Tractor-trolley | గర్రా నదిపై ఉన్న వంతెన పైనుంచి ట్రాక్టర్ ట్రాలీ నదిలో పడింది. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంలో సహాయక చర్యలు చేపట్టారు.
పంట పొలాలకు వెళ్లాలంటే చుట్టూ పది కిలోమీటర్ల మేర తిరిగిపోవాల్సిన దుస్థితి నుంచి ఆ రైతులకు మోక్షం లభించే తరుణం వచ్చింది. వాగులో నీరు లేనప్పుడు కాలినడకన వెళ్లినా, ఇప్పుడు పాలేరు నిండా నీటితో పారుతుండడంతో
చెత్తతో నిండిన రోడ్లు, అధ్వానపు వీధులు.. ఎటు చూసినా పారిశుధ్యలోపంతో కనపర్తి ఏండ్లపాటు గోస పడ్డది. అనేక సమస్యలతో సతమతమైంది. కానీ స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు సహకారంతో ఏళ్లతరబడి వేధించిన సమస్యలు ఒక్కొ
ఒకప్పుడు అట్టడుగు స్థానంలో ఉన్న జుక్కల్ నియోజకవర్గం ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనలో జుక్కల్ సాధిస్తున్న ప్రగతి అంతా ఇంతా కాదు. మౌలిక సదుపాయాల కల్పనలో ఇక్క
మండలంలోని గువ్వలేటి-అనంతారం మార్గంలోని మూసీవాగుపై వంతెన నిర్మాణ పనులు పూర్తి కావడంతో రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. రంగారెడ్డి-యాదాద్రి భువనగిరి రెండు జిల్లాల సరిహద్దు రహదారి.. గువ్వలేటి-అనంతారం మూసీవా
తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే కుప్టి ప్రాజెక్టు నిర్మాణం చేపడుతామని, దీంతో హైడల్ పవర్ ఉత్పత్తికి కూడా అనుకూలమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
నవీపేట రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) గత కొన్నేండ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. మండల కేంద్రంలో బాసర ప్రధాన రోడ్డుపై ఏర్పాటు చేసిన రైల్వేగేటును ప్రతి అరగంట
South Africa | దక్షిణాఫ్రికాలోని బోక్స్బర్గ్ పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. జొహెన్నెస్బర్గ్కు తూర్పున ఉన్న బోక్స్బర్గ్లో గ్యాస్ ట్యాంకర్ పేలిపోయింది. దీంతో పది మంది దుర్మరణం చెందారు.
చర్లపల్లి డివిజన్, భరత్నగర్ రైల్వే క్రాసింగ్ ఆర్ఓబీ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు.
బోధన్- నిజామాబాద్ రహదారి విస్తరణ పనులతో పాటు వంతెన విస్తరణ పనులు చివరి దశకు చేరాయి. బోధన్- నిజామాబాద్ మధ్య ఎడపల్లి మండలంలోని బాపూనగర్ వద్ద రెండు వంతెనలు