టీఎన్జీవో కోశాధికారి, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రామినేని శ్రీనివాసరావు (60) అలియాస్ బొట్టు శ్రీను, అలియాస్ తెలంగాణ శ్రీను ఆదివారం మృతిచెందారు.
తాను మరణించినా అవయవదానంతో పలువురి జీవితాల్లో వెలుగులు నింపాడో అన్నదాత. జగిత్యాల జిల్లా గొడిసెలపేటకు చెందిన రాజేందర్రెడ్డి (35) రైతు. ఇటీవల ఇంట్లో నిద్రిస్తుండగా బ్రెయిన్ స్టోక్ వచ్చింది.
అయోధ్యలోని రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ బుధవారం కన్నుమూశారు. ఫిబ్రవరి 3న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో 85 ఏళ్ల దాస్ను ఇక్కడి సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
మానసిక ఒత్తిడి, ఒంటరితనం..ఇవి ఓ వ్యక్తి బ్రెయిన్ ‘స్ట్రోక్' బారినపడే ముప్పును పెంచుతాయి. ఇవే కాకుండా..విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల పిల్లలకు కూడా ‘స్ట్రోక్' వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయ�
Brain stroke | ప్రపంచవ్యాప్తంగా ‘బ్రెయిన్ స్ట్రోక్' మరణాలు పెరుగుతున్నాయి. జీవన శైలి వ్యాధులు సహా గాలి కాలుష్యం, అధిక ఉష్ణోగ్రతలు కూడా బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు పెరగడానికి ముఖ్య కారణమని ‘లాన్సెట్ న్యూరాలజీ
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందాడు. ఈ సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కంటోన్మెంట్ తిరుమలగిరి కాంట బస్తీలో కలకలం రేపింది. బస్తీకి చెందిన రిటైర్�
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు (Mohamed Muizzu) భారత వ్యతిరేక వైఖరికి ఓ బాలుడు బలయ్యాడు. భారతదేశం అందించిన ఎయిర్క్రాఫ్ట్ను వినియోగించడానికి మయిజ్జు నిరాకరించడంతో బ్రెయిన్ స్ట్రోక్తో 14 ఏండ్ల బాలుడు మరణి�
పొగ తాగేవారికి ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిందే. కానీ.. ధూమపానంతో టైప్-2 డయాబెటిస్ ముప్పు పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నది. మధుమేహం వచ్చిన తర్వాత కూడా ధూమపానం కొనసాగిస్
మద్యపానం, పొగ తాగడం వంటి దురలవాట్లతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు, మధుమేహం, అధిక రక్తపోటు స్థూలకాయం వంటి సమస్యల వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదాలు ఉన్నాయని నగర ట్రాఫిక్ పోలీస్ అడిషనల్ కమిషనర్ జీ సుధీర్బాబు �