ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఓ యువకుడు బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందాడు. ఈ సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కంటోన్మెంట్ తిరుమలగిరి కాంట బస్తీలో కలకలం రేపింది. బస్తీకి చెందిన రిటైర్�
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు (Mohamed Muizzu) భారత వ్యతిరేక వైఖరికి ఓ బాలుడు బలయ్యాడు. భారతదేశం అందించిన ఎయిర్క్రాఫ్ట్ను వినియోగించడానికి మయిజ్జు నిరాకరించడంతో బ్రెయిన్ స్ట్రోక్తో 14 ఏండ్ల బాలుడు మరణి�
పొగ తాగేవారికి ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని అందరికీ తెలిసిందే. కానీ.. ధూమపానంతో టైప్-2 డయాబెటిస్ ముప్పు పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్నది. మధుమేహం వచ్చిన తర్వాత కూడా ధూమపానం కొనసాగిస్
మద్యపానం, పొగ తాగడం వంటి దురలవాట్లతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు, మధుమేహం, అధిక రక్తపోటు స్థూలకాయం వంటి సమస్యల వల్ల పక్షవాతం వచ్చే ప్రమాదాలు ఉన్నాయని నగర ట్రాఫిక్ పోలీస్ అడిషనల్ కమిషనర్ జీ సుధీర్బాబు �
HD Kumaraswamy | ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్తో ఆస్పత్రిలో చేరిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి (Kumaraswamy) ఇవాళ (ఆదివారం) ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. సకాలంలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందడంత�
డాక్టర్ గౌరవ్ గాంధీ జామ్నగర్లోని ఎం పీ షా ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసే ప్రఖ్యాత హృద్రోగ నిపుణుడు (కార్డియాలజిస్ట్). 16 వేల శస్త్రచికిత్సలు నిర్వహించిన చరిత్ర ఆయనది.
బ్రెయిన్ స్ట్రోక్తో నిమ్స్లో చికిత్స పొందుతున్న భాస్కర్కు ముందస్తు వైద్య చికిత్సల నిమిత్తం చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ ఎల్వోసీని అందజేశారు. శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాల
Gujarat CM’s Son | బ్రెయిన్ స్ట్రోక్ (Brain stroke)తో ఆదివారం అహ్మదాబాద్ (Ahmedabad)లోని కేడీ ఆస్పత్రి (KG Hospital) లో చేరిన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) కుమారుడు అనూజ్ పటేల్ (Anuj Patel) ను ఇవాళ ఎయిర్ అంబులెన్స్లో ముంబైలో
Brain stroke | ఇటీవల ఆకస్మిక మరణాలు పెరుగుతున్నాయి. అప్పటి వరకు కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల మధ్య సంతోషంగా ఉన్న వారంతా ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలున్నాయి. వివాహ వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన �
సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కే విజయరామారావు (85) సోమవారం కన్నుమూశారు. ఆయనకు మధ్యాహ్నం 1.30 గంటలకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన జూబ్లీహిల్స్లోని అపోలో దవాఖానకు తరలించారు.
దేశంలో సర్వసాధారణంగా సంభవించే మరణాల్లో రెండో ప్రధాన కారణం బ్రెయిన్ స్ట్రోక్ అని, దేశంలో ఈ వ్యాధి ప్రతి 4 నిమిషాలకు ఒకరిని చంపుతున్నదని ఎయిమ్స్ ప్రొఫెసర్ పద్మ శ్రీవాస్తవ తెలిపారు.
దేశంలోని పలు ప్రాంతాలను చలిపులి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతల స్థాయి భారీగా పడిపోతోంది. విపరీతమైన చల్లటి గాలులు వీస్తున్నాయి. పొగమంచు దట్టంగా అలముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా