India Vs Pakistan: ఇండియాతో వరల్డ్కప్లో ఆడేందుకు పాకిస్థాన్ అంగీకరించింది. దీంతో 15వ తేదీన హైవోల్టేజ్ మ్యాచ్కు అంతా రెఢీ అవుతున్నారు. మ్యాచ్ ఆడేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన పాక్ ప్రధానికి శ్రీలంక అధ్యక్�
Sri Lanka : టీ20 వరల్డ్కప్లో 15వ తేదీన భారత్తో జరిగే మ్యాచ్లో ఆడాలని పాకిస్థాన్ను శ్రీలంక కోరింది. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు ఆ దేశానికి ఓ లేఖ రాసింది. ఆ లేఖలో 2009లో జరిగిన లాహోర్ అటాక్ గుర్తి
India Vs Pakistan: టీ20 వరల్డ్కప్లో ఇండియాతో జరగాల్సిన మ్యాచ్ను బాయ్కాట్ చేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు స్పందించారు.
T20 World Cup: భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తే పాకిస్థాన్ జట్టు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంతర్జాతీయ క్రికెట్ మండలి హెచ్చరించింది. టీ20 వరల్డ్కప్లో భాగంగా ఈనెల 15వ తేదీన జరగనున�
T20 World Cup : టీ20 వరల్డ్ కప్ 2026లో పాల్గొనే అంశంపై పాకిస్తాన్ ఇంకా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఐసీసీ హెచ్చరించిన తర్వాత కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) వైఖరిలో మార్పు రానట్లు కనిపిస్తోంది.
T20 World Cup : బంగ్లాదేశ్ కు మద్దతుగా తమ జట్టు టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనబోదని జరుగుతున్న ప్రచారాన్ని పాకిస్తాన్ ఖండించింది. ఇదంతా అసత్య ప్రచారమేనని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) తేల్చిచెప్పింది.
పెద్దపల్లి జిల్లా కేంద్రం లోనే జిల్లా ప్రధాన న్యాయస్థాన నూతన భవనము నిర్మిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారం లో వచ్చాక ఎమ్మెల్యే విజయరమణరావు మాట మార్చారని న్యాయవాదులు ధ్వజమెతారు.
Booth Officers Boycott SIR Work | ఎలక్షన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పని ఒత్తిడి వల్ల ఒక అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బూత్ స్థాయి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ‘సర్’ విధులను బహిష్కరించారు. ‘సర్’ పనిని
రాష్ట్ర హోదా సహా వివిధ డిమాండ్లపై లద్దాఖ్లో నెలకొన్న సంక్షోభం నివురుగప్పిన నిప్పులా తయారైంది. అక్టోబర్ 6న కేంద్రంతో జరగాల్సిన చర్చల్ని బాయ్కాట్ చేస్తున్నట్టు ‘లెహ్ అపెక్స్ బాడీ’ (ఎల్ఏబీ) తాజాగా �
Pahalgam Victims Families | తమ కన్నీళ్లు ఇంకా ఆరిపోలేదని పహల్గామ్ బాధిత కుటుంబాలు వాపోయాయి. భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ను బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.