ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు శుభారంభం చేశారు. పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో పలువురు తొలి రౌండ్ విఘ్నాన్ని విజయవంతంగా దాటారు. బుధవారం జరిగిన మిక్స్డ్ డబుల్స్లో సుమ
భారత మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ పూజా తోమర్ (Puja Tomar) సరికొత్త చరిత్ర సృష్టించింది. అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్షిప్లో (UFC) బౌట్ గెలిచిన మొదటి భారతీయురాలిగా రికార్డులకెక్కింది.
Brazil | భారత్లో ఎండలు దంచికొడుతుంటే.. విదేశాల్లో మాత్రం వర్షాలు ముంచెత్తుతున్నాయి. తాజాగా బ్రెజిల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Brazil: బ్రెజిల్లో దక్షిణాది రాష్ట్రం రియో గ్రాండే డుసుల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆ రాష్ట్రంలో మట్టిచరియలు విరిగిపడ్డాయి. ఆ ఘటన వల్ల 37 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 74 మంది ఆచూకీ లేకుండాపో
మన దేశానికి చెందిన నెల్లూరు జాతి రకం ఆవుకు ప్రపంచంలోనే అత్యధిక ధర పలికింది. ఏకంగా ఒక్క ఆవును రూ.4.8 మిలియన్ డాలర్ల (రూ.40 కోట్లు)కు విక్రయించారు. బ్రెజిల్ దేశంలో ఇటీవల నిర్వహించిన ఓ వేలంలో రికార్డు ధరకు విక్�
Nelore cow | మన దగ్గర దొరికే నెల్లూరు, ఒంగోలు మేలు రకానికి చెందిన ఆవులు బాగా ప్రసిద్ధి. తాజాగా నెల్లూరు మేలు రకానికి చెందిన ఓ ఆవు (Nelore cow) బ్రెజిల్ (Brazil)లో రికార్డు ధర పలికింది.
విశాఖ తీరంలో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. బ్రెజిల్ నుంచి విశాఖలోని ఓ ప్రైవేటు ఆక్వా ఎక్స్పోర్ట్స్కు వచ్చిన కంటైనర్లో 25 వేల కిలోల మత్తుపదార్థాలు ఉన్నట్టు సీఐబీ అధికారులు గుర్తించారు.
దక్షిణ అమెరికాలోని 8 దేశాల్లో విస్తరించిన అమెజాన్ అడవులు అంతరించిపోతున్నాయి! విస్తీర్ణంలో భారత్ కంటే దాదాపు రెట్టింపుగల ఈ అడవులు 2050 నాటికి సుమారు 47 శాతం తగ్గిపోబోతున్నాయని బ్రెజిల్లోని ఫెడరల్ యూనివ
Jair Bolsonaro: బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో.. తన పాస్పోర్టును సరెండర్ చేశారు. 2023లో జరిగిన సైనిక తిరుగుబాటు కేసు దర్యాప్తులో భాగంగా ఆయన పాస్పోర్టును స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఓ ఫ్రాడ�
Rio Carnival | ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రియో కార్నివాల్ బ్రెజిల్లో ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద పండుగ ఇది. బ్రెజిల్లోని రియో డి జెనీరో నగరంలో జరిగే ఈ కార్నివాల్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇ
Copa America 2024 : ప్రతిష్ఠాత్మక కోపా అమెరికా కప్(Kopa America) టోర్నీకి కౌంట్డౌన్ మొదలైంది. ఈసారి అమెరికా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీ వచ్చే 2024 జూన్లో జరుగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నిర్వాహ�
Neymar : బ్రెజిల్ ఫుట్బాలర్ అభిమానులకు పెద్ద షాక్. ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో గాయపడిన స్టార్ ఫుట్బాలర్ నెయ్మర్(Neymar) ఏడాది పాటు ఆటకు దూరం కానున్నాడు. ఉరుగ్వేతో మ్యాచ్ సమయంలో నెయ్మర్..