రియోడీజెనీరో: కోపా అమెరికా కప్లో బ్రెజిల్ గెలుపు జోరు కొనసాగుతున్నది. శుక్రవారం పెరూతో జరిగిన మ్యాచ్లో బ్రెజిల్ 4-0 తో ఘన విజయం సాధించింది. అలెక్స్ సాండ్రో (12ని), నెయ్మార్ (68ని), ఎవర్టన్ రిబిరో (89ని), రి�
హైదరాబాద్: జూన్ 5: హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ కొవిడ్-19 వ్యాక్సిన్ కొవాగ్జిన్ దిగుమతి ప్రతిపాదనకు బ్రెజిల్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వ్యాక్సిన్ డోసుల్ని సరఫరా చేసేందుకు బ్రెజిల్ ప్రభుత్వ�
రియోడిజనారో: ఇండియాకు చెందిన కోవాగ్జిన్ కోవిడ్ టీకాలను బ్రెజిల్ దిగుమతి చేసుకోనున్నది. బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ శాఖ అన్విసా(నేషనల్ హెల్త్ సర్వియలెన్స్ ఏజెన్సీ) దీనికి సంబంధించిన ప్రకటన చే�
రియో దె జెనీరో: కరోనా ఉంది బయటకి రావద్దు అంటే ఏకంగా లక్షల సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో సర్కారు ఘోరంగా విఫలమైందని తపాళాలు బాది మరీ ఘోషించారు. బ్రెజిల్లో కరోనాను నియంత్రించడంలో అ�
రియో డి జానరో: బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో.. రియో డి జానరో వీధుల్లో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. వేలాది మంది బైకర్లతో ఆయన పరేడ్ నిర్వహించారు. నగరంలో ఉన్న వీధులన్నీ తిరుగుతూ.. మేటి బీచ్�
రియో: లాటిన్ అమెరికాతో పాటు కరీబియన్ దేశాల్లో కోవిడ్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య పది లక్షలు దాటింది. ఈ దేశాల్లో వైరస్ సంక్రమించిన కేసులు మూడు కోట్లు దాటినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. అయిత
మరణాలు| దేశంలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తున్నది. గత 15 రోజులుగా ప్రతిరోజూ మూడు వేలకుపైగా మరణాలు సంభవిస్తుండగా, తాజాగా ఆ సంఖ్య నాలుగు వేలు దాటింది. దీంతో అమెరికా, బ్రెజిల్ తర్వాత ఒక్�
న్యూఢిల్లీ: కరోనా కేసులపరంగా భారత్ మరోసారి బ్రెజిల్ను దాటింది. ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉన్నది. దేశంలో కరోనా అడ్డూ అదుపూ లేకుండా వ్యాపిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 1,68,912 కేసులు నమ�
రియో: బ్రెజిల్లో కరోనా విలయ తాండవం చేస్తున్నది. ఇంకా ఆ దేశంలో కరోనా మృత్యుఘోష కొనసాగుతోంది. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల ఆ దేశంలో 4195 మందికిపైగా మరణించారు. అత్యంత ప్రమాదకరమైన వేరియంట్లు బ్రెజ�
బ్రసిలియా : బ్రెజిల్లో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. ఆ దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో మంగళవారం ఒకే రోజు 3,251 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క సావో నగరంలోనే 1,021 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మరో