మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు ప్రభుత్వానికి, రైతులకు మధ్య వారధిలా పనిచేయాలని, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. గత పాలకుల హయాంలో దండుగలా మారిన వ్యవసాయ�
గచ్చిబౌలి ఫ్లై ఓవర్ మీదుగా నిర్మితమైన శిల్పా లే అవుట్ పై వంతెనను ఈ నెల 24న ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా గచ్చిబౌలి వరకు వచ్చి కొత్త ఫ్లైఓవర్ పై నుంచి ఏఐజ
పథకాలు ప్రజల వద్దకు చేరడంలో సమాచార, పౌర సంబంధాలశాఖది కీలకపాత్ర అని రాష్ట్ర ఎన్నికల అధికారి సీ పార్థసారథి తెలిపారు. ప్రజలు, ప్రభుత్వానికి సమాచార శాఖ వారధి అని పేర్కొన్నారు. ఆదివారం ఖైరతాబాద్లో పంచాయతీరా
వాహనాలు ప్రయాణిస్తున్నప్పుడు బ్రిడ్జి కండీషన్ ఎలా ఉందో తెలుసుకొనే మొబైల్ యాప్ను మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకులు అభివృద్ధి చేశారు.
రైతులకు, ప్రభుత్వానికి వారధిగా మార్కెట్ కమిటీ పాలకవర్గం పనిచేయాలని, మెరుగైన సేవలందించాలని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు సూచించారు. వేములవాడ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్యార్డులో శుక్రవార�
ముభారక్పూర్, గుబ్బడీఫత్యేపూర్ గ్రామాల మధ్యనున్న మూసి వాగుపై కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో రైతులు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి 2017 సంవత్సరంలోనే పునాదు�
ప్రయాణికుల కల నెరవేరింది. ఆజ్మీరాతండాలోని ఆకేరుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. బ్రిడ్జికి ఇవతల వైపు ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం, అవతల వైపు మహబూబాబాద్ జిల్లాలోని రాకాశితం�
Peddavagu | కుమ్రం భీమ్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కాగజ్నగర్ మండలం అందెవెళ్లి వద్ద పెద్దవాగుపై (Peddavagu) ఉన్న వంతెన కూలిపోయింది. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో
GPS | కుమార్తె బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంటికి తిరిగి వెళ్తున్నాడతను. అసలే రాత్రి, దానికితోడు భారీగా వర్షం పడుతోంది. అందుకని జీపీఎస్ ఆన్ చేసి దానిలో దారి చూసుకుంటూ వెళ్తున్నాడు.
చినమడూరు-రాంభోజీగూడెం మధ్యనున్న వాగుపై సుమారు రూ.5 కోట్లతో హైలెవల్ వంతెన నిర్మించి ప్రజల సమస్యను పరిష్కరిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తద్వ
మంజీరపై వంతెన నిర్మాణంలో అలసత్వం ఇరు రాష్ర్టాల మధ్య రాకపోకలకు తప్పని తిప్పలు బోధన్ – నాందెడ్ మార్గంలో తగ్గిపోయిన వాహనాల రద్దీ వర్తక, వాణిజ్య రంగాలపై తీవ్ర ప్రభావం తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దులోని
రూ.59 కోట్లతో శరవేగంగా పనులు జాతీయ రహదారికి నేరుగా కనెక్టివిటి అదనంగా 2 వేల ఎకరాలకు సాగునీరు మరింత పెరగనున్న భూగర్భ జలాలు కురుమూర్తి ఆలయం కొండపైకి ఘాట్ రోడ్డు ఇక నేరుగా కొండమీదకు.. ఫలించిన దేవరకద్ర ఎమ్మెల�
కట్టి ఏడాదే అయ్యింది.. అప్పుడే వర్షానికే కూలిపోయిందో ప్రధాన రహదారి వంతెన. సగం రోడ్డు నీళ్లలో, సగం రోడ్డు బీటలు వారి దర్శనమిచ్చింది. బీజేపీ నేతృత్వంలోని మధ్యప్రదేశ్లో జరిగిందీ ఘటన. రాజధాని భోపాల్-రాయ్స�