మల్యాల-పోచంపల్లి నక్కల ఒర్రెపై వంతెన నిర్మించాలని కాల్వశ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ డిమాండ్ చేశారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మల్యాల-పోచంపల్లి గ్రామాల మధ్య�
వాగు ఉప్పొంగడంతో ఉ పాధ్యాయులు రాత్రంతా పాఠశాలలోనే గడపాల్సి వ చ్చింది. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిం ది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెల్కగూడ-వాడిగొంది గ్రామాలు సుమారు పది.. పన్నెండు కిలోమ�
Pushpala Vagu | అలుగుతో నీటి ప్రవాహం రోడ్డుపై నుంచి ఉధృతిగా ప్రవహిస్తోండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Nizampet Bridge | నిజాంపేట్ నుండి నారాయణఖేడ్ 161 బి ప్రధాన రహదారి నుండి శాఖాపూర్ గ్రామానికి 900 మీటర్ల మేర పొడవు రహదారి ఉండగా..అందులో 700 మీటర్ల భీముని చెరువు ఆయకట్ట ఉండగా.. దానిపై నుంచే శాఖాపూర్ గ్రామానికి ప్రధాన రహదారి. ఎ�
ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని తర్నం వాగుపై రూ.4.50 కోట్లతో నిర్మించిన వంతెన వర్షాలకు నీటిపాలు అవుతున్నది. వానకాలం ప్రారంభమైనప్పటి నుంచి చిన్నపాటి వర్షాలకే వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తుండడంతో వాహనదా
బీజేపీ పాలిత గుజరాత్లో ప్రభుత్వ అధికారుల అలసత్వం, నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపి వారిలో చలనం తేవడానికి వినాయక నవరాత్రి ఉత్సవాలను సైతం తమకు ఆయుధంగా మలచుకున్నారు ప్రజలు.
మూసీ నదిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క వంతెన కూడా పూర్తి చేయలేకపోయిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత, చేతగానితనం ఇవన్నీ కాంగ్రెస్ పాలనక�
ములుగు జిల్లాలోని మల్లంపల్లి సమీపంలో ఎస్ఆర్ఎస్పీ (SRSP) కాలువపై బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163వ జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేశారు.
వీర్నపల్లి (Veernapally) మండలంలోని అడవిపదిర గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. రోడ్డం వాగుపై రూ.2.50 కోట్లతో నూతన వంతెన నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
పాతబస్తీ వాహనదారుల కష్టాలను తీర్చిడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్ట్రాటజికల్ రోడ్ డెవలప్మెంట్ ప్రొగ్రాం (ఎస్ఆర్డీపీ) వ్యూహత్మక రహదారుల అభివృద్ధి పథకం నిధులతో చేపట్టిన సై
sinkhole on Nagpur bridge | బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తవుతున్నాయి. మరి కొన్ని రోజుల్లో ప్రారంభించనున్నారు. అయితే ఆ వంతెన గుంతలమయంగా మారింది. వర్షాలకు భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో ఫ్లైఓవర్ నిర్మాణం నాణ్యతపై స్థానికులు ఆ�
Doctor Jumps Off Bridge | ప్రముఖ హాస్పిటల్లో డాక్టర్గా పని చేస్తున్న వ్యక్తి భోజనం కోసం ఇంటికి వస్తున్నట్లు తల్లికి ఫోన్ చేశాడు. కారులో బయలుదేరిన అతడు ఆ తర్వాత వంతెనపై నుంచి నీటిలోకి దూకాడు. గమనించిన స్థానికులు పోలీ
bridge | దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయానికి రాష్ట్ర, జిల్లా స్థాయి ఉన్నాత అధికారులు, నాయకులు తరచూగా వస్తూంటారు. ఝరాసంగం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ప్రధాన రహద�