సృష్టికి మూలం అమ్మ అని మాజీ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో నెలపొడుపు సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య రచించిన ‘పసరంటిన కొడవ�
విశ్వంలో సృష్టి అ మ్మ అని అమ్మకు ప్రత్యామ్నాయం లేదని, అమ్మనే ఒక చరిత్ర అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్ నెలపొడుపు సాహి�
తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ సౌజన్యంతో పాలపిట్ట, మయూఖ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లుట్ల రమాదేవి రచించిన ‘డి. కామేశ్వరి కథల్లో స్త్రీల సంవేదనలు’, కొండపల్లి నీహారిణి రచించిన ‘కథా సుజాతం’ ముదిగంటి సుజాతరెడ్డి క�
త్యాగరాయ గానసభ సౌజన్యంతో, భవానీ సాహిత్య వేదిక కరీంనగర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని కళా సంగీత నాట్య వేదిక, త్యాగరాయ గానసభలో నవంబర్ 5న బుధవారం ఉదయం 9.30 గంటలకు పుస్తకాల ఆవిష్కరణ సభ జరగనున్నది.
Brahmanandam | తెలుగు సినీ ప్రేక్షకుల్ని తన కామెడీతో ఎంతగానో నవ్వించే బ్రహ్మానందం ఇప్పుడు తన జీవితాన్ని పుస్తక రూపంలో మలిచారు. మీ అండ్ మై పేరుతో ఆయన రాసుకున్న ఆత్మకథను మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు శుక్ర
రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో మొదటిసారి ముఖ్యమంత్రి సౌకర్యం కోసం సమావేశాల తీరును, సమయసారిణిని మార్చినట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. సాధారణంగా ఉదయం 10 గంటలకు ప్రారంభంకావాల్సిన సభను ఆదివారం ఉదయం 9 గం
ఏ వ్యక్తినైనా అమితమైన ప్రేమను పంచగలిగే గొప్ప కవి యరుకల యాదయ్య అని ప్రముఖ కవి నందిని సిధారెడ్డి అన్నారు. యరకల యాదయ్య రచించిన నాలుగో కవితా సంపుటి ‘నీటి అద్దం’ పుస్తకాన్ని ఆదివారం రామచంద్రాపురం పరిధిలోని మ
మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కొప్పుల ఈశ్వర్ జీవిత చరిత్రను ఒక ప్రస్థానం అనే పేరుతో నూతి మల్లన్న రచన చేశారు. వెల్గటూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చల్లూరి రామచంద్ర గౌడ్ ఆ�
నిరుపేద కుటుంబంలో పుట్టి కార్మికుడిగా మొదలైన కొప్పుల ఈశ్వర్ రాజకీయ ప్రస్థానం రాష్ట్ర మంత్రి వరకు కొనసాగింది. నిరాడంబరత, నిండైన వ్యక్తిత్వం మూర్తీభవించిన కొప్పుల 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ‘ఒక ప్రస్థ�
Book launch | హైదరాబాద్ విద్యానగర్లోని బీసీ భవన్లో నమిలికొండ నాగేశ్వర్ రావు రాసిన ‘నాగన్న పదాలు - కవితా సంపుటి’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర కవుల సంఘం అధ్యక్షుడు సుతారపు వెంకటనారాయణ అధ
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, పాలపిట్ట బుక్స్ ఆధ్వర్యంలో మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని జాలాది రత్న సుధీర్ రచించిన ‘అమ్మ చెక్కిన శిల్పం’ హిందీ అనువాద పుస్తకావిష్కరణ సభ మంగళవారం రవీంద్రభారతి�