Travel bus | ఏపీలో(Andhra Pradesh) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బ్రిడ్జిపై(Bridge) నుంచి ట్రావెల్ బస్సు(Travel bus) కింద పడటంతో 20 మందికి గాయాలయ్యాయి.
పెచ్చులూడిపోయి.. ఇనుపచువ్వలు తేలి ప్రమాదకరంగా కనిపిస్తున్న ఈ బ్రిడ్జి రామడుగు మండలం గుండి గ్రామంలోనిది. సుమారు 20 గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే ఈ వంతెనను 50 ఏళ్ల కిందట డంగు సున్నంతో నిర్మించారు. ఈ �
సాగునీటి సరఫరా కోసం అధికారులు కాల్వ తవ్వించారు కానీ ప్రజలు ఆకాల్వ దాటేందుకు వంతెన నిర్మించడం విస్మరించారు. దీంతో అటువైపు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభు త్వం, అధికారులు మాత్రం పట్టించుకోవడం లే�
militants blow up bridge | ఒక నదిపై ఉన్న కీలకమైన వంతెనను మిలిటెంట్లు పేల్చివేశారు. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఒక వాహనానికి కూడా మిలిటెంట్లు నిప్పుపెట్టారు.
గాంధారి నుంచి బాన్సువాడ వెళ్లే ప్రధాన రహదారి పై గాంధారి శివారులోని గొద్దెల వాగు వంతెన శుక్రవారం కురిసిన వర్షానికి ఓ వైపు వంతెన కూలింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఒకవైపు నుండి రాకపోకలు
Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్లో ఒక బ్రిడ్జి పేకముక్కలా కూలిపోయింది. ఈ ఘటన కిన్నౌర్ జిల్లాలోని, ఉర్ని ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బ్రిడ్జిపై నుంచి ఎప్పట్లాగే వాహనాల
Under-Construction Bridge Collapses | గాలి వానకు నిర్మాణంలో ఉన్న వంతెన భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మరణించారు. మరో ముగ్గురు శిథిలాల కింద చిక్కుకున్నారు. అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
రైల్వే బ్రిడ్జిల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. జిల్లాలో రైల్వేబ్రిడ్జిల్లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వాటిని నిర్మించాలని ప్రజాప్రతినిధులు ఎన్నోసార్లు విన్నవించిన�
Panama : పనామా కెనాల్పై ఉన్న బ్రిడ్జ్ ఆఫ్ అమెరికాస్ సమీపంలో బ్లాస్ట్ జరిగింది. దీంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. అయితే ఆ సమయంలో బ్రిడ్జ్ మీద నుంచి వాహనాలు వెళ్తున్నాయి. సోషల్ మీడియాలో ఆ ఘటనకు �
ధరూర్-గద్వాల మండల గ్రామాల ప్రజల మధ్య జూరాల హైలెవల్ రోడ్డు కొత్త బ్రిడ్జి నిర్మాణం గతంలో ధరూర్, గద్వాల మండలంలోని పలు గ్రామాల మధ్య చిచ్చు రేపగా, ప్రస్తుతం నాయకులు మధ్య బ్రిడ్జి నిర్మాణంపై వార్ కొనసాగు�
Cracks on Gujarat bridge | కొత్తగా నిర్మించిన బ్రిడ్జి పగుళ్లిచ్చింది. ఐదారు అంగుళాల వెడల్పు, 50 మీటర్ల పొడవున పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులతో పాటు స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సంబంధిత కాంట్రాక్టర్లపై కఠిన చ�
Man Dies By Electrocution On Train | రైల్వే స్టేషన్లోని ఫుట్ఓవర్ బ్రిడ్జిపై నుంచి ఒక వ్యక్తి దూకాడు. స్టేషన్కు చేరుకున్న రైలుపై పడి విద్యుదాఘాతంతో మరణించాడు. ఈ సంఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Officer Threatens To Jump Off Bridge | వంతెన నిర్మాణం పనులపై ప్రభుత్వ ఉన్నతాధికారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. గడువులోగా నిర్మాణం పూర్తికాకపోతే ఆ కాంట్రాక్టర్తో కలిసి వంతెన పైనుంచి దూకుతానని బెదిరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మ�