భారత రాజ్యాంగ నిర్మాత భీంరావ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం నేడు ఆవిష్కరణకు సిద్ధమైంది. ఆ సమసమాజమూర్తి మహా విగ్రహాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మరికాసేపట్లో జాతికి అంకితం చేయనున్నారు.
BR Ambedkar | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున బీజేపీ నేతల అత్యుత్సాహం ప్రదర్శించారని.. ఇదే వాట్సాప్ యూనివర్సిటీ తెలివి అంటూ నెటిజన్లు చీల్చి చెండాడుతున్నారు. రాష్ట్రానికి చెం�
స్వేచ్ఛ, సమానత్వాన్ని జీవిత సూత్రాలుగా అంటరానితనానికి వ్యతిరేకంగా అంబేద్కర్ (Ambedkar) చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran reddy) అన్నారు.
దేశంలోనే ఎత్తయిన అంబేద్కర్ (BR Ambedkar) విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్లోని హుస్సెన్సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల ఎత్తయిన బాబాసాహెబ్ విగ్రహాన్ని శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత�
హైదరాబాద్లోని (Hyderabad) ట్యాంక్బండ్లో (Tankbund) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) 125 అడుగుల భారీ విగ్రహాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆవిష్కరి�
తెలంగాణతో ముఖ్యంగా హైదరాబాద్తో డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు ప్రత్యేక అనుబంధం ఉన్నది. దేశానికి స్వాతంత్య్రం రాగానే దేశ రాజధానిగా ఢిల్లీని మాత్రమే ప్రతిపాదించినప్పుడు ఆయన దాన్ని వ్యతిరేకించారు. రెండో
ఆధునిక భారతానికి మార్గదర్శకంగా నిలిచిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తాత్విక చింతనలను తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సైద్ధాంతికంగా అమలు చేసి చూపిస్తున్నది. దళితులపట్ల సమాజంలో నెలకొన్న దృక్పథాన్ని గడిచ�
ఎదురుగా సాగర గౌతముడు.. అదే హుస్సేన్సాగర తీరాన అమరుల స్మృతిచిహ్నం.. రెండింటి మధ్య సగర్వంగా తెలంగాణ నూతన సచివాలయం.. దాని పక్కనే సమున్నత శిఖరం. అంబరమంత ఎత్తున నిలబడి.. వెలుగు వైపు వేలు చూపుతూ స్వేచ్ఛా దేవర. పీడ
దేశంలో అస్పృశ్యత నిర్మూలన కోసం మహోద్యమాన్ని చేపట్టి దేశవ్యాప్తంగా ఉన్న దళితుల్లో సాంఘిక, విద్య, రాజకీయ చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేద్కర్. సమాజంలో మనిషికి, మనిషికీ మధ్య ఉన�
మహోన్నత వ్యక్తి, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, దార్శనికుడు, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని నిలబెట్టడం ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం. అదొక చారిత�
తెలంగాణ ఈరోజు ఆచరిస్తుంది.. రేపు దేశం అనుసరిస్తున్నదని మంత్రి మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. తెలంగాణ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీకొడుతున్నదని చెప్పారు. రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను కేంద
భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక తత్వవేత్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహా విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ తెలిపారు. హైదర�
భారతదేశ మూలజాతుల, అణగారిన జాతుల దుఃఖనివారణకు మహావైద్యుడు మాత్రమే కాదు, అంబేద్కర్ ప్రపంచవ్యాప్త అణగారిన జాతుల విముక్తి ప్రదాత. ప్రపంచ మేధావులందరిలో ఉత్తమ మేధావిగా, మానవరత్నగా కొనియాడబడిన మహామనీషి.
ఉద్యమాలకు కార్యాచరణ రూపొందించిన ప్రాంతం. ఎందరో అగ్రనేతలు సేదతీరిన ప్రదేశం. రజాకార్ల, భూస్వామ్య పెత్తందార్లకు ఎదురొడ్డి పోరాడిన కమ్యూనిస్టు పోరాటయోధులకు నిలయం హనుమకొండ కుమార్పల్లిలోని బుద్ధభవన్.