HD Kumaraswamy | ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్తో ఆస్పత్రిలో చేరిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి (Kumaraswamy) ఇవాళ (ఆదివారం) ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. సకాలంలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందడంత�
డాక్టర్ గౌరవ్ గాంధీ జామ్నగర్లోని ఎం పీ షా ప్రభుత్వ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసే ప్రఖ్యాత హృద్రోగ నిపుణుడు (కార్డియాలజిస్ట్). 16 వేల శస్త్రచికిత్సలు నిర్వహించిన చరిత్ర ఆయనది.
బ్రెయిన్ స్ట్రోక్తో నిమ్స్లో చికిత్స పొందుతున్న భాస్కర్కు ముందస్తు వైద్య చికిత్సల నిమిత్తం చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ ఎల్వోసీని అందజేశారు. శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాల
Gujarat CM’s Son | బ్రెయిన్ స్ట్రోక్ (Brain stroke)తో ఆదివారం అహ్మదాబాద్ (Ahmedabad)లోని కేడీ ఆస్పత్రి (KG Hospital) లో చేరిన గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) కుమారుడు అనూజ్ పటేల్ (Anuj Patel) ను ఇవాళ ఎయిర్ అంబులెన్స్లో ముంబైలో
Brain stroke | ఇటీవల ఆకస్మిక మరణాలు పెరుగుతున్నాయి. అప్పటి వరకు కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల మధ్య సంతోషంగా ఉన్న వారంతా ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనలున్నాయి. వివాహ వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన �
సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి కే విజయరామారావు (85) సోమవారం కన్నుమూశారు. ఆయనకు మధ్యాహ్నం 1.30 గంటలకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన జూబ్లీహిల్స్లోని అపోలో దవాఖానకు తరలించారు.
దేశంలో సర్వసాధారణంగా సంభవించే మరణాల్లో రెండో ప్రధాన కారణం బ్రెయిన్ స్ట్రోక్ అని, దేశంలో ఈ వ్యాధి ప్రతి 4 నిమిషాలకు ఒకరిని చంపుతున్నదని ఎయిమ్స్ ప్రొఫెసర్ పద్మ శ్రీవాస్తవ తెలిపారు.
దేశంలోని పలు ప్రాంతాలను చలిపులి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతల స్థాయి భారీగా పడిపోతోంది. విపరీతమైన చల్లటి గాలులు వీస్తున్నాయి. పొగమంచు దట్టంగా అలముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా
మెదడులో రక్తస్రావం సంభవించిన ప్రారంభంలో కొన్ని గంటలు చాలా కీలకమైనవని, సమయానికి సరైన చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చని యశోద దవాఖాన (న్యూరో ఫిజీషియన్) వైద్యుడు డాక్టర్ మోహన్కృష్ణ పేర్కొన్నారు.
యువతకే స్ట్రోక్ ముప్పు ఎక్కువగా ఉన్నట్టు యూకే అధ్యయనంలో తేలింది. ఆక్స్ఫర్డ్షైర్కు చెందిన 94వేల మందిపై ఆక్స్ఫర్డ్ వర్సిటీ పరిశోధకులు 20 ఏండ్లపాటు అధ్యయనం నిర్వహించారు.
World Stroke Day | బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఇప్పటికే మహమ్మారిలా రూపాంతరం చెందింది. 25 ఏండ్ల వయసు దాటిన ప్రతి నలుగురిలో ఒకరు తమ జీవనకాలంలో స్ట్రోక్ బారిన పడుతున్న వారే ఉన్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Brain Stroke | మన శరీరంలో అన్ని అవయవాల మాదిరిగా మెదడు కూడా ఎంతో ముఖ్యమైనది. మెదడు ఆరోగ్యంగా ఉండటం ద్వారా బ్రెయిన్ స్ట్రాక్ రాకుండా చూసుకోవచ్చు. బ్రెయిన్ స్ట్రోక్ను నెల రోజుల ముందుగా గుర్తించే లక్షణాలు..
బీపీ.. నిశ్శబ్ద హంతకి.. అన్ని రోగాలకు మూలం. అధిక రక్తపోటుకు, హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్కు కారణమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 50 ఏండ్లు దాటినవారు క్రమం తప్పకుండా