బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని చారిత్రాత్మక చరిత్ర కలిగిన చిలకలగూడ శ్రీ కట్టమైసమ్మ అమ్మవారికి ఆదివారం డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ప్రభు త్వం తరుపున పట్టు వస్ర్తాలను సమర్పించాడు. ఈ సందర్భంగా అమ�
జోడు డప్పుల్.. మోగే జోరు సప్పుల్.. యెంట యాట పిల్లల్.. నాటు కోడి పుంజుల్.. నీ తానకు బయలెల్లినమే ఓ మైసమ్మ.. అంటూ పాతనగరం శిగమూగింది. ఆషాఢం ఆఖరి ఆదివారం కావడంతో భాగ్యనగరమంతా బోనమెత్తింది. పోతురాజుల విన్యాసాల�
Photo story | బోనం మా ప్రాణం అంటూ తెలంగాణ పల్లెలు బోనమెత్తాయి. ఆషాఢ మాసం పురస్కరించుకుని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంట్టే బోనాల పండుగ ఉత్సవాలు పల్లె నుంచి పట్టణం వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శివసత�
MLC Kavitha | స్వదేశానికి తిరిగి వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రవాసీ భారతీయులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల పిలుపునిచ్చారు. భారత్లో పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామంగా నిలిచిందని, గత 9 ఏళ్
Minister Talasani | తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పిన పండుగ బోనాల ఉత్సవాలు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఆషాడ బోనాల సందర్భంగా ఓల్డ్ సిటీలోని చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారు
లాల్దర్వాజ (Lal Darwaza) సింహవాహిని మహంకాళి (Simhavahini Mahankali) అమ్మవారి బోనాల (Bonalu) జాతర ఘనంగా జరుగుతున్నది. అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్రెడ్డి (Minister Indrakaran reddy) ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు.
హైదరాబాద్ పాతబస్తీలోని లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర కన్నులపండువగా జరుగుతున్నది. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తులు తరలివస్తున్నారు.
మీ ప్రేమ.. ఆదరాభిమానాలు ఉన్నంత కాలం సేవ చేస్తానని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట మంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం లైట్ మోటారు వెహికల్ అసోసియేషన్, భట్రాజ్ సంఘం
Mayadari Maisamma | హైదరాబాద్లో బోనాల పండుగ వచ్చిందంటే వాడవాడలా వినిపించే పాట ‘మాయదారి మైసమ్మో.. మైసమ్మా.. మనం మైసారం పోదమే మైసమ్మా’! కానీ, అది విన్నప్పుడల్లా తన మనసు కకావికలం అవుతుందంటున్నారు ఆ పాట రచయిత, గాయకుడు క్ల
జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలల్లో శుక్రవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది
Hyderabad | సిటీ పోలీస్ కమిషనరేట్లోని సౌత్జోన్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ డివిజన్ పరిధిలో 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసి వేయాలని ఉత్తర్వు
పోచమ్మతల్లి బోనాలతో షాద్నగర్ పట్టణంలో పండుగ వాతావరణం నెలకొన్నది. భక్తుల సందడితో పోచమ్మ దేవాలయం కిటకిటలాడింది. మహిళలు, యువతులు బోనాలతో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాతే బోనాల పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్, సాంస్కృతికశాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్, కొత్తగంజి, పాతపాలమ�