ముగ్గురు మృతి| ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని బాలేశ్వర్ వద్ద కారు బోల్తాపడింది. దీంతో ముగ్గురు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయప్డడారు.
మంచిర్యాల రెబ్బన, ఆసిఫాబాద్ రేంజ్లలో నిర్మాణం 4 నుంచి 6 వంతెనలు, అండర్పాస్ల ఏర్పాటు ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర, తెలంగాణ రాష్ర్టాల సరిహద్దులో పెద్దపులుల సురక్షిత సంచారం �
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలడం కలకలం రేపింది. నగరంలోని పంజాబి బాగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెనలోని కొంత భాగం మంగళవారం నేలకొరిగింది. శిధిలాల కింద ఓ కార్మికుడు చిక్కుకు�