మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామం,క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 9వ వార్డులో మంచిర్యాల-చంద్రపూర్ జాతీయ రహదారి పక్కన కొలువుదీరిన గాంధారి మైసమ్మ జాతర ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఆదివారం బోనాల ఉత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. పలు పల్లెలు, పట్టణాల్లో మహిళలు బోనాలు ఎత్తుకుని అమ్మవార్ల ఆలయాలకు ఊరేగింపుగా వెళ్లి ప్రదక్షిణలు చేసి నైవేద్యం సమర్పించి �
హైదరాబాద్ ఓల్డ్సిటీలో లాల్దర్వాజ బోనాల వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో సింహవాహిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు.
సింహ వాహిని మహంకాళి లాల్ దర్వాజ బోనాల పండుగ సందర్భంగా పాత నగరంలోని ఫలక్నుమా, చార్మినార్, మీర్చౌక్, బహుదుర్పురా ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో 28, 29వ తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగ
ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఈనెల 21న జరిగే బోనాలు, 22న రంగం (భవిష్యవాణి), మహాహారతి కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు.
Hyderabad | జోగినీలు, శివసత్తులపై దాడులు చేసిన చరిత్ర ఈ దేశంలోనే లేదని, కానీ బల్కంపేట ఎల్లమ్మ ఆల య ప్రాంగణంలో తమపై జరిగిందని జోగినీ శ్యామల ఆవేదన వ్యక్తంచేశారు.
సికింద్రాబాద్లో బోనాల జాతర సందర్భంగా అమ్మవారి ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. శాంతి యుత వాతావరణం నుంచి చిలికి చిలికి గాలి వానయింది. దీనంతటికి కారణం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రొటోక�
London Bonalu | తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుంచి సుమారు వెయ్యికి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. టా
Bonalu | సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించుకుందామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వివిధ శాఖల అధికారులతో కలిసి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ పరిసరాలన
మండల కేంద్రంలో మంగళవారం కురుమ సంఘం ఆధ్వర్యంలో పురుషులు అంబలితో బోనాలు తీసుకొని పోచమ్మ తల్లికి పోసి గొర్రెలకు ఎలాంటి రోగాలు రాకుండా చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు.
బోధన్ పట్టణంలో ఆదివారం పూసల సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహాలక్ష్మీ మందిరంలో నైవేద్యాలు సమర్పించారు. వర్షాలు కురవాలని, పాడిపంటలు బాగుండాలని కోరారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల మహోత్సవం ఆదివారం ప్రారంభమైంది.ఆషాడ మాసం మొదటి వారంలో సిద్దిపేట బురుజు మైసమ్మకు భక్తులు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.
Minister Konda Surekha | తెలంగాణ ఆషాఢ మాసం బోనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్రెడ్డి 20 కోట్ల రూపాయల నిధులను కేటాయించారని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు.
Bonalu Festival | భాగ్యనగరం బోనమెత్తనుంది. జులై 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆషాఢ బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆషాఢ బోనాలకు రూ. 20 కోట్లు మంజూరు చేసింది ప్రభుత్వం