Sarabjot Sing | పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) లో షూటింగ్లో 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ ఈవెంట్లో మను భాకర్ (Manu Bhaker) తో కలిసి సరబ్జోత్ సింగ్ (Sarabjot Singh) కాంస్య పతకం (Bronz Medal) గెలిచాడు. దాంతో ఈ ఒలింపిక్స్లో భారత్ సాధిం�
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్లో రెండో మెడల్ ఖాతాలో వేసుకున్నది ఇండియా. షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ ఈవెంట్లో మనూ భాకర్- సరబ్జోత్ సింగ్ జోడికి కాంస్య పతకం దక్కింది. కొరియాపై ఇండియా 1
Manu Bhaker | పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్లో పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్యం పతకం సాధించింది. ఒలింపిక్స్లో పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా షూటర్గా మను భకర్ చరిత్ర సృష్టించింది. ఇప్పటివర�
Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్లో భారత షూటర్ మను బాకర్(Manu Bhaker) చరిత్ర సృష్టించింది. విశ్వ వేదికపై తొలి పతకం అందించి యావత్ భారతావనిని సంబురాల్లో ముంచెత్తింది.
Olympic Gold Medal : ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్ (Olympics 2024) పండుగ మరో 8 రోజుల్లో షురూ కానుంది. ఇంతకూ విజేతకు బహూకరించే గోల్డ్ మెడల్లో గోల్డ్ ఎంత ఉంటుందో తెలుసా..?
పంచకుల(హర్యానా) వేదికగా జరుగుతున్న 63వ జాతీయ ఇంటర్స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ అథ్లెట్ నిత్య గాదె కాంస్య పతకంతో మెరిసింది.
ప్రతిష్ఠాత్మక ఐడబ్ల్యూఎఫ్ వెయిట్లిఫ్టింగ్ ప్రపంచకప్లో భారత లిఫ్టర్ బింద్యారాణి దేవి కాంస్య పతకంతో మెరిసింది. మంగళవారం జరిగిన మహిళల 55కిలోల విభాగంలో బరిలోకి దిగిన బింద్యారాణి(83కి+113కి) మొత్తం 196కిలోల
గోవా వేదికగా జరుగుతు న్న 22వ జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ స్ప్రింటర్ మోహన్హర్ష కాంస్య పతకంతో మెరిశాడు. గురువారం జరిగిన పురుషుల టీ46 100మీటర్ల రేసును మోహన్ 11.25 సెకన్లలో ముగించి మూడో
బెంగళూరు వేదికగా జరిగిన 28వ జాతీయ బెంచ్ప్రెస్ చాంపియన్షిప్లో రాష్ర్టానికి చెందిన తేజావత్ సుకన్య కాంస్య పతకంతో మెరిసింది. శుక్రవారం జరిగిన టోర్నీలో మహిళల 76కిలోల విభాగంలో బరిలోకి దిగిన సుకన్య 100కిలోల
భారత యువ పిస్టల్ షూటర్ అనీశ్.. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్కప్లో కాంస్య పతకంతో మెరిశాడు. శుక్రవారం జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ విభాగంలో 21 ఏండ్ల అనీశ్ 27 పాయింట్లు సాధించి మూడో స్థానంలో న�
న్యూఢిల్లీ వేదికగా ఆల్ఇండియా సబ్ జూనియర్ కరాటే చాంపియన్షిప్లో తెలంగాణకు కాంస్య పతకం దక్కింది. రెండు రోజుల పాటు జరిగిన టోర్నీలో శివ దీపేశ్(50కి), వేదాంశ్ ప్రసాద్(45కి), అలేటి అభినవ్(50కి), శ్లోక్ పాప్�