తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బోనాల (Bonalu) ఉత్సవాల ఫ్లేవర్ను సినిమాల్లో చూపించేందుకు రెడీగా ఉంటారు దర్శకులు. ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించిన బోనాలకు సంబంధించిన సన్నివేశాలు, పాటలు హైలెట్గ�
Lal Darwaza Bonalu | పాతబస్తీ లాల్దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరుగుతున్నది. వేకువజామున అమ్మవారికి తొలి పూజల అనంతరం మాజీమంత్రి దేవేందర్ గౌడ్
లాల్దర్వాజ బోనాల ఉత్సవాల సందర్భంగా పాత నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు
Bonalu Festival | అజ్ఞాత యుగం నుంచే ఈ బోనాల సంప్రదాయం ఉంది. కొండ కోనల్లో మనిషి జీవించిన కాలంలో ఒక రాయిని దేవతగా చేసుకుని ప్రకృతి తనకు ఇచ్చిన పత్రి, పువ్వు, కొమ్మ, పసుపు కుంకుమ, నీళ్లు, ధాన్యం, కూరగాయలను
హైదరాబాద్ : మన సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మొగల్పురాలోని శ్రీ జగదాంబ ఆలయం వద్ద 310 దేవాలయాలకు బోనాల ఆర్ధిక సహాయం చెక్కులను మంత్రి పంపిణీ చేశ�
హైదరాబాద్ : ప్రైవేట్ దేవాలయాలకు ఆర్థిక సహాయం అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గుడి మల్కాపూర్, దేవాదాయ శాఖ కార్యాలయంలో.. 309 దేవాలయాలకు కోటి 3 లక్షల రూపాయల విలువ�
హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ) కార్యాలయంలో మంగళవారం ఆషాడ బోనాలను ఘనంగా నిర్వహించారు. సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రె
హైదరాబాద్ : ప్రభుత్వం చేసిన ఏర్పాట్లతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, కమిటీ సభ్యుల కృషి ఫలితంగా మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు బ్రహ్మాండ�
హైదరాబాద్ : నగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఫలహారం బండి ఊరేగింపు నిర్వహించారు. మొండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్ కమ
గ్రామదేవతలకు జలాభిషేకం, నైవేద్యం భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లింపు నిర్మల్ అర్బన్, జూలై 17: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. జిల్లా కే�
హైదరాబాద్ : హైదరాబాద్, సికింద్రాబాద్కే పరిమితమైన బోనాలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ నెల 17న నిర్వహించే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంక�
హైదరాబాద్ : ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం రాంగోపాల్ పేట మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్ కుటుంబ
హైదరాబాద్ : బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.15 కోట్లు మంజూరు చేసింది. నగరంలోని ఆలయ కమిటీలు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం వెంటనే దరఖాస్తులు అందజేయాలనిమంత్రి తలసాని శ్రీని�