దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా నేటికీ దళితుల పట్ల అంటరానితనం పోలేదని గుజరాత్ నవసర్జన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, నేషనల్ దళిత్ రైట్స్ కార్యకర్త మార్టిన్ మాక్వాన్ అన్నారు.
రాష్ట్రంలో నూ తనంగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ సచివాలయం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సం క్షేమ సంఘం హర్షం ప్రకటించి�
పీడిత జన బాంధవుడు, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్కు తెలంగాణతో ఉన్న అనుబంధం ప్రగాఢమైనది. ఆయనకు ఇక్కడితో గల సంబంధాలు రెండు రకాలు. ఒకటి నిజాం ప్రభుత్వంతో అయితే రెండవది ఇక్కడి దళిత ఉద్యమాలతో
నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిర్ణయించడంపై హర్షాతిరేకాలు వ్యక్త�
నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నామకరణం చేసేందుకు తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు ముఖం చా
ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఈ విషయంలో దోబూచులాడుతున్న బీజేపీ�
Parliament Building: కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై తీర్మానం చేస్తూ ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ రాసిన రాజ్యా�
ఢిల్లీలో నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి (Parliament Building) రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) డిమాండ్ చేశారు.
అంబేద్కర్ ఆదర్శప్రాయుడని, ఆయన ఆశయ సా ధనకు ప్రతి ఒక్కరూ కృషి చే యాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివా రం మెదక్ జిల్లా కేంద్రంలో ని 19వ వార్డులో జ్యోతి అం బేద్కర్ యువజవ సంఘం ఆధ్వర్యంలో ఏర్ప�
గ్రామం పేరే మొదట్లో అంబవడేకర్ అని ఇంటిపేరుగా ఉండేది. పాఠశాలలో చదివేటప్పుడు అంబేద్కర్ అంటే అమిత ప్రేమగల ఉపాధ్యాయుడు మహదేవ్ అంబవడేకర్గా ఉన్న ఇంటిపేరును అంబేద్కర్గా...
సామాజిక సంస్కరణవాది.. ప్రజల మధ్య అంతరాలను చెరిపేసేందుకు ఆమరణాంతం కృషిచేసిన మహనీయుడు.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ సమాజం నిజమైన నివాళిని అర్పించింది. ఎంతకాలం జీవించామన్�
అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు.అంబేద్కర్ జయంతి సందర్భంగా గురువారం రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులతో పాటు దళిత
భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ జయంతిని గురువారం మల్కాజిగిరి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొ