హైదరాబాద్ : మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయ పరిసరాలలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష�
జూలై 17, 18వ తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. భక్తులంతా సమిష్టిగా బోనాల ఉత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
తాండూరు రూరల్ : తాండూరు మండలం, ఓగిపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన రక్తమైసమ్మ దేవాయం ప్రారంభంతో పాటు అమ్మవారి విగ్రహాం ప్రతిష్ఠ, అదే విధంగా ఏల్లమ్మ దేవత విగ్రహాం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన శుక్రవారం గావిం
వికారాబాద్ : వికారాబాద్ మండల పరిధిలోని పీలారం, ధారూరు మండల పరిధిలోని రుద్రారం గ్రామాల్లో మైసమ్మ జాతర ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. అమ్మవారులకు మహిళలు బోనాలు తీసి నైవేద్యాలు సమర్పించారు. బోనాల ఊరేగ
పెద్దేముల్ : మండల పరిధిలోని గాజీపూర్, గొట్లపల్లి గ్రామాల్లో గ్రామ దేవతలు బోనమ్మలకు గ్రామస్తులు గురువారం అంగరంగ వైభవంగా బోనాలు తీశారు. బోనమ్మ బోనాల పండుగలో భాగంగా ఆయా గ్రామాల ప్రజలు ఉదయాన్నే నిద్రలేచి
మొయినాబాద్ : ప్రతి రెండు ఏండ్లకు ఒక్కసారి అజీజ్నగర్ గ్రామంలో బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. రంగు రంగుల విద్యుత్ దీపాలతో ఆర్చీలు ఏర్పాటు చేసి జాతర తరహాలో బోనాల ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహి�
పెద్దేముల్ : మండల పరిధిలోని గోపాల్పూర్ గ్రామంలో గ్రామ దేవత ఊరడమ్మ బోనాల పండుగను ఆదివారం గ్రామస్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు యువతులు అమ్మవారికి బోనాలు, నైవేద్యాలను సమర్పించి మొక్కులను చె�
మణికొండ : పోచమ్మ గ్రామదేవత భోనాల ఉత్సవాలు నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో ఖానాపూర్ గ్రామంలో శుక్రవారం భక్తిశ్రద్దలతో అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామస్థులు సమిష్టి కృషితో నూతనంగా నిర్మించిన అమ్మవారి దేవ�
M Venkaiah naidu | బతుకమ్మ, బోనాలు తెలంగాణ సంస్కతిని ప్రతిబింబిస్తాయని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రతి ఒక్కరూ పండుగల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
వరంగల్ చౌరస్తా : వరంగల్ గిర్మాజీపేటలోని ముదిరాజ్ కులస్తుల తమ కులదైవమైన పెద్దమ్మతల్లికి బోనాలు సమర్పించారు. ఆదివారం రాత్రి మహిళలు నెత్తిన బోనం ఎత్తుకుని ఆలయానికి వెళ్లి పెద్దమ్మతల్లికి మొక్కులు చెల�
బద్ది పోచమ్మకు బోనాలు | వేములవాడ శ్రీబద్దిపోచమ్మ ఆలయంలో భక్తులు మంగళవారం ఘనంగా బోనాలు సమర్పించారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనం కోసం నెత్తిన బోనంతో బారులు తీరారు.
చేవెళ్లటౌన్ : ప్రతి ఒక్కరూ అధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. చేవెళ్ల మండల పరిధిలోని కుమ్మెర గ్రామ సమీపంలో బంగారు మైసమ్మ విగ్రహ పున ప్రతిష్ఠ కార్యాక్రమానికి ఎమ్మె�
చేవెళ్లటౌన్ : బంగారు మైసమ్మ బోనాలు చేవెళ్ల మండల పరిధిలోని కుమ్మెర గ్రామంలో వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి మైసమ్మ తల్లికి పూజాలు చేశారు. భక్తులు దేవాలయాలకు వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళ భక్
కేశంపేట : మండల కేంద్రంలో పోచమ్మ తల్లికి గురువారం ప్రజలు భక్తిశ్రద్ధలతో బోనాల పండుగను నిర్వహించారు. మహిళలు బోనాలను డప్పు వాయిద్యాల మధ్య బొడ్రాయికి ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం పోచమ్మకు బోనాలు సమర్ప�