యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజైన ఆదివారం స్వామివారి తిరుకల్యాణ మహోత్సవానికి ముక్కోటి దేవతలందరిని ఆహ్వానించడానికి గరుత్మంతుడిని వియుక్తం చ
యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహ స్వామి ప్రధాన ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ మూలవర్యుల అనుమతితో నిజాభిషేకం, విశ్వక్సేనారాధన, జలపూజ, పుట్టమట్టిలో నవధాన్యాలు నాటడంతోపాటు స్వస్తివాచ
Mallikarjuna Swamy | నిదానపల్లి గ్రామ పరిధిలోని మల్లన్న గుట్ట(చిన్న శ్రీశైలం)పై అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ మల్లికార్జున స్వామి(Mallikarjuna Swamy) బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ విక్రాంత్ పాటిల్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను బుధవారం ఉదయం ఆయన పరిశీలించారు.
Srisailam | మహాశివరాత్రి వేడుకల సందర్భంగా శ్రీశైలం క్షేత్రంగా పాగాలంకరణను ప్రత్యేక ఉత్సవంలా జరిపిస్తారు. ఏ శైవక్షేత్రంలోనూ, శివాలయాల్లోనూ లేని విధంగా ఇక్కడ మాత్రమే ఈ సేవ జరుగుతుంది. ఈ పాగాలంకరణ సేవ చూసేందుకు �
Peddapalli | శ్రీ వేములవాడ అనుబంధ దత్తత ఆలయమైన శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవం(Mahashivratri) సందర్భంగా ఆహ్వాన పత్రికను ఆలయంలో పూజ చేయించి గ్రామ పెద్దలు ఆవిష్కరించారు.
Brahmotsavam | తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి (Kapileswara Swamy Temple) వారి బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు.
పెద్దపల్లి జిల్లా (Peddapalli) సుల్తానాబాద్ మండలంలోని దేవునిపల్లిలో శ్రీ లక్ష్మీనములాద్రి స్వామి బ్రహ్మోత్సవాలు వైభంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఘనంగా రథోత్సవం నిర్వహించారు.
Brahmotsavam | స్వయంభూ శ్రీమత్స్యగిరీంద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలను( Brahmotsavam )విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్ సారాబుడ్ల వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ బిల్ల రాజిరెడ్డి కోరారు.
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం యాగశాల ప్రవేశంతో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలను ఆరంభిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
Srisailam | శ్రీశైలంలో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు పాదయాత్రతో చేరుకుంటారు. శివదీక్ష భక్తులతో పాటు
Brahmotsavam | తిరుచానూరు కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం మూడో రోజు ఉదయం పద్మావతి అమ్మవారి ముత్యపుపందిరి వాహనంపై ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.