బీజేపీ పాలిత గుజరాత్లో ప్రభుత్వ అధికారుల అలసత్వం, నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపి వారిలో చలనం తేవడానికి వినాయక నవరాత్రి ఉత్సవాలను సైతం తమకు ఆయుధంగా మలచుకున్నారు ప్రజలు.
మూసీ నదిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క వంతెన కూడా పూర్తి చేయలేకపోయిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత, చేతగానితనం ఇవన్నీ కాంగ్రెస్ పాలనక�
ములుగు జిల్లాలోని మల్లంపల్లి సమీపంలో ఎస్ఆర్ఎస్పీ (SRSP) కాలువపై బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163వ జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేశారు.
వీర్నపల్లి (Veernapally) మండలంలోని అడవిపదిర గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి. రోడ్డం వాగుపై రూ.2.50 కోట్లతో నూతన వంతెన నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
పాతబస్తీ వాహనదారుల కష్టాలను తీర్చిడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్ట్రాటజికల్ రోడ్ డెవలప్మెంట్ ప్రొగ్రాం (ఎస్ఆర్డీపీ) వ్యూహత్మక రహదారుల అభివృద్ధి పథకం నిధులతో చేపట్టిన సై
sinkhole on Nagpur bridge | బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తవుతున్నాయి. మరి కొన్ని రోజుల్లో ప్రారంభించనున్నారు. అయితే ఆ వంతెన గుంతలమయంగా మారింది. వర్షాలకు భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో ఫ్లైఓవర్ నిర్మాణం నాణ్యతపై స్థానికులు ఆ�
Doctor Jumps Off Bridge | ప్రముఖ హాస్పిటల్లో డాక్టర్గా పని చేస్తున్న వ్యక్తి భోజనం కోసం ఇంటికి వస్తున్నట్లు తల్లికి ఫోన్ చేశాడు. కారులో బయలుదేరిన అతడు ఆ తర్వాత వంతెనపై నుంచి నీటిలోకి దూకాడు. గమనించిన స్థానికులు పోలీ
bridge | దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయానికి రాష్ట్ర, జిల్లా స్థాయి ఉన్నాత అధికారులు, నాయకులు తరచూగా వస్తూంటారు. ఝరాసంగం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ప్రధాన రహద�
ఎన్నో ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన మరుమతులకు నోచుకోలేక శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ప్రయాణం చేయడం ప్రమాదకరంగా ఉంది. వంతెన ఇలా ఉంటే ప్రయాణం ఎలా చేయడం అని ప్రయాణికులు వాపోతున్నారు. నిత్యం వందలాది భారీ వా�
Bhopal bridge | ఒక వంతెనను 90 డిగ్రీల మలుపుతో నిర్మించారు. ఆ బ్రిడ్జిపై వెళ్లే వాహనాలు ప్రమాదాల బారిన పడే అవకాశమున్నది. ఈ నేపథ్యంలో ఆ వంతెన నిర్మాణంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే బ్రిడ్జి డిజైన్ను అధికారులు సమర
మండలంలోని కాకునూరు-లేమామిడి గ్రామాల మధ్య ఉన్న వంతెన నిర్మాణానికి గ్రహణం వీడడం లేదు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న లేమామిడి, కాకునూరు, నిర్దవెల్లి గ్రామాల ప్రజలకు..
Bridge Washes Away | ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదల వల్ల అరుణాచల్ ప్రదేశ్లో కీలకమైన వంతెన కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలతో రాకపోకలు, సంబంధాలు తెగిపోయాయి.
Car Rams Bike Falls Off Bridge | ఒక కారు బైక్పైకి దూసుకెళ్లింది. దీంతో అదుపుతప్పిన అది వంతెన పైనుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి మరణించాడు. బైక్ వెనుక కూర్చొన్న వ్యక్తితోపాటు కారులోని ఇద్దరు గాయపడ్డా