రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఉదయం 11 గంటలకు తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చేరుకుకొని, ఏకంగా 11 గ్రామాల్లో తిరిగారు. రాత్రి 8.20
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రమే లేదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం సిరిసిల్ల నియోజకవర్గంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు, ఆవిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం సమీక్షించారు
సిరిసిల్లా (Sircilla) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలం చ�
దేశంలో బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) తర్వాత దళిత వర్గాలకు ఆ స్థాయి నేత బాబూ జగ్జీవన్రామ్ (Babu Jagjivan Ram) అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) దళితుల ఆత్మబంధువుగా దళితబంధు (Dalith bandhu) పథ
CM KCR | తెలంగాణ రాష్ట్ర సాకారానికి మార్గదర్శి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభ ప్రజలంతా సంబుర పడేలా జరుపుకుందామని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar), మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ (Babu Jagjivan ram) జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుందామని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు.
సామాజిక సమానత్వ మూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నది. ఇది విగ్రహం మాత్రమే కాదు, భారత రాజ్యాంగం ఈ దేశ పౌరులకు ప్రసాదించిన స్వేచ్ఛ, సమానత్వ, సో�
నరేంద్రమోదీ పాలనలో దేశం అధోగతిపాలైందని, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విమర్శించారు. మోదీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు.
క్రీడల ప్రాముఖ్యతను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుపై నిర్మించిన సచివాలయ భవనాన్ని కూల్చేస్తామని అర్థంలేని వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎమ్మెల్యే అర�
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ను అవమానించి, సబ్బండ కులాల మనోభావాలను దెబ్బతీసిన హమారా ప్రసాద్ను దేశ బహిష్కరణ చేయాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
సాగర తీరంలో ఈ నెల 11న నిర్వహించనున్న ఫార్ములా -ఈ రేసింగ్కు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి పోటీలు కావడంతో తెలంగాణ ప్రభుత్వంతో పాటు రేసింగ్ నిర్వాహకులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న�
హుస్సేన్సాగర్ తీరంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దేశానికే తలమానికంగా నిలవనున్నదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ వివరించారు.