TAUK Bonala Jathara | లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుండి సుమారు 2500కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
టాక్
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు దర్పణం పడతాయి బోనాలు. వారం, వారం ఈ ఉత్సాహం రెట్టింపవుతుంది. అమ్మోరు తల్లి జాతరతో జంటనగరాలు పులకించిపోతాయి. ఈ సందడిలో పాలుపంచు కోవడానికి తెలంగాణ జిల్లాల నుంచీ భక్తులు తరలి వ�
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ఉర్సు, కరీమాబాద్, రంగశాయిపేట ప్రాంతంలోని కురుమ కులస్తులు తమ ఇలవేల్పు అయిన బీరన్న స్వామికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఉదయం ఉర్సులోని కురుమ కుల �
అందరి సమన్వయంతో 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరను ఘనంగా జరుపుకుందామని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ పిలుపునిచ్చారు. ఆగస్టు 2న జరిగే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకా�
బోనాల ఉత్సవాల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉండగా, చార్మినార్, గోల్కొండ జోన్లు మినహా చాలా జోన్లలో టెండర్లు ఆహ్వానించలేద�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బోనాల ఉత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు బోనా�
తెలంగాణ దేహానికి వేల ఊర్లు, లక్షల పేర్లు ఉండొచ్చు.లోకాన్నే అక్కున చేర్చుకునే అమ్మలా.. అణగదొక్కితే ఎదురుతిరిగే కాళికలా తన చరిత్ర సాగవచ్చు. పల్లె చెట్ల కింద తృప్తిగా కబుర్లాడుకునే బాపులా, పట్నంలో సందడి చేస�
అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. లంగర్హౌస్లో బోనాల తొలిపూజ కార్యక్రమాన్ని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నిర్వహించారు. అనంతరం లంగర్హౌస్ మార్కెట్ నుంచి గ
తెలంగాణ ఆషాఢ మాసం బోనాలు గోల్కొండ కోటలో జగదాంబిక ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. లంగర్హౌస్ చౌరస్తాలో గోల్కొండ కోట బోనాలను మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఆషాఢ మాసం తొలి �
తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలు, సాంసృతిక సంప్రదాయాలు, జానపద వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని రాష�
చండూరు, ఏప్రిల్ 25: మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం బోడంగిపర్తి గ్రామంలో శ్రీశ్రీశ్రీ కంఠమహేశ్వర స్వామి సురమాంబ తల్లి బోనాల మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
భక్తి శ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో రుద్రంపూర్లో గల శ్రీ గుండాల సాయమ్మ తల్లి ఆలయంలో చుక్క బోనం కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. “ఆపదల నుండి రక్షించు, వైపరీత్యాలను దూరం చేయి, మా కోరికలు నెరవ�