బోనాల ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు అమ్మవారికి వివిధ దేవాలయాల్లో విశిష్ట పూజాధి కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున మహంకాళి అమ్మవారికి అభిషేకం నిర్వహించిన వేద పండితులు అనంతరం మహా నైవేద్యాన�
Bonalu Festival | హైదరాబాద్ గోషామహల్ పరిసర ప్రాంతాల్లో బోనాల ఉత్సవాలు ముగిశాయి. పరిసర ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాలలో మహిళలు సాంప్రదాయ దుస్తులను ధరించి అమ్మవారికి బోనాలను సమర్పించడంతో పాటు ఫలహారం బండ్ల ఊరేగింపు
Bonalu Festival | ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని లోయర్ ట్యాంక్ బండ్ లోని శ్రీ కనకాల కట్ట మైసమ్మ దేవాలయంలో ఈ నెల 20వ తేదీ ఆదివారం బోనాల జాతర మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ గో�
Bonalu Festival | హైదరాబాద్ అంబర్పేట పరిధిలో ఈ నెల 20న ఆదివారం నాడు నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాలను ప్రజలంతా శాంతియుతంగా జరుపుకోవాలని కాచిగూడ డివిజన్ ఏసీపీ హరీశ్ కుమార్ సూచించారు.
Grama Devathalu | ఆదివారం అందంగా అలంకరించిన బోనాలతో కోహీర్ మండలంలోని మద్రి, సజ్జాపూర్ గ్రామాల్లో ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, డప్పు కళాకారుల ఆట పాటలు, యువకుల నృత్యాల మధ్య బోనాలతో
లష్కర్ బోనాల జాతర (Ujjaini Mahakali Bonalu) వైభవంగా కొనసాగుతున్నది. వేకువ జామునుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పిస్తున్నారు. ఉదయం 4 గంటలకు జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ప్రభుత్వ శాఖల వివిధ అధికారులు భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు శనివారం సాయ�
సికింద్రాబాద్ అమ్మవారి బోనాల జాతర సందర్భంగా చెక్కుల పంపిణీలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. నువ్వా నేనా అనే స్థాయికి చేరింది.
సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈనెల 13 నుంచి 15వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ శనివారం ఒ
సింగపూర్లో బోనాల (Bonalu) పండుగను ఘనంగా నిర్వహించారు. తెలుగు సమాజం ఆధ్వర్యంలో సింగపూర్లోని శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఉత్సవాన్ని జరిపారు.
పట్టణంలోని యాదవ నగర్ నుండి యాదవ సంఘం అధ్యక్షులు బద్దుల రాజ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక సిర్సపల్లి ఎక్స్ రోడ్డులో గల బీరన్న దేవాలయం కు భారీ ఎత్తున మహిళలు బో�
Bonalu | అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన రాష్ట్ర బోనాల ఉత్సవాలను దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా నిర్వహించనున్నామని లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ తెలిపారు.
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని బొక్కలతండాలో ఆదివారం ఆషాఢమాస బోనాల వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఉదయం గ్రామ దేవతలకు మహిళలు నీళ్లు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.