సొమ్మొకరిది.. సోకొకరిది.. అన్న చందంగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రగతిని పట్టించుకోకపోగా, కేసీఆర్ సర్కారు చేసిన పనులకు కొబ్బరికాయలు కొడుతూ..
దుబాయ్లో జరిగిన బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఆసియా అండ్ మిడిల్ ఈస్ట్ టోర్నమెంట్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది. ఈనెల 10 నుంచి 18 దాకా జరిగిన టోర్నీలో భాగంగా.. భారత పురుషుల, మహిళల, సీనియర్ జట్టు స్వర్ణాలత�
Putta Madhukar | తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు రూ. 300 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శించారు.
Villagers Building Bridge | వంతెన కోసం పాలకులు, అధికారులు ఇచ్చిన హామీలతో గ్రామస్తులు విసిగిపోయారు. ఏళ్లుగా నిర్మాణం జరుగకపోవడంతో సొంతంగా నిర్మించుకుంటున్నారు. దీని కోసం కోటి మేర నిధులు సేకరించారు.
ఘట్కేసర్ పట్టణంలో నిర్మిస్తున్న ైప్లె ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా రోడ్డు విస్తరణ కోసం 25 దుకాణాలను కూల్చివేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేస్తారని కొంత మంది అడ్డుకునేందుకు యత్నించ
రోడ్డు బాగు చేసి బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన అధికారులు, రోడ్డుకు ఇరువైపులా సైడ్వాల్ నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని గమ్యస్థానాలకు చేరుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్
Newborn Thrown Off Bridge | ఏడు రోజుల నవజాత శిశువు పట్ల తల్లిదండ్రులు అమానుషంగా ప్రవర్తించారు. ఒక వంతెన పైనుంచి కిందకు విసిరేశారు. అయితే చెట్టు కొమ్మలో ఇరుక్కుని తీవ్రంగా గాయపడిన ఆ శిశువును కొందరు కాపాడారు. పక్షులు పొడవడ
Minister Seethakka | ఆమె ఓ బాధ్యాతయుతమైన పదవిలో ఉన్న మంత్రి. సమస్యలు పరిష్కరించాలని ఎవరు వెళ్లినా పని చేయాల్సిన బాధ్యత తనది. కానీ, తనే స్వయంగా సమస్యను ఎదుర్కొని కూడా స్పందించ కపోవడం పట్ల నెట్టింట్లో విమర్శలు వెల్లువె
river water rises | భారీ వర్షాలు, వరదలకు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక నది ఉధృతంగా ప్రవహించింది. పరవళ్లు తొక్కిన నీటి ప్రవాహం వంతెనను తాకింది. ఆ బ్రిడ్జిపై ఉన్న జనం ఇది చూసి భయాందోళన చెందారు. కేక�
బలహీనంగా, కూలిపోయే స్థితిలో ఉన్న వంతెనల గురించి ముందుగానే హెచ్చరించే డిజిటల్ పరికరాన్ని ఐఐటీ మండీ ప్రొఫెసర్ డాక్టర్ శుభమయ్ సేన్ అభివృద్ధి చేశారు. పరిశోధకుడు ఈశ్వర్ కుంచుమ్తో కలిసి దీనిని రూపొంద
మంచిర్యాల-అంతర్గాంల మధ్యనే గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మించాలని, ఈ బ్రిడ్జి నిర్మిస్తేనే ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ర�
Tied Up Dogs | కొన్ని కుక్కలను తాళ్లతో కట్టేశారు. గోనె సంచుల్లో ఉంచి ఆటోలో వంతెన వద్దకు తీసుకొచ్చారు. ఆ కుక్కలను వంతెన పై నుంచి నదిలోకి పడేసేందుకు ప్రయత్నించారు. అయితే కొందరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. గోనె �
భారత్-శ్రీలంక మధ్య ప్రతిపాదిత వారధి నిర్మాణంపై శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె కీలక ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య భూఅనుసంధానం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం తుది దశకు వచ్చిందని తెలిపారు.