బీజేపీపాలిత గుజరాత్లో ఘోరం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్బ్రిడ్జి కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణంపాలయ్యారు. బనస్కాంత జిల్లా పాలన్పుర్లో సోమవారం ఈ ఘటన జరిగింది.
bridge collapses in Gujarat | ఒక వంతెన కూలడంతో పలు వాహనాలు నదిలో పడ్డాయి. ఈ సంఘటనలో కొందరు వ్యక్తులు గల్లంతయ్యారు. నలుగురిని రక్షించగా మిగతా వారి కోసం గాలిస్తున్నారు. (bridge collapses in Gujarat) గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో ఈ సంఘటన �
మట్టి రోడ్లపై తట్టెడు మట్టిపోసే వారు లేక ఇన్నాళ్లూ వాహనదారులు పడుతూ లేస్తూ పయనించారు. వర్షాలతో వాగులు వంకలు పొంగి లోతట్టు కాజ్వేలపై నీరు ప్రవహించినప్పుడు చుట్టూ కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇళ్లకు చేరా
పరిశ్రమల ఏర్పాటుతో దేశ చిత్రపటంలో నిలిచేలా షాబాద్ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నదని.. దేశం చూపు షాబాద్ వైపు మళ్లిందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, సమాచార, పౌరసంబంధా ల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్�
కల్వకుర్తి మండలం రఘుపతిపేట - రామగిరి మధ్య ఉన్న దుందుభీ వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అదేవిధంగా బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.45 కోట్లు మంజూరు చే�
పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల మధ్యన మంచిర్యాల జిల్లా ఇందారం మధ్య వంతెన ఉన్నది. రెండు జిల్లాల ప్రజలకు ఇదే ప్రధాన మార్గం. అయితే ఇది నిత్యం రద్దీగా ఉంటుంది. ఇంకా హైదరాబాద్-మహారాష్ట్ర వాహనాలు ఇదే వంతెన గుండా
కట్టంగూర్లోని పెద్దవాగుపై వంతెన లేకపోవడంతో అంబేద్కర్నగర్, అంబటివాగు అవాస గ్రామాల ప్రజలతో పాటు వాహనదారులు కొన్నేండ్లుగా నానా అవస్థలు పడేవారు. అయితే హైస్కూల్, గ్రామపంచాయతీ సమీపంలో పెద్దవాగుపై రెండ�
Bridge Collapses | బీహార్లో వరుసగా వంతెనలు కూలుతున్నాయి. తాజాగా నిర్మాణంలో ఉన్న మరో వంతెన కూలింది (Bridge Collapses). రెండు వారాల్లో వంతెన కూలిన రెండో సంఘటన ఇది. బీహార్లోని కిషన్గంజ్ జిల్లాలో శనివారం ఈ సంఘటన జరిగింది.
కట్టంగూర్లోని అంబేద్కర్నగర్, హైస్కూల్ సమీపంలోని పెద్దవాగుపై రెండు బ్రిడ్జిల నిర్మాణానికి శుక్రవారం ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేయడంపై స్థానికులు, బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో మోర్బీ వంతెన తరహా దుర్ఘటన మరొకటి జరిగింది. తాపి జిల్లాలో మిండోహ్లా నదిపై ప్రభుత్వం కొత్తగా నిర్మించిన వంతెన ప్రారంభానికి ముందే బుధవారం కుప్ప కూలింది. ఈ దుర్ఘటన సుమా
boy stuck | బ్రిడ్జి పిల్లర్, స్లాబ్ మధ్య ఒక బాలుడు చిక్కుకున్నాడు (Boy trapped). ఈ విషయం తెలిసిన అధికారులు ఆ బాలుడ్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ వంతెన నిర్మాణానికి ఎలాంటి మెటీరియల్ను అందిస్తున్నారో తెలియదు.. అసలు ఈ వంతెనను ప్రజలు ఎప్పటికైనా ఉపయోగించుకుంటారో లేదో.. బీహార్లోని (Bihar) భాగల్పూర్లో (Bhagalpur) గంగా నదిపై (Ganga River) నిర్మితమవుతున్న బ్రిడ్జిపై (Br
గంగా నదిపై నిర్మాణంలో ఉన్న తీగల బ్రిడ్జి పాక్షికంగా కూలిన సంఘటన బీహార్లో జరిగింది. 3.1 కిలోమీటర్ల పొడవున నాలుగు లేన్లతో ఖగారియా, భాగల్పూర్ జిల్లాలను కలుపుతూ రూ.1,710 కోట్లతో అగువాని సుల్తాన్గంజ్ పేరుతో �
ముత్యంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గురువాపూర్ వాగుపై ప్రభుత్వం పీఎంజీఎస్వై పథకం కింద రూ.3.75 కోట్లతో వంతెన నిర్మిస్తున్నది. అలాగే రూ. 3.05 కోట్లతో రేగులగూడ నుంచి గురువాపూర్ మీదుగా చింతగూడ వరకు రహదారి నిర�