కంటినిండా నిద్రపోయినప్పుడే.. పిల్లల మెదడు అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే.. నిద్రలో ఉన్నప్పుడే మెదడుకు కావాల్సినంత విశ్రాంతి దొరుకుతుంది. అప్పుడే, అది కొత్త సమాచారాన్ని ప్రాసెస్ చేసి.. జ్ఞాపకాలను పటిష్ట�
కష్టనష్టాలు, ఒడుదొడుకులను తట్టుకుని, అనేక సంవత్సరాలు వర్ధిల్లే స్నేహం వల్ల శరీరానికి ముసలితనం రావడం ఆలస్యమవుతుంది. ఇటువంటి అనుబంధాలు శరీరాంతర్గత గడియారాలను ‘రీసెట్' చేసి, జీవ సంబంధిత వయసును తగ్గిస్తా�
మన శరీరంలోని ప్రతి భాగమూ దానికంటూ ప్రత్యేకమైన పనిని చేస్తున్నప్పటికీ మెదడు పనితీరు చాలా భిన్నమైనది. దీని గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు వినూత్నమైన ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ఇద�
కృత్రిమ మేధ (ఏఐ)ను పరిమితికి మించి వాడితే.. మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుందట. దీర్ఘకాలంలో మనిషి ఆలోచనా శక్తి తగ్గిపోయే ప్రమాదం కూడా ఉన్నదట. అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వ�
పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మూత్రాన్ని చాలాసేపు ఉగ్గబట్టుకుంటూ ఉంటారు. టాయిలెట్ వసతి లేకపోవడం, ఉద్యోగంలో సమావేశాల్లో తలమునకలవడం, ప్రయాణాల్లో ఉండటం మొదలైన వాటి కారణంగా మరో ప్రత్యామ్నాయం లేక ఇలాంట�
ఒత్తిడి, డీహైడ్రేషన్, నిద్రలేమి మొదలైన వాటి కారణంగా తలనొప్పులు వస్తుంటాయి. అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్ లేదా బీపీ) కూడా తీవ్రమైన తలనొప్పికి కారణమవుతుంది. పైగా ఇది మామూలుగా వచ్చే తలనొప్పులకు భిన్నమైంద�
పిల్లలు తమ బాల్యం తొలి సంవత్సరాల్లో ఎక్కువ మోతాదులో కాలుష్యానికి గురవుతే మెదడులో ఆలోచన, శరీర నియంత్రణకు సంబంధించిన భాగాలపై తీవ్రమైన ప్రభావం పడుతుందట. ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ అనే జర్నల్లో ప్రచు�
నిద్రకు ఉపక్రమించే ముందు ఫోన్ను స్క్రోల్ చేసేవారు వారానికి దాదాపు 50 నిమిషాల నిద్రను కోల్పోతారని తాజా పరిశోధన వెల్లడించింది. మెదడు కూడా దెబ్బ తినొచ్చని హెచ్చరించింది.రోజూ స్క్రీన్ టైమ్ వల్ల శరీరంలో�
‘యాన్ ఆపిల్ ఎ డే... కీప్స్ డాక్టర్ ఎవే’ అన్నది ఆంగ్ల సామెత. రోజూ ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు అని దీని అర్థం. ఇది ఎంత వరకూ నిజం అన్నది పోషకాహార నిపుణులే తేల్చి చెప్పాల్సిన వ�
వైద్యపరంగా మనిషి మరణించిన తర్వాత కూడా మెదడు చురుగ్గానే ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. చనిపోయిన రోగుల మెదళ్లలో శక్తి పెరుగుదలను గుర్తించినట్టు వైద్య పరిశోధకులు వెల్లడించారు. ఇది దేహం నుంచి ఆత్మ నిష్క�
మెదడు వయసు పెరగడం, వృద్ధాప్యానికి గల కారణాలను పరిశోధకులు కనుగొన్నారు. తల్లి నుంచి బిడ్డలకు సంక్రమించే ‘ఎక్స్' క్రోమోజోముల(ఒక కణం నుంచి మరో కణానికి జన్యు సమాచారాన్ని తీసుకెళ్లే దారం లాంటి సూక్ష్మ నిర్మా
ప్రస్తుత తరుణంలో చాలా మంది నిత్యం అనేక సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఆఫీసులో పని ఒత్తిడితోపాటు కుటుంబ సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక సమస్యలతో చాలా మంది సతమతం అవుతున్న�
గుర్తుంచుకోవడం, నేర్చుకోవడం అన్నవి మెదడు, దాని సంబంధిత కణాలకు మాత్రమే పరిమితమైన పనిగా మనం ఇన్నాళ్లూ భావించాం. కానీ మన శరీరంలోని అన్ని అవయవాల కణాలూ వాటివాటి జ్ఞాపకాలను కలిగి ఉంటున్నాయని ఇటీవలి ఒక కొత్త అ�
AP News | తన మెదడును కొందరు మెషీన్ ద్వారా నియంత్రిస్తున్నారని, అది పనిచేయకుండా చైతన్యరహితం చేయాలంటూ ఆదేశాలు ఇవ్వాలంటూ ఒక ఉపాధ్యాయుడు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
మధ్యవయసులో గాఢ నిద్రలేకపోతే.. ఆ వ్యక్తి మెదడు త్వరగా ముసలితనం బారినపడుతుందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. 50 ఏండ్లు వచ్చేసరికి ఆ వ్యక్తి మెదడు వేగంగా ముసలితనం పొందే అవకాశముందని తెలిపింది. వీలైనంత తొంద