గంగా నదిపై నిర్మాణంలో ఉన్న తీగల బ్రిడ్జి పాక్షికంగా కూలిన సంఘటన బీహార్లో జరిగింది. 3.1 కిలోమీటర్ల పొడవున నాలుగు లేన్లతో ఖగారియా, భాగల్పూర్ జిల్లాలను కలుపుతూ రూ.1,710 కోట్లతో అగువాని సుల్తాన్గంజ్ పేరుతో �
ముత్యంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గురువాపూర్ వాగుపై ప్రభుత్వం పీఎంజీఎస్వై పథకం కింద రూ.3.75 కోట్లతో వంతెన నిర్మిస్తున్నది. అలాగే రూ. 3.05 కోట్లతో రేగులగూడ నుంచి గురువాపూర్ మీదుగా చింతగూడ వరకు రహదారి నిర�
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల సరిహద్దు గ్రామాలు, పెన్గంగ పరీవాహక గుబ్డి, కొజ్జన్గూడ, టేకిడిరాంపూర్ ఆదిలాబాద్ నుంచి 55 కిలోమీటర్లు.. భీంపూర్ నుంచి 30 కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ మారుమూల గిరిగ్రామాల వారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం వద్ద తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దున ప్రాణహితపై నిర్మించిన అంతర్రాష్ట్ర వంతెనతో దశాబ్దాల కల నెరవేరింది. రూ.65 కోట్లతో నిర్మించిన ఈ భారీ వారధి రెండేళ్
Tractor-trolley | గర్రా నదిపై ఉన్న వంతెన పైనుంచి ట్రాక్టర్ ట్రాలీ నదిలో పడింది. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంలో సహాయక చర్యలు చేపట్టారు.
పంట పొలాలకు వెళ్లాలంటే చుట్టూ పది కిలోమీటర్ల మేర తిరిగిపోవాల్సిన దుస్థితి నుంచి ఆ రైతులకు మోక్షం లభించే తరుణం వచ్చింది. వాగులో నీరు లేనప్పుడు కాలినడకన వెళ్లినా, ఇప్పుడు పాలేరు నిండా నీటితో పారుతుండడంతో
చెత్తతో నిండిన రోడ్లు, అధ్వానపు వీధులు.. ఎటు చూసినా పారిశుధ్యలోపంతో కనపర్తి ఏండ్లపాటు గోస పడ్డది. అనేక సమస్యలతో సతమతమైంది. కానీ స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు సహకారంతో ఏళ్లతరబడి వేధించిన సమస్యలు ఒక్కొ
ఒకప్పుడు అట్టడుగు స్థానంలో ఉన్న జుక్కల్ నియోజకవర్గం ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనలో జుక్కల్ సాధిస్తున్న ప్రగతి అంతా ఇంతా కాదు. మౌలిక సదుపాయాల కల్పనలో ఇక్క
మండలంలోని గువ్వలేటి-అనంతారం మార్గంలోని మూసీవాగుపై వంతెన నిర్మాణ పనులు పూర్తి కావడంతో రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. రంగారెడ్డి-యాదాద్రి భువనగిరి రెండు జిల్లాల సరిహద్దు రహదారి.. గువ్వలేటి-అనంతారం మూసీవా
తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే కుప్టి ప్రాజెక్టు నిర్మాణం చేపడుతామని, దీంతో హైడల్ పవర్ ఉత్పత్తికి కూడా అనుకూలమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.