హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) కార్యాలయంలో మంగళవారం ఆషాడ బోనాలను ఘనంగా నిర్వహించారు. సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రె
హైదరాబాద్ : ప్రభుత్వం చేసిన ఏర్పాట్లతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, కమిటీ సభ్యుల కృషి ఫలితంగా మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు బ్రహ్మాండ�
హైదరాబాద్ : నగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఫలహారం బండి ఊరేగింపు నిర్వహించారు. మొండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్ కమ
గ్రామదేవతలకు జలాభిషేకం, నైవేద్యం భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లింపు నిర్మల్ అర్బన్, జూలై 17: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. జిల్లా కే�
హైదరాబాద్ : హైదరాబాద్, సికింద్రాబాద్కే పరిమితమైన బోనాలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ నెల 17న నిర్వహించే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంక�
హైదరాబాద్ : ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం రాంగోపాల్ పేట మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్ కుటుంబ
హైదరాబాద్ : బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసింది. నగరంలోని ఆలయ కమిటీలు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం వెంటనే దరఖాస్తులు అందజేయాలనిమంత్రి తలసాని శ్రీని�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ’ శు భాకాంక్షలు తెలిపారు. గోలొం డ జగదాంబికా అమ్మవారికి గురువారం బోనం సమర్పణతో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రతి ఏటా ఆషాఢం, శ్రావణ మ
హైదరాబాద్, జూన్ 30 : గోల్కొండ కోట బోనమెత్తింది. ఆషాఢ మాసం బోనాల జాతర ఉత్సవాలకు గురువారం అంగరంగ వైభవంగా అంకురార్పణ జరిగింది. లంగర్హౌజ్ చౌరస్తా వద్ద బంగారు బోనానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్�
హైదరాబాద్ : జనగామ పాలకుర్తి నియోజకవర్గంలో సోమవారం జరిగిన పలు వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. కొడకండ్ల మండలం రామన్నగూడెంలో బొడ్రాయి ప్రతిష్టాపన, దుర్గమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ బోన�
హైదరాబాద్ : మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయ పరిసరాలలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష�