తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆధ్యాత్మిక వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమాయత్�
నల్లటి మబ్బులతో ఆకాశం గర్జిస్తూ ఉంటే..ఆషాఢం వచ్చినట్టే. ఆధ్యాత్మికతకు తొలిమాసంగా భావించే ఈ ఆషాఢ మాసం హైదరాబాద్ నగరానికి మాత్రం మరీ ప్రత్యేకం. అనుకోని విపత్తుల నుంచి తమను కాపాడాలంటూ ఆదిశక్తి రూపాలకు బోన
ఉమ్మడి పాలనలో ఆదరణ కోల్పోయిన చెరువులకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారని..దీని వల్ల చెరువులు అభివృద్ధికి నోచుకున్నాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
Minister Talasani | సికింద్రాబాద్ మహాంకాళీ బోనాల జాతరకు ప్రభుత్వం తరుఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) వెల్లడించారు.
బతుకమ్మ, బోనాల పండుగలు రెండూ ఒకేసారి వచ్చినట్లుగా.. ఊరూరా చెరువుల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన చెరువుల పండుగలో మహిళలు బతుకమ్మలు, బోనాలతో తరలివచ్చారు. మహిళ�
ఎండలు మండిపోయే మే, జూన్ నెలల్లో నీటి గల గలలు విన్పిస్తున్నాయని, చెరువులు జలకళను సంతరించుకున్నాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట పెద్ద చెరువు వద్ద గురువారం నిర్వహించిన ‘ఊరూర�
రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించడం ద్వారా రాష్ర్టాన్ని సస్యశ్యామలంగా మార్చిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ‘ఊరూరా చెరువుల పండుగ’ నిర్వహించారు. ప్రతి గ్రామంలో బోనాలు, బతుకమ్మ, సహపంక్తి భోజనాల కార్యక్రమాలు కొనసాగాయి.
మొయినాబాద్ మండల పరిధిలోని సురంగల్ గ్రామంలో కొనసాగుతున్న కట్టమైసమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠాపన మహోత్సవాలు శుక్రవారం ముగిశాయి. అమ్మవారి ఆలయం వరకు మహిళల బోనాల ఊరేగింపు నేత్రపర్వంగా సాగగా, పోతరాజుల విన్యా�
పట్టణ శివారులోని బండల ఎల్లమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే జాతరకు భక్తులు పోటెత్తారు. మండల పరిధిలోని భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్క�