Pahalgam Victims Families | తమ కన్నీళ్లు ఇంకా ఆరిపోలేదని పహల్గామ్ బాధిత కుటుంబాలు వాపోయాయి. భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ను బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ జాతీయ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ సంస్థ కరీంనగర్ సర్కిల�
తుర్కియే వస్తువులపై బాయ్కాట్ ట్రెండ్ భారత్లో మరింత విస్తరించింది. ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ సంస్థలు మింత్రా, అజియో..తమ ప్లాట్ఫామ్ నుంచి తుర్కియేకి చెందిన వస్త్ర బ్రాండ్లను తొలగించాయి.
భారత్తో సైనిక ఘర్షణల సందర్భంగా పాకిస్థాన్కు మద్దతుగా నిలిచి డ్రోన్లతోపాటు సైనిక సిబ్బందిని కూడా అందచేసిన తుర్కియే, అజర్బైజాన్లపై భారత్లో బహిష్కరణల పర్వం కొనసాగుతోంది.
రాష్ట్రంలో డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు సర్కారుపై తిరుగుబాటు చేశాయి. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను బహిష్కరించాయి. మంగళవారం ఓయూ పరిధిలో రెండు, నాలుగు, ఆరు సెమిస్టర్ పరీక్షలను యాజమాన్యాలు బహిష్కరించా�
PG semester exams | శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలల సెమిస్టర్ లను బహిష్కరిస్తామని జిల్లా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు తెలిపారు.
హుస్నాబాద్లో (Husnabad) ఏటా నిర్వహించే అంగడి వేలాన్ని కాంట్రాక్టర్లు బహిష్కరించారు. అంగడి ఆదాయం తగ్గిందని, వేలం పాట ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరను తగ్గించాలని విజ్ఞప్తిచేసినా అధికారులు పట్టించుకోవడ
Boycott | వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ సభ్యుడు, న్యాయవాది గంధం శివ పై దాడి చేసిన హన్మకొండ సీఐ, కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూర్యపేటలో న్యాయవాదులు విధులను బహిష్కరించ�
Vijay's TVK boycott by poll | తమిళనాడులోని ఈరోడ్ తూర్పులో జరుగనున్న ఉప ఎన్నికను నటుడు విజయ్ పార్టీ తమిఝగ వెట్రి కజగం (టీవీకే) బహిష్కరించింది. అన్నాడీఎంకే, బీజేపీ, డీఎండీకే సహా పలు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఈ ఉప ఎన్నికను బ
PAC Elections | ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వైసీపీ పక్షానికి ఊపిరి సలపనివ్వడం లేదు. గత 5 నెలలుగా ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తున్న వైసీపీ కనీసం పీఏసీ చైర్మన్గానైనా అవకాశం వస్తుందని ఊహించారు.