ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు.. ‘తాళం వేశానా.. లేదా?’ అని తిరిగి వచ్చిమరీ తనిఖీ చేస్తుంటారు. గ్యాస్ ఆన్/ఆఫ్ చేసిందీ.. లేనిదీ చెక్ చేస్తుంటారు. ఇలా తనిఖీ చేసుకోవడం సాధారణ విషయమే! కానీ, అదే పనిని ఒకటికి పద�
మా మనుమడికి రెండేండ్లు. పుట్టిన తర్వాత వాడి తలమీద ఒక బొడిపెలాగా పెద్దగా వాపు వచ్చింది. అది మెల్లగా తగ్గిపోతుందని డాక్టర్లన్నారు. వాళ్లు చెప్పినట్టుగానే కొన్ని రోజుల తర్వాత అది చిన్నగా అయిపోయింది. ఇప్పుడ
నీకో ఫ్రెండ్ ఉన్నాడు. తను కలిసిన ప్రతిసారీ జీవితంలో ఓ మెట్టు పైకి ఎక్కుతున్నావ్. ఈ క్రమంలో నువ్వు అలసిపోయి ఆగిపోతే ఆ ఫ్రెండ్ నీ ప్రయాణం ఆగకుండా మరో చాన్స్ తీసుకువస్తున్నాడు. అలాంటి ఫ్రెండ్ని నువ్వు �
జంక్ఫుడ్ మన శరీర ఆరోగ్యానికి హానిని కలిగిస్తుంది. జంక్ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర బరువు పెరగడం, షుగర్ వ్యాధి బారిన పడడం, గుండె సమస్యలు వస్తాయన్న సంగతి అందరికీ తెలుసు. అయితే
బాలల అభివృద్ధి చెందుతున్న మెదడుపై గాలి కాలుష్యం ప్రభావం తీవ్రంగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. దీనివల్ల భాష అభివృద్ధి, జ్ఞాపకశక్తి, మనఃస్థితి నియంత్రణలకు నష్టం జరుగుతుంది.
అనుకోకుండా మూత్రం వస్తున్న ఫీలింగ్, ఆపుకుందామన్నా ఆపలేమని భయం, ఉన్నపళంగా వాష్రూమ్కు వెళ్లలేని పరిస్థితి.. ఇలాంటి అనుభవం అందరికీ ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే ఉంటుంది కదా. ఇలా జరగడం ఏదైనా వ్యాధికి సంకేతమని �
దీర్ఘకాలిక జ్ఞాపకాలను ఏర్పరచడానికి మెదడులో దశల వారీగా చర్యలు జరుగుతాయి. ఇందులో పరమాణువులు క్రమపద్ధతిలో పనిచేస్తూ కొన్ని పొరలుగా వీటిని దాస్తాయి. మెదడులోని థలామస్, కార్టెక్స్, జీన్ రెగ్యులేటర్ల మధ్య
కంటినిండా నిద్రపోయినప్పుడే.. పిల్లల మెదడు అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే.. నిద్రలో ఉన్నప్పుడే మెదడుకు కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుంది. అప్పుడే, అది కొత్త సమాచారాన్ని ప్రాసెస్ చేసి.. జ్ఞాపకాలను పటిష్ట�
కష్టనష్టాలు, ఒడుదొడుకులను తట్టుకుని, అనేక సంవత్సరాలు వర్ధిల్లే స్నేహం వల్ల శరీరానికి ముసలితనం రావడం ఆలస్యమవుతుంది. ఇటువంటి అనుబంధాలు శరీరాంతర్గత గడియారాలను ‘రీసెట్' చేసి, జీవ సంబంధిత వయసును తగ్గిస్తా�
మన శరీరంలోని ప్రతి భాగమూ దానికంటూ ప్రత్యేకమైన పనిని చేస్తున్నప్పటికీ మెదడు పనితీరు చాలా భిన్నమైనది. దీని గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు వినూత్నమైన ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఇద�
కృత్రిమ మేధ (ఏఐ)ను పరిమితికి మించి వాడితే.. మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుందట. దీర్ఘకాలంలో మనిషి ఆలోచనా శక్తి తగ్గిపోయే ప్రమాదం కూడా ఉన్నదట. అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వ�
పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మూత్రాన్ని చాలాసేపు ఉగ్గబట్టుకుంటూ ఉంటారు. టాయిలెట్ వసతి లేకపోవడం, ఉద్యోగంలో సమావేశాల్లో తలమునకలవడం, ప్రయాణాల్లో ఉండటం మొదలైన వాటి కారణంగా మరో ప్రత్యామ్నాయం లేక ఇలాంట�
ఒత్తిడి, డీహైడ్రేషన్, నిద్రలేమి మొదలైన వాటి కారణంగా తలనొప్పులు వస్తుంటాయి. అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్ లేదా బీపీ) కూడా తీవ్రమైన తలనొప్పికి కారణమవుతుంది. పైగా ఇది మామూలుగా వచ్చే తలనొప్పులకు భిన్నమైంద�
పిల్లలు తమ బాల్యం తొలి సంవత్సరాల్లో ఎక్కువ మోతాదులో కాలుష్యానికి గురవుతే మెదడులో ఆలోచన, శరీర నియంత్రణకు సంబంధించిన భాగాలపై తీవ్రమైన ప్రభావం పడుతుందట. ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ అనే జర్నల్లో ప్రచు�
నిద్రకు ఉపక్రమించే ముందు ఫోన్ను స్క్రోల్ చేసేవారు వారానికి దాదాపు 50 నిమిషాల నిద్రను కోల్పోతారని తాజా పరిశోధన వెల్లడించింది. మెదడు కూడా దెబ్బ తినొచ్చని హెచ్చరించింది.రోజూ స్క్రీన్ టైమ్ వల్ల శరీరంలో�