పురుషుల ఫెన్సింగ్ ఇపీ కేటగిరీలో లోకేశ్, పవన్, మురళి, వంశీతో కూడిన తెలంగాణ జట్టు కాంస్య పతకం నెగ్గింది. ఈ విభాగంలో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు బంగారు పతకం గెలుచుకోగా.. మధ్యప్రదేశ్కు సిల్వర్ మెడల్ దక్కింది.