అఖిల్రెడ్డి వెయిట్లిఫ్టింగ్లో కాంస్య పతకంతో మెరిశాడు. గురువారం �
హైదరాబాద్,ఆట ప్రతినిధి: యువ స్ప్రింటర్ దండి జ్యోతిక శ్రీ జాతీయ అథ్లెటిక్స్లో కాంస్య పతకంతో మెరిసింది. తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఇండియన్ గ్రాండ్ ప్రి.. 400 మీటర్ల పరుగు పందెంలో తెలంగాణకు చెందిన �
హైదరాబాద్: జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ ప్యాడ్లర్లు ఆకుల శ్రీజ, ఎస్ఎఫ్ఆర్ స్నేహిత్ కాంస్య పతకాలతో మెరిశారు. ఇండోర్ వేదికగా జరిగిన టోర్నీలో గురువారం మహిళల సెమీ
షూటింగ్లో అదరగొడుతున్న ఇషాసింగ్ జాతీయ చాంపియన్షిప్లో ఆరు పతకాలు గన్ను ఎక్కు పెట్టిన ప్రతిచోటా రికార్డులు బద్దలు కొడుతూ.. బరిలోకి దిగిన ప్రతి టోర్నీలో పతకాల పంట పండిస్తూ.. అంతర్జాతీయ స్థాయిలో త్రివర�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ షూటింగ్ చాంపియన్షిప్లో తెలంగాణకు కాంస్య పతకం దక్కింది. బుధవారం జరిగిన మహిళల స్కీట్ ఈవెంటులో రాష్ట్ర త్రయం రష్మీ రాథోడ్, వెంకట్ లక్ష్మి, జహ్రా ముఫ్పాదాల్ మూడో స్థాన�
జాతీయ ఫెడరేషన్ కప్ నెట్బాల్ చాంపియన్షిప్ హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ ఫెడరేషన్ కప్ నెట్బాల్ చాంపియన్షిప్లో తెలంగాణ బాలికల జట్టు కాంస్య పతకంతో మెరిసింది. ఢిల్లీలో శుక్రవారం తెలంగాణ, కేరళ �
హైదరాబాద్, ఆట ప్రతినిధి: పటియాల వేదికగా జరుగుతున్న జాతీయ సీనియర్ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన ఎమ్ఆర్ చైతన్య కాంస్య పతకంతో మెరిశాడు. గురువారం జరిగిన పురుషుల 109 కిలోల విభాగం