రూ.59 కోట్లతో శరవేగంగా పనులు జాతీయ రహదారికి నేరుగా కనెక్టివిటి అదనంగా 2 వేల ఎకరాలకు సాగునీరు మరింత పెరగనున్న భూగర్భ జలాలు కురుమూర్తి ఆలయం కొండపైకి ఘాట్ రోడ్డు ఇక నేరుగా కొండమీదకు.. ఫలించిన దేవరకద్ర ఎమ్మెల�
కట్టి ఏడాదే అయ్యింది.. అప్పుడే వర్షానికే కూలిపోయిందో ప్రధాన రహదారి వంతెన. సగం రోడ్డు నీళ్లలో, సగం రోడ్డు బీటలు వారి దర్శనమిచ్చింది. బీజేపీ నేతృత్వంలోని మధ్యప్రదేశ్లో జరిగిందీ ఘటన. రాజధాని భోపాల్-రాయ్స�
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో మానేరు నదిపై నిర్మిస్తున్న కరీంనగర్ తీగల వంతెన పనులు తుదిదశకు చేరుకున్నాయి. మరో రెండు నెలల్లో ఈ బ్రిడ్జిని ప్రారంభించేందుకు రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఏర్పాట్లు చే
తూర్పు లఢక్లో వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంలో పాంగాంగ్ సరస్సుపై చైనా మరో వంతెనను నిర్మిస్తున్నది. వాస్తవాధీన రేఖకు అటువైపున 20 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్నారు. పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున
పాంగాంగ్ సరస్సుపై చైనా రెండో బ్రిడ్జిని నిర్మించిందనే వార్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం మోదీ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించింది. జాతీయ భద్రత విషయంలో ప్రభుత్వం క్షమించరాని ఉల్లంఘనకు �
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇన్నర్ రింగ్రోడ్డు, జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఫ్రీ కోసం ఎస్ఆర్డీపీ ఫథకంలో భాగంగా చేపడుతున్న ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఎల్బీనగర�
అప్పట్లో నా గురించి, నా ‘అత్యుత్సాహం’ గురించి చాలా మంది వ్యాఖ్యానాలు చేశారు. మీడియాలో రాశారు. అప్పటి అధికార పార్టీ వర్గాలు విమర్శించాయి. నా సహచరులు కూడా నవ్వారు. ఉద్యోగం పోవచ్చని కొందరు హెచ్చరికలు కూడా చే
న్యూఢిల్లీ: తూర్పు లఢక్లోని పాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన నిర్మిస్తున్నట్టు భౌగోళిక నిఘా నిపుణుడు డేమియన్ సైమన్ వెల్లడించారు. చైనా తన ఆధీనంలోని ప్రాంతంలోనే సరస్సు రెండు ఒడ్డులను కలుపుతూ వంతెన నిర్మ
బీజింగ్: చైనా తన దూకుడును మరింత తీవ్రం చేస్తున్నది. భారత్ సరిహద్దులోని తూర్పు లడఖ్ ప్రాంతంలో పాంగాంగ్ సరస్సుపై ఒక వంతెనను నిర్మిస్తున్నది. తన సైన్యాన్ని వేగంగా సరిహద్దులకు తరలించేందుకు ఈ నిర్మాణం చే�
పరిగి : మైసమ్మగడ్డతండాకు వెళ్లే రహదారిలో వాగుపై వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పరిగి మండలం మైసమ్మగడ్డ తండాకు వెళ్లే రహదారిని ఎమ