పెద్దపల్లి మండలంలోని (Peddapalli) దస్తగిరిపల్లి- కొలనూర్ గ్రామాల మధ్య కొత్తపల్లి సమీపంలోని వాగుపై ఇటీవలనే పెద్ద బ్రిడ్జి నిర్మించారు. కొన్ని దశాబ్దాల కాలంగా వర్షాలు పడి వరదలొస్తే రాకపోకలు నిలిచి ప్రమాదంగా మార
బ్రిడ్జి కోసం ఆందోళన చేసిన చీటకోడూర్, చౌడారం గ్రామస్తు లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. జనగామ మండలంలోని చీటకోడూర్, గానుగుపహాడ్, చౌడారం గ్రామాలతో పాటు సు మారు 20 గ్రామాలకు రాకపోకలు సాగే
School Van Falls Off Bridge | విద్యార్థులను స్కూల్ నుంచి ఇంటికి తరలిస్తున్న వ్యాన్ వంతెన పైనుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో పది మంది స్కూల్ పిల్లలు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Bihar Bridge | వరద ప్రభావిత గ్రామాల ప్రజల కోసం సుమారు రూ.6 కోట్లతో వంతెన నిర్మించారు. అయితే నాలుగేళ్లైనా అప్రోచ్ రోడ్డు పూర్తి చేయలేదు. దీంతో ఈ బ్రిడ్జి నిరూపయోగంగా పడి ఉన్నది. అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీజేపీ పా
Locals Carry Auto | కర్రలకు కట్టిన ఆటోను కొందరు వ్యక్తులు తమ భుజాలపై మోశారు. ఆ ఆటోను నదిని దాటించారు. పదేళ్ల కిందట భారీ వర్షాలకు వంతెన కొట్టుకుపోవడంతో నాటి నుంచి ఇబ్బందులు పడుతున్నట్లు వాపోయారు.
మల్యాల-పోచంపల్లి నక్కల ఒర్రెపై వంతెన నిర్మించాలని కాల్వశ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ డిమాండ్ చేశారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని మల్యాల-పోచంపల్లి గ్రామాల మధ్య�
వాగు ఉప్పొంగడంతో ఉ పాధ్యాయులు రాత్రంతా పాఠశాలలోనే గడపాల్సి వ చ్చింది. ఈ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిం ది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెల్కగూడ-వాడిగొంది గ్రామాలు సుమారు పది.. పన్నెండు కిలోమ�
Pushpala Vagu | అలుగుతో నీటి ప్రవాహం రోడ్డుపై నుంచి ఉధృతిగా ప్రవహిస్తోండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Nizampet Bridge | నిజాంపేట్ నుండి నారాయణఖేడ్ 161 బి ప్రధాన రహదారి నుండి శాఖాపూర్ గ్రామానికి 900 మీటర్ల మేర పొడవు రహదారి ఉండగా..అందులో 700 మీటర్ల భీముని చెరువు ఆయకట్ట ఉండగా.. దానిపై నుంచే శాఖాపూర్ గ్రామానికి ప్రధాన రహదారి. ఎ�
ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలంలోని తర్నం వాగుపై రూ.4.50 కోట్లతో నిర్మించిన వంతెన వర్షాలకు నీటిపాలు అవుతున్నది. వానకాలం ప్రారంభమైనప్పటి నుంచి చిన్నపాటి వర్షాలకే వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తుండడంతో వాహనదా
బీజేపీ పాలిత గుజరాత్లో ప్రభుత్వ అధికారుల అలసత్వం, నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపి వారిలో చలనం తేవడానికి వినాయక నవరాత్రి ఉత్సవాలను సైతం తమకు ఆయుధంగా మలచుకున్నారు ప్రజలు.
మూసీ నదిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క వంతెన కూడా పూర్తి చేయలేకపోయిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత, చేతగానితనం ఇవన్నీ కాంగ్రెస్ పాలనక�
ములుగు జిల్లాలోని మల్లంపల్లి సమీపంలో ఎస్ఆర్ఎస్పీ (SRSP) కాలువపై బ్రిడ్జి కుంగిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163వ జాతీయ రహదారిపై రాకపోకలను నిలిపివేశారు.