సినీ నేపథ్యమైనా, జానపదమైనా.. పాటలో, ఆటలో మగవాళ్లదే రాజ్యం. నలుగురిలో అడుగు ముందుకు వేయాలంటే ఆడవాళ్లకు భయం. పాడేందుకు జంకు. ఆడేందుకు వణుకు. ఈ బెరుకును దాటి కోలాహలంగా కోలాటాల సందడి వినిపిస్తున్నది బండి రాముల�
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా దేశ నలుమూల నుంచి వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి హాని కలుగకుండా గట్టమ్మ తల్లికి నేడు ఆదివాసీ నాయక్పోడ్లు ఎదురుపిల్ల పండుగను ఘ నంగా నిర్వహించన�
మండలంలోని ఫత్తేపూర్ మైసమ్మ బ్రహోత్సవాల్లో ముఖ్యఘట్టమైన శకటోత్సవం, బోనాల ఉత్సవాలను భక్తులు మంగళవా రం భక్తిభ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున రథోత్సవం వైభవంగా చేపట్టారు.
పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత సన్నిధిలో ఆదివారం పెద్ద ఎత్తున భక్తుల సందడి నెలకొన్నది. పలు ప్రాంతాల నుంచి ఏడుపాయల చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి, దుర్గా�
రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చేటోళ్లు కావాల్నా.. మూడు గంటల కరెంట్ ఇచ్చేటోళ్లు కావాల్నా అని పేర్కొన్నారు. మండలంలోని మహ్మద్నగర్ను ఇటీ�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం బోనాల సందడి నెలకొంది. శ్రావణ మాసం
సందర్భంగా మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఇంటి వద్ద ఉదయమే నైవేద్యం వండి..
పసుపు, కుంకుమ, పూలు, వేపాకులతో బోనం కుండను తీర్చిదిద్ది పూజలు చేశా�
Minister Jagadish Reddy | ప్రజల ఆరాధ్య దైవం, ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ వద్ద నూతన ఆలయంలో కొలువుదీరిన దండు మైసమ్మ తల్లికి బోనాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్లు, శివసత్�
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి చేపట్టిన పదేండ్ల ప్రజా ప్రస్థానం పాదయాత్రకు జనం అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలో మొదలైన పాదయాత్�
తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక బోనాల పండుగ అని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. గ్రామదేవతలను తమ ఇంటి ఆడపడుచుగా భావించి పూజించే విశిష్టమైన సంప్రదాయం కేవలం తెలంగాణకే (Telangana) సొంతమన్నారు.
ఆమనగల్లు పట్టణంలో సోమవారం బోనాల పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు. పోచమ్మ తల్లికి భక్తులు బోనాలు సమర్పించారు. బోనాల నేపథ్యంలో మహిళలు ఉదయం నుంచి సాయంత్రం వరకు నియమ నిష్టలతో ఉపవాస దీక్షలతో బోనాలను అలంకరి�