దేశంలో సర్వసాధారణంగా సంభవించే మరణాల్లో రెండో ప్రధాన కారణం బ్రెయిన్ స్ట్రోక్ అని, దేశంలో ఈ వ్యాధి ప్రతి 4 నిమిషాలకు ఒకరిని చంపుతున్నదని ఎయిమ్స్ ప్రొఫెసర్ పద్మ శ్రీవాస్తవ తెలిపారు.
దేశంలోని పలు ప్రాంతాలను చలిపులి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతల స్థాయి భారీగా పడిపోతోంది. విపరీతమైన చల్లటి గాలులు వీస్తున్నాయి. పొగమంచు దట్టంగా అలముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా
మెదడులో రక్తస్రావం సంభవించిన ప్రారంభంలో కొన్ని గంటలు చాలా కీలకమైనవని, సమయానికి సరైన చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చని యశోద దవాఖాన (న్యూరో ఫిజీషియన్) వైద్యుడు డాక్టర్ మోహన్కృష్ణ పేర్కొన్నారు.
యువతకే స్ట్రోక్ ముప్పు ఎక్కువగా ఉన్నట్టు యూకే అధ్యయనంలో తేలింది. ఆక్స్ఫర్డ్షైర్కు చెందిన 94వేల మందిపై ఆక్స్ఫర్డ్ వర్సిటీ పరిశోధకులు 20 ఏండ్లపాటు అధ్యయనం నిర్వహించారు.
World Stroke Day | బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఇప్పటికే మహమ్మారిలా రూపాంతరం చెందింది. 25 ఏండ్ల వయసు దాటిన ప్రతి నలుగురిలో ఒకరు తమ జీవనకాలంలో స్ట్రోక్ బారిన పడుతున్న వారే ఉన్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Brain Stroke | మన శరీరంలో అన్ని అవయవాల మాదిరిగా మెదడు కూడా ఎంతో ముఖ్యమైనది. మెదడు ఆరోగ్యంగా ఉండటం ద్వారా బ్రెయిన్ స్ట్రాక్ రాకుండా చూసుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ను నెల రోజుల ముందుగా గుర్తించే లక్షణాలు..
బీపీ.. నిశ్శబ్ద హంతకి.. అన్ని రోగాలకు మూలం. అధిక రక్తపోటుకు, హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్కు కారణమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 50 ఏండ్లు దాటినవారు క్రమం తప్పకుండా
గర్భస్రావమైన మహిళలకు గుండె సమస్యలతో పాటు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముప్పు ఎక్కువని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఒకటి పేర్కొన్నది. గర్భస్రావంతో ధమనులు దెబ్బతినడం, బ్లాక్ కావడం జరుగుతుందని
బ్రెయిన్ స్ట్రోక్తో నవ వధువు మృతి చెందింది. ఈ ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకొన్నది. మెదక్ పట్టణానికి చెందిన అఖిల మెడికల్ స్టోర్స్ యజమాని ప్రభాకర్ కుమారుడు రాఘవేంద్రకు ఆంధ్రప్రదేశ్లోని
ఉక్రెయిన్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థి చందన్ జిందాల్ (22) బుధవారం మరణించారు. అతడి స్వస్థలం పంజాబ్. చదువుకోసం ఉక్రెయిన్కు వెళ్లిన అతడికి దాదాపు నెల కిందట బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీం�
బంజారాహిల్స్ : అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడు గ్రామానికి చెం�
బెంగళూర్ : ప్రముఖ కన్నడ నటుడు శివరాం శనివారం బెంగళూర్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో తుదిశ్వాస విడిచారు. 83 ఏండ్ల శివరాం మంగళవారం రాత్రి తన నివాసంలో పూజ చేస్తూ కుప్పకూలారు. శివరాంను కుటుంబ సభ్�