గుర్తుంచుకోవడం, నేర్చుకోవడం అన్నవి మెదడు, దాని సంబంధిత కణాలకు మాత్రమే పరిమితమైన పనిగా మనం ఇన్నాళ్లూ భావించాం. కానీ మన శరీరంలోని అన్ని అవయవాల కణాలూ వాటివాటి జ్ఞాపకాలను కలిగి ఉంటున్నాయని ఇటీవలి ఒక కొత్త అ�
AP News | తన మెదడును కొందరు మెషీన్ ద్వారా నియంత్రిస్తున్నారని, అది పనిచేయకుండా చైతన్యరహితం చేయాలంటూ ఆదేశాలు ఇవ్వాలంటూ ఒక ఉపాధ్యాయుడు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
మధ్యవయసులో గాఢ నిద్రలేకపోతే.. ఆ వ్యక్తి మెదడు త్వరగా ముసలితనం బారినపడుతుందని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. 50 ఏండ్లు వచ్చేసరికి ఆ వ్యక్తి మెదడు వేగంగా ముసలితనం పొందే అవకాశముందని తెలిపింది. వీలైనంత తొంద
మెదడులో గడ్డ అనగానే ఉలికిపడతాం. ప్రాణభయంతో వణికిపోతాం. కానీ గడ్డ ఎలాంటిదైనా, ఎంత పరిమాణంలో ఉన్నా, ఏ రకమైనా... దాన్నుంచి విముక్తి కలిగించి ప్రాణాలను తిరిగి నిలబెట్టే సురక్షితమైన, అంతిమ చికిత్స ‘ఇంట్రా ఆపరే�
బుర్రలో చిప్ పెట్టుకుని తిరిగే ఇస్మార్ట్ శంకర్లను ఇప్పటివరకూ తెలుగు సినిమాల్లో చూశాం. ఇకపై మన చుట్టూనే ఉండొచ్చు! ఎందుకంటే.. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్లు (బీసీఐ) వచ్చేస్తున్నాయ్. ఓ చిన్న చిప్ని �
శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైన భాగం ఏది అంటే రకరకాల జవాబులు వినిపిస్తాయి.
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అని ఒకరు అంటారు. వినిపించకపోతే, మాట కూడా రాదు కాబట్టి...
చెవులే మేలని ఇంకొందరి వాదన.
మంచి ఆహారం, రాత్రులు మంచినిద్ర తర్వాత కూడా కొంతమందిలో ఉదయం బద్ధకం, ఒత్తిడి, కుంగుబాటు, రోజంతా అలసిపోయిన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అత్యవసరమైన విటమిన్లు, కొన్ని పోషకాలు అందకపోతే ఇలా జరుగుతుంది.
Life style | పిల్లల మెదడు చాలా చురుగ్గా ఉంటుంది. ఏ విషయాన్నయినా పెద్దల కంటే పిల్లలే తొందరగా నేర్చుకుంటారనేది నిపుణుల మాట. చదువు, ఆటలు, పాటలు.. ఒక్కటేమిటి విషయం ఏదైనా ఒక్కసారి వినగానే, చూడగానే ఇట్టే పట్టేస్తారు.
షిజోఫ్రేనియా మెదడుకు సంబంధించిన రుగ్మత. మన ఆలోచనలు, భావోద్వేగాలకు ఇది ఆటంకం కలిగిస్తుంది. కౌమార వయసు చివరి దశలో కానీ, వృద్ధాప్యం ఆరంభంలో కానీ మొదలవుతుంది. స్త్రీలు, పురుషులనే తేడా లేకుండా అందరినీ పీడిస్త�
ఇటీవల కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలో ఓ ఐదేండ్ల బాలిక అమీబిక్ మెనింగో ఎన్సఫాలిటిస్తో మరణించింది. మే 13 నుంచి ఆ బాలికకు కోజికోడ్లోని ప్రభుత్వ వైద్య కళాశాల దవాఖానలో చికిత్స జరిగింది.
కేరళకు చెందిన ఓ ఐదేండ్ల చిన్నారి ‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’తో మృతి చెందింది. బాధిత బాలిక ఈ నెల 1న మళ్లీ 10వ తారీఖున స్థానికంగా ఉన్న చెరువులో స్నానానికి వెళ్లినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
చెన్నైలోని అపోలో క్యాన్సర్ సెంటర్స్కు చెందిన వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ప్రపంచంలోనే మొదటిసారిగా కనుబొమ్మ నుంచి కీహోల్ సర్జరీ చేసి మెదడు లోపల ఉన్న కణితిని విజయవంతంగా తొలగించారు. ఇటీవల ఓ మ�