రైల్వే బ్రిడ్జిల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. జిల్లాలో రైల్వేబ్రిడ్జిల్లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వాటిని నిర్మించాలని ప్రజాప్రతినిధులు ఎన్నోసార్లు విన్నవించిన�
Panama : పనామా కెనాల్పై ఉన్న బ్రిడ్జ్ ఆఫ్ అమెరికాస్ సమీపంలో బ్లాస్ట్ జరిగింది. దీంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. అయితే ఆ సమయంలో బ్రిడ్జ్ మీద నుంచి వాహనాలు వెళ్తున్నాయి. సోషల్ మీడియాలో ఆ ఘటనకు �
ధరూర్-గద్వాల మండల గ్రామాల ప్రజల మధ్య జూరాల హైలెవల్ రోడ్డు కొత్త బ్రిడ్జి నిర్మాణం గతంలో ధరూర్, గద్వాల మండలంలోని పలు గ్రామాల మధ్య చిచ్చు రేపగా, ప్రస్తుతం నాయకులు మధ్య బ్రిడ్జి నిర్మాణంపై వార్ కొనసాగు�
Cracks on Gujarat bridge | కొత్తగా నిర్మించిన బ్రిడ్జి పగుళ్లిచ్చింది. ఐదారు అంగుళాల వెడల్పు, 50 మీటర్ల పొడవున పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులతో పాటు స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సంబంధిత కాంట్రాక్టర్లపై కఠిన చ�
Man Dies By Electrocution On Train | రైల్వే స్టేషన్లోని ఫుట్ఓవర్ బ్రిడ్జిపై నుంచి ఒక వ్యక్తి దూకాడు. స్టేషన్కు చేరుకున్న రైలుపై పడి విద్యుదాఘాతంతో మరణించాడు. ఈ సంఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Officer Threatens To Jump Off Bridge | వంతెన నిర్మాణం పనులపై ప్రభుత్వ ఉన్నతాధికారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. గడువులోగా నిర్మాణం పూర్తికాకపోతే ఆ కాంట్రాక్టర్తో కలిసి వంతెన పైనుంచి దూకుతానని బెదిరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మ�
పెద్దపల్లి మండలంలోని (Peddapalli) దస్తగిరిపల్లి- కొలనూర్ గ్రామాల మధ్య కొత్తపల్లి సమీపంలోని వాగుపై ఇటీవలనే పెద్ద బ్రిడ్జి నిర్మించారు. కొన్ని దశాబ్దాల కాలంగా వర్షాలు పడి వరదలొస్తే రాకపోకలు నిలిచి ప్రమాదంగా మార
బ్రిడ్జి కోసం ఆందోళన చేసిన చీటకోడూర్, చౌడారం గ్రామస్తు లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. జనగామ మండలంలోని చీటకోడూర్, గానుగుపహాడ్, చౌడారం గ్రామాలతో పాటు సు మారు 20 గ్రామాలకు రాకపోకలు సాగే
School Van Falls Off Bridge | విద్యార్థులను స్కూల్ నుంచి ఇంటికి తరలిస్తున్న వ్యాన్ వంతెన పైనుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో పది మంది స్కూల్ పిల్లలు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Bihar Bridge | వరద ప్రభావిత గ్రామాల ప్రజల కోసం సుమారు రూ.6 కోట్లతో వంతెన నిర్మించారు. అయితే నాలుగేళ్లైనా అప్రోచ్ రోడ్డు పూర్తి చేయలేదు. దీంతో ఈ బ్రిడ్జి నిరూపయోగంగా పడి ఉన్నది. అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీజేపీ పా
Locals Carry Auto | కర్రలకు కట్టిన ఆటోను కొందరు వ్యక్తులు తమ భుజాలపై మోశారు. ఆ ఆటోను నదిని దాటించారు. పదేళ్ల కిందట భారీ వర్షాలకు వంతెన కొట్టుకుపోవడంతో నాటి నుంచి ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు.
మల్యాల-పోచంపల్లి నక్కల ఒర్రెపై వంతెన నిర్మించాలని కాల్వశ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ డిమాండ్ చేశారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మల్యాల-పోచంపల్లి గ్రామాల మధ్య�
వాగు ఉప్పొంగడంతో ఉ పాధ్యాయులు రాత్రంతా పాఠశాలలోనే గడపాల్సి వ చ్చింది. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిం ది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెల్కగూడ-వాడిగొంది గ్రామాలు సుమారు పది.. పన్నెండు కిలోమ�
Pushpala Vagu | అలుగుతో నీటి ప్రవాహం రోడ్డుపై నుంచి ఉధృతిగా ప్రవహిస్తోండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.