యాచారం : మండలంలోని నందివనపర్తి గ్రామంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా బోనాల ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగిం�
చేవెళ్ల టౌన్ : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన పోచమ్మ బోనాల ఉత్సవాల్లో ఎమ్మె ల్యే కాలె �
ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి | బోనాల పండుగకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాముఖ్యత ఇస్తుందని రాష్ట్ర శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి అన్నారు.
Lal Darwaza Bonalu | భాగ్యనగరంలోనే వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న పాతబస్తీ లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలు కనుల పండువలా సాగుతున్నాయి.
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): సింగపూర్లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో బోనాల పండుగను కరోనా నేపథ్యంలో నిరాండబరంగా జరిపారు. సింగపూర్ సుంగే కేడుట్లోని శ్రీ అరస కేసరి శివన్ దే�
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 4 గంటలకే లష్కర్ బోనాలు ఆరంభమయ్యాయి. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు
ఆషాఢ మాసంలో వచ్చే విశిష్టమైన పండుగ బోనం! మొదటినుంచీ భారతీయ జీవనం, సంస్కృతి, తెలంగాణ జీవన శైలి అంతా కూడా ప్రకృతితో మమేకమై, పర్యావరణానికి అనుకూలమైన జీవనవిధానంతో కూడింది! కాకపోతే వేర్వేరు కారణాల వల్ల పెరిగి�
హైదరాబాద్ : చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం ఆషాఢ మాసం మూడో బోనం ఆదివారం జరగనున్నది. ఈ సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల నుంచి తొట్టెల ఊరేగింపు కోటకు రానుందని ఆలయ ట్రస్టు చైర్మన్ కోయల్కార్ గో�
నిరాడంబరంగా జరుపుకొన్న ‘టాక్’హైదరాబాద్, జూలై 13(నమస్తే తెలంగాణ): తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల పండుగను నిరాడంబరంగా జరుపుకొన్నారు. స్థానిక ఆలయం లో మహిళ
హైదరాబాద్లో ఆషాఢమాసం బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి భక్తులు తొలి బోనం సమర్పించారు. ఆలయ కమిటీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది.