Punjab polls : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్ధులకు మెరుగైన విద్యను అందిస్తామని ఆప్ జాతీయ సమన్వయకర్త, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవా�
ఖమ్మం: దేశంలోని ప్రతి పౌరుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్.అంబేద్కర్ను స్మరించుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా మంత్రి పువ్వాడ అం
మియాపూర్ : బాబా సాహెబ్ అంబేద్కర్ 65 వ వర్థంతిని పురస్కరించుకుని వివేకానందనగర్లోని తన నివాసంతో పాటు మియాపూర్ మక్తా గ్రామంలో అంబేద్కర్ చిత్ర పటానికి , కాంస్య విగ్రహానికి కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి
బన్సీలాల్పేట్ : రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు ఎంతో గొప్పవని, ఉన్నతమైన ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్అన్నారు. అంబేద్కర్ 65వ వర్థంతి సం�
ఖమ్మం: ఖమ్మంలోని తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో సోమవారం డాక్టర్ బి బిఆర్ అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా ఆయన కు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు తొగరు భాస�
అంబర్పేట : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి అంబర్పేట నియోజకవర్గంలోని పలు ప్రాంతా లలో సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కాచిగూడ డివిజన్ లింగంపల్లి చౌరస్తాలో గల అంబేద్కర్ వి
చండ్రుగొండ: భారత రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బి. ఆర్.అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఏజెన్సీ దళితసేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చే�
BR Ambedkar | భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రగతి భవన్లో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్ర
BR Ambedkar | రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 65 వర్ధంతి సందర్భంగా రాష్ట్రతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ నివాళులర్పించారు. పార్లమెంటు ఆవరణలోని అంబేద్కర్
Constitution | రాజ్యాంగం (Constitution) వల్లే భారతదేశం బలంగా ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. అంబేద్కర్ దేశానికి అద్భుతమైన రాజ్యాంగం అందించారని చెప్పారు.
తాండూరు రూరల్ : తాండూరులో అంబేద్కర్ భవన నిర్మాణానికి రూ. కోటి మంజూరు చేశారని, త్వరలో పనులు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి హామీ ఇచ్చారని మండల టీఆర్ఎస్ నాయకులు ప్రకాశ్, మాజీ సర్ప�
దళితజాతిని జాగృతం చేస్తూ వారిని ఆర్థిక స్వావలంబన దిశగా నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ సమాజం అండగా నిలవాలి. అందులో దళిత సంఘాల నేతలు, మేధావులు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు పూర్తి బాధ్యతతో ‘�
Dalit Bandhu | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. భారతరత్న �