Minister Seethakka | ఆమె ఓ బాధ్యాతయుతమైన పదవిలో ఉన్న మంత్రి. సమస్యలు పరిష్కరించాలని ఎవరు వెళ్లినా పని చేయాల్సిన బాధ్యత తనది. కానీ, తనే స్వయంగా సమస్యను ఎదుర్కొని కూడా స్పందించ కపోవడం పట్ల నెట్టింట్లో విమర్శలు వెల్లువె
river water rises | భారీ వర్షాలు, వరదలకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక నది ఉధృతంగా ప్రవహించింది. పరవళ్లు తొక్కిన నీటి ప్రవాహం వంతెనను తాకింది. ఆ బ్రిడ్జిపై ఉన్న జనం ఇది చూసి భయాందోళన చెందారు. కేక�
బలహీనంగా, కూలిపోయే స్థితిలో ఉన్న వంతెనల గురించి ముందుగానే హెచ్చరించే డిజిటల్ పరికరాన్ని ఐఐటీ మండీ ప్రొఫెసర్ డాక్టర్ శుభమయ్ సేన్ అభివృద్ధి చేశారు. పరిశోధకుడు ఈశ్వర్ కుంచుమ్తో కలిసి దీనిని రూపొంద
మంచిర్యాల-అంతర్గాంల మధ్యనే గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మించాలని, ఈ బ్రిడ్జి నిర్మిస్తేనే ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ర�
Tied Up Dogs | కొన్ని కుక్కలను తాళ్లతో కట్టేశారు. గోనె సంచుల్లో ఉంచి ఆటోలో వంతెన వద్దకు తీసుకొచ్చారు. ఆ కుక్కలను వంతెన పై నుంచి నదిలోకి పడేసేందుకు ప్రయత్నించారు. అయితే కొందరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. గోనె �
భారత్-శ్రీలంక మధ్య ప్రతిపాదిత వారధి నిర్మాణంపై శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె కీలక ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య భూఅనుసంధానం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం తుది దశకు వచ్చిందని తెలిపారు.
పెద్దపల్లి (Peddapalli) జిల్లాలో మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన ఈదురుగాలులకు కుప్పకూలిపోయింది. సోమవారం అర్ధరాత్రి ముత్తారం మండలం ఓడేడు పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నది.
under-construction bridge collapses | నిర్మాణంలో ఉన్న వంతెనలో కొంత భాగం కూలిపోయింది. వంతెనపై నిర్మిస్తున్న రెండు బీములు కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో ఈ సంఘటన జరిగ�
దక్షిణాఫ్రికాలో (South Africa) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి లోయలో పడిపోయింది. దీంతో 45 మంది అక్కడికక్కడే మరణించారు. అయితే 8 ఏండ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది.
అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. బాల్టిమోర్లోని పటాప్స్కో నదిలో మంగళవారం తెల్లవారు జామున ఓ సరుకు రవాణా నౌక ఢీకొట్టడంతో ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెన పేకమేడలా కూలిపోయింది. వంతెన పిల్లర్ను నౌక ఢీకొట్టడ�
Bridge collapse: అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. నౌక ఢీకొన్న ఘటనలో ఓ బ్రిడ్జ్ కూలింది. బాల్టిమోర్లో ఈ ప్రమాదం జరిగింది. పలు వాహనాలు బ్రిడ్జ్లో కూలినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు చెందిన వీడియో రిలీజైంది.
గ్రీన్ ఫీల్డ్ హైవే వంతెన నిర్మాణ దశలో కూలిపోవడంతో ముగ్గురు కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామం వద్ద గురువారం సాయంత్రం చోటుచేసుకున్నది.
బీజేపీపాలిత గుజరాత్లో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్బ్రిడ్జి కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణంపాలయ్యారు. బనస్కాంత జిల్లా పాలన్పుర్లో సోమవారం ఈ ఘటన జరిగింది.