పెద్దపల్లి, కాటారం ప్రధాన రహదారి నుంచి మంథనిలోకి రావడానికి, పట్టణం నుంచి కాటారం, పెద్దపల్లికి వెళ్లేందుకు బొక్కలవాగుపై ఉన్న వంతెనను దాటి వెళ్లాలి. అయితే ఒకే వంతెన ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తి ప్రయా
ఏజెన్సీ గిరిజన గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. గురువారం మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కొత్తగూడెం నుంచి కోరంవారిగుంపు మధ్యలో గల ఒర్రెపై �
Whip Sunitha Mahender Reddy | ఆలేరును అన్ని రంగాలలో అగ్రగామిలో నిలిపామని, పల్లెల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాజపేట మండలంల�
ఇబ్రహీంపట్నం పెద్దచెరువులోకి నీరు వచ్చే ప్రధాన కాల్వ నుంచి పోచారం, కర్ణంగూడ రోడ్డు ఉండేది. ఈ వాగులో ఎప్పుడు నీరు ఉండడం వల్ల ఎండాకాలం మాత్రమే ప్రయాణం చేసేవారు.
మండలంలోని పోచంపాడ్, సోన్పేట్ గ్రామాల ప్రజలు సుమారు ఐదు దశాబ్దాల నుంచి పడుతున్న కష్టాలు దూరం కానున్నాయి. గతంలో కాకతీయ కాలువపై ఇరుకు వంతెనతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
దశాబ్దాలుగా వరద నీటి సమస్యను ఎదుర్కొంటున్న నాగమయ్యకుంట బస్తీ వరద నీటి సమస్యకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. నాలా మధ్యలో ఇరుకుగా ఉన్న తూములను తొలగించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో వరద నీటి సమస్య పరిష్కా�
ఎవరికీ నష్టం కలిగించం క్రీడా, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, మార్చి 24 : మీరు అందించిన సహకారంతోనే అప్పన్నపల్లి వద్ద రెండో బ్రిడ్జి నిర్మాణ పనులు మరింత వేగంగా జరుగుతున్నాయని, మీ త్యాగంత
13 చోట్ల హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణం అఫ్జల్గంజ్ వద్ద పాదచారుల వంతెన మంచిరేవుల బ్రిడ్జి వరకు లింక్ రోడ్డు నిర్మాణం ఎక్కువ ఎత్తు వల్ల ముప్పు లేకుండా చర్యలు రూ.545 కోట్లతో నిర్మాణాలకు అనుమతులు సిటీబ్యూరో,�
న్యూఢిల్లీ : తూర్పు లడఖ్ ప్రాంతంలోని ప్యాంగాంగ్ సరస్సుపై చైనా చేపడుతున్న వంతెన నిర్మాణాన్ని నిశితంగా గమనిస్తున్నామని భారత్ గురువారం పేర్కొంది. గత 60 ఏండ్లుగా చైనా ఆక్రమణలో ఉన్న ప్రాంతంలో వ�
న్యూఢిల్లీ: భారత్, నేపాల్ మధ్య వంతెన నిర్మాణం ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత్�
ఎమ్మెల్యే ఆనంద్ | బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి, వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు.