కృష్ణానదిపై నూతనంగా నిర్మాణం చేపట్టనున్న బ్రిడ్జిని గద్వాల మండలం కొత్తపల్లి, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల మధ్య నిర్మించాలని డిమాండ్ చేస్తూ కొత్తపల్లి, రేకులపల్లి, శెట్టి ఆత్మకూరు, గుంటిపల్లి, చ�
బీజేపీ-జనతాదళ్ యునైటెడ్ పాలిత బీహార్లో వంతెనల నాణ్యతపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి నిర్మించిన ఓ బ్రిడ్జి ప్రారంభించి రెండు రోజులు కాకముందే దాని నట్లు, బోల్టులను కొందరు ప
మండలంలోని కాకునూరు-లేమామిడి గ్రామాల మధ్య ఉన్న వంతెన నిర్మాణానికి గ్రహణం వీడడం లేదు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న లేమామిడి, కాకునూరు, నిర్దవెల్లి గ్రామాల ప్రజలకు..
167వ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా డిజైన్ మారడంతో అంబేద్కర్ చౌరస్తా నుంచి పాతబజార్కు వెళ్లే రహదారి మూతబడుతుందన్నది కేవలం అపోహ మాత్రమే అని జడ్చర్ల మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు.
మేళ్లచెర్వు-కోదాడ రహదారిలో (Mellacheruvu) మండల పరిధిలోని కందిబండ శివారులో ఉన్న వంతెన గతేడాది చివరలో కురిసిన భారీ వర్షాలకు కూలిన విషయం తెలిసిందే. నిత్యం రద్దీగా ఉండే ఈ దారిలో వాహనాల రాకపోకలకుగాను వంతెన ప్రక్కన డై�
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ (Bazarhathnoor) మండలంలోని ఇచ్చోడా-సోనాల ప్రధాన రహదారిపై ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. చినుకుపడితే చాలు రోడ్డు బురదమయం అవుతున్నది. ఆ బురదలో బైక్పై వెళ్లాలన్నా ప్రజలు భయపడుతున�
Bridge Construction | షాపూర్ నగర్ నుంచి జగదిరిగుట్ట వెళ్లే పైప్లైన్ రోడ్డులో చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు 6 నెలలుగా కొనసాగుతున్నాయి. ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన దారి సరిగా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ�
Bridge | మధిర, ఫిబ్రవరి 20 : మధిర నియోజకవర్గంలోని బోనకల్లు-నాగులవంచ, చిరుమర్రి-వనం వారికి కృష్ణాపురం ప్రధాన రోడ్డు మార్గాలలో నిర్మాణ పనులు రెండేళ్లయినా అసంపూర్తిగానే ఉన్నాయి. దీంతో వాహనదారులు అష్టకష్టాలు పడుత�
మండలంలోని రింగిరెడ్డిపల్లి - గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణానికి గత కేసీఆర్ ప్రభుత్వం రూ.5 కోట్లిచ్చినా దాని నిర్మాణంలో ప్రస్తుత ప్రభుత్వం జాప్యం చేస్తోందని మండల వాసులు ఆరోపించారు. ఆ వంతెన నిర్మాణాన్ని
ఏండ్లనాటి బ్రిడ్జి నిర్మాణం కల నెరవేరుతుందని.. తమ వెతలు తీరుతాయని ఆశపడ్డ ఐదు గ్రామాల ప్రజలకు నిరాశే మిగులుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు మంజూరైనా పనుల పూర్తిపై నిర్లక్ష్యం కొనసాగుతున్నది.
మండల కేంద్రం గుండా వెళ్తున్న జాతీయ రహదారిపై తాండూర్ పెట్రోల్ పంప్ సమీపంలో డీ ప్రెస్ అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి సోమవారం హైదరాబాద్ల�
మండలంలోని మహాంతిపూర్ ప్రజలకు వాగు కష్టాలు తీరనున్నాయి. గ్రామానికి బీటీ రోడ్డు, వంతెన నిర్మా ణానికి ప్రభుత్వం రూ.23.86 కోట్లు మంజూరు చేసింది. కాకరవాణి వాగు ఒడ్డున ఉన్న ఈ గ్రామ ప్రజలకు వర్షాకాలం వస్తే పొలాలక�
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని అల్లీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మోకాసిగూడెం ఓ మారుమూల గ్రామం. గ్రామానికి ఉన్న వాగుపై వంతెన సౌకర్యం లేక గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు.
ఒక వాగు... పది గ్రామాల ప్రజలకు ప్రాణ సంకంటం. వర్షం పడిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉండాల్సిన దుస్థితి. వాగు ఉప్పొంగితే ఎటు వాహనాలు అటే.. ఎక్కడి ప్రజలు అక్కడే.. అలాంటి గోస నుంచి చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభ