తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ పండుగలను అధికారింగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి పాలకుడు దేశంలో ఎవరూ లేరని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు.
NRI | సింగపూర్ లో ఏడో సారి జరుగబోయే బోనాల పండుగకు తెలంగాణ కల్చరల్ సొసైటీ ( TCSS)సింగపూర్ ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఎప్పటి మాదిరిగానే ఈ సారి కూడా శ్రీ అరసకేసరి శివన్ టెంపుల్ లో సింగపూర్ బోనాల పండుగ 09 జూలై న జరుగనున్
జగిత్యాల జిల్లా మెట్పల్లి లో శుక్రవారం బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు డప్పు చప్పుళ్ల మధ్య నెత్తిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి సమర్పించి మొక్కులు చె ల్లించుకున్నార�
చారిత్రాత్మకమైన కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ ఠాకూర్ అమర్సింగ్ నేతృత్వంలో బోనాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేపడుతున్నారు
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పండ్ల పరిశోధనా కేంద్రంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఆషాఢ మాసం రెండో ఆదివారం సందర్భంగా బోనాల పండుగ నిర్వహించారు. స్థానికులు బోనాలు ముస్తాబు చేసి ఉరేగింపుగా తీసుకె
లండన్లో (London) బోనాల జాతర (Bonala Jatara) ఘనంగా జరిగింది. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్-TAUK) ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో యూకే నలుమూలల నుంచి 12వందల మందికిపైగా ప్రవాస కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
వచ్చే నెల 16న జరిగే పాత నగరం ఆషాఢ బోనాల ఉత్సవాల నిర్వహణకు రూ.250 కోట్లతో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ప్రారంభమై రెండు పూజలు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ ఆరెళ్ల జగదీశ్ యాదవ్, ఈవో శ్రీనివాస రాజు నేతృత్వంలో ఆలయ హుండీని లెక్కించారు.
Minister Srinivas Yadav | మన సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు, బతుకమ్మ వేడుకలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని, ఇది మనకెంతో గర్వకారణమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్లో�
bonalu | విరబోసుకున్న జుట్టు , నిప్పుకణికల్లాంటి ఎర్రని కండ్లు, బయటకు చాచిన పొడవాటి నాలుకతో.. ఉగ్రరూపంలోని మహంకాళి ఆకారాన్ని తెలంగాణ గ్రామాల్లో ‘మైసమ్మ’ అని పిలుస్తారు. ఆ తల్లికి ఎన్నో పేర్లు. ఆమె రూపాన్ని బట్�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు రంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా ముగిశాయి. రాష్ట్రం ఏర్పాటై తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని పదో ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా నిర్వహించిన వేడుకలు అంబరాన్నంటాయి.