హాంగ్జౌ(చైనా) వేదికగా ఇటీవలే ముగిసిన ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్లో కాంస్య పతకంతో చరిత్ర సృష్టించిన యువ అథ్లెట్ అగసర నందినికి తగిన గుర్తింపు లభించింది.
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి నవీన్ నికోలస్..మంగళవారం నందినికి రూ.5లక్షల చెక్ అందించారు.