సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 4 గంటలకే లష్కర్ బోనాలు ఆరంభమయ్యాయి. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు
ఆషాఢ మాసంలో వచ్చే విశిష్టమైన పండుగ బోనం! మొదటినుంచీ భారతీయ జీవనం, సంస్కృతి, తెలంగాణ జీవన శైలి అంతా కూడా ప్రకృతితో మమేకమై, పర్యావరణానికి అనుకూలమైన జీవనవిధానంతో కూడింది! కాకపోతే వేర్వేరు కారణాల వల్ల పెరిగి�
హైదరాబాద్ : చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం ఆషాఢ మాసం మూడో బోనం ఆదివారం జరగనున్నది. ఈ సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల నుంచి తొట్టెల ఊరేగింపు కోటకు రానుందని ఆలయ ట్రస్టు చైర్మన్ కోయల్కార్ గో�
నిరాడంబరంగా జరుపుకొన్న ‘టాక్’హైదరాబాద్, జూలై 13(నమస్తే తెలంగాణ): తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల పండుగను నిరాడంబరంగా జరుపుకొన్నారు. స్థానిక ఆలయం లో మహిళ
హైదరాబాద్లో ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి భక్తులు తొలి బోనం సమర్పించారు. ఆలయ కమిటీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది.
ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాల పండుగ శుభాకాంక్షలుహైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండలో